Home Search
డిఎ - search results
If you're not happy with the results, please do another search
గన్ మిస్ ఫైర్.. డిఎస్పి మృతి?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గన్ మిస్ ఫైర్ కావడంతో సిఆర్పిఎఫ్ డిఎస్పి శేషగిరిరావు ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు....
ముస్లింలపై మోడీ వ్యాఖ్యలకు ఎఐఎడిఎంకె ఆక్షేపణ
భారత సార్వభౌమాధికారానికి అది విరుద్ధం
పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి
చెన్నై : ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్లో ఒక ఎన్నికల ర్యాలీలో చేసిన వ్యాఖ్యలకు ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి మంగళవారం...
లోక్ సభ ఎన్నికల్లో ఎన్డిఎ కూటమికి 400 సీట్లు: పీయూష్
రంగారెడ్డి: 2047 నాటికి వికసిత్ భారతే మోడీ సర్కార్ లక్ష్యమని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మోడీ పాలనలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అని చెప్పారు. చేవెళ్ల ఎంపి అభ్యర్థిగా...
హెచ్డిఎఫ్సి లైఫ్ చైర్మన్ దీపక్ పరేఖ్ రాజీనామా
న్యూఢిల్లీ : ప్రముఖ బ్యాంకర్ దీపక్ పరేఖ్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ చైర్మన్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. గురువారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో కంపెనీ ఈ సమాచారాన్ని అందించింది. దీపక్...
పిడిఎస్ రైస్ పట్టుకున్న పోలీసులు
మనతెలంగాణ, సిటిబ్యూరోః అక్రమంగా నిల్వ చేసిన పిడిఎస్ రైస్ను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్ ఎస్ఓటి, జీడిమెట్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 3,800 కిలోల...
పిడిఎస్ బియ్యం పట్టివేత
మనతెలంగాణ, సిటిబ్యూరోః అక్రమంగా నిల్వ చేసిన పిడిఎస్ బియ్యాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్ ఎస్ఓటి పోలీసులు శనివారం పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.... సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవంతీనగర్లోని...
డిఎంకెవి ప్రమాదరకర రాజకీయాలు: ప్రధాని మోడీ
వేలూరు(తమిళనాడు): తమిళనాడులోని అధికార డిఎంకె సారథ్యంలోని కూటమిపై ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని అధికార డిఎంకె పార్టీ దశాబ్దాలుగా సాగిస్తున్న ప్రమాదకర రాజకీయాలను తాను బయటపెడుతూనే ఉంటానని...
కచ్చతీవుపై డిఎంకె, కాంగ్రెస్ వివరణ ఇవ్వాలి
లంకకు వదులుకుని అవి మౌనం దాల్చాయి
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
చెన్నై : కచ్చతీవును 1974లో శ్రీలంకకు వదులుకోవడంపై డిఎంకె, కాంగ్రెస్ వివరణ ఇవ్వాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్...
దళిత జెఎన్యుఎస్యు అధ్యక్షుని ఎన్నిక ‘పిడిఎ’ సమష్టి విజయం
ఎస్పి అధినేత అఖిలేశ్ వాఖ్య
లక్నో : జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (జెఎన్యుఎస్యు) అధ్యక్షుని ఎన్నిక వెనుకబడిన తరగతులు, దళితులు, మైనారిటీల సమష్టి విజయం అని సమాజ్వాది పార్టీ (ఎస్పి) అధ్యక్షుడు...
డిఎంఇ వాణి నియామకాన్ని రద్దు చేసిన హైకోర్టు
తెలంగాణ వైద్య విద్య ఇన్చార్జి డైరెక్టర్ గా డాక్టర్ ఎన్.వాణిని ఇటీవల ప్రభుత్వం నియమించింది. ఆమె నియామకాన్ని రాష్ట్ర హైకోర్టు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డీఎంఈగా వాణిని నియమించడాన్ని...
16 మంది అభ్యర్థులతో అన్నాడిఎంకె తొలి జాబితా
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను అన్నాడీఎంకె బుధవారం ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పొడి కె. పళనిస్వామి ఈ జాబితాను పార్టీ నేతల సమక్షంలో విడుదల చేశారు. జాబితా...
తమిళనాడు గవర్నర్పై డిఎంకె ఆగ్రహం
డిఎంకె సీనియర్ నాయకుడు, శాసనసభ్యుడు కె పొన్ముడిని తిరిగి మంత్రిగా నియమించాలన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ సిఫార్సును గవర్నర్ ఆర్ఎన్ రవి తోసిపుచ్చడంతో గవర్నర్ పదవికి రవి అనర్హుడని డిఎంకె ఆరోపించింది....
మాజీ డిఎస్పి ప్రణీత్ రావుకు పోలీస్ కస్టడీ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టుయిన మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. మాజీ డిఎస్పి ప్రణీత్ రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి...
భారత్కు పాక్ మిలిటరీ నుంచి సవాళ్లు : సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్
పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, మిలిటరీ విషయంలో సత్తా కోల్పోకుండా కాపాడుకుంటోందని, తద్వారా పాక్ దళాలు తమకు సవాళ్లుగా ఉన్నాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ అనిల్...
ఎస్ఐబి మాజీ డిఎస్పి ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
3 రకాల నేరాలకు పాల్పడినట్లు గుర్తింపు
సాక్ష్యాల చెరిపివేత, ప్రజా ఆస్తుల ధ్వంసం
ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ట్యాంపరింగ్కు పాల్పడినట్లు అనుమానం
మొత్తం 17 కంప్యూటర్ల ద్వారా ఫోన్ట్యాపింగ్కు పాల్పడ్డ వైనం
ప్రణీత్రావు నుంచి మూడు సెల్ఫోన్లు, ఓ...
జులై 17 నుంచి 31వరకు డిఎస్సి పరీక్షలు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సికి ముందు టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. 11, 062 ఉపాధ్యాయ నియామకాలకు గత నెల 29వ తేదీన ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. డిఎస్సి రాయాలంటే...
2008 డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తాం
కేబినేట్ సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు మీడియా సమావేశం నిర్వహించి కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను వివరించారు. ప్రతి నియోజకవర్గానికి...
తమిళనాడులో కాంగ్రెస్కు 9 సీట్లు..డిఎంకెతో కుదిరిన ఒప్పందం
రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి తమిళనాడులో పోటీ చేసే స్థానాలపై అధికార డిఎంకె, కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకంపై శనివారం ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలోని 9 లోక్సబ స్థానాలతోపాటు పుదుచ్చేరిలోని ఒక స్థానంలో...
డిఎంకె కూటమితో కమల్ హాసన్ పార్టీ పొత్తు
చెన్నై: నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ సారథ్యంలోని మక్కళ్ నీది మయ్యం(ఎంఎన్ఎం) శనివారం డిఎంకె నేతృత్వంలోని కూటమిలో చేరింది. రానున్న లోక్సభ ఎన్నికలలో డిఎంకె కూటమి తరఫున ప్రచారం చేయనున్నట్లు ఎంఎన్ఎం...
మిత్రపక్షాలతో డిఎంకె సీట్ల పొత్తు ఖరారు
చెన్నై: లోక్సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై తన మిత్రపక్షాలైన విసికె, ఎండిఎంకెతో అధికార డిఎంకె పొత్తు ఖరారు చేసుకుంది. ఈ రెండు పార్టీలతో 2019 ఒప్పందాన్ని డిఎంకె పునరావృతం చేసింది. విడుదలై చిరుతైగల్...