Home Search
డిజిటల్ సేవలను - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ డిజిటల్ మీడియాకు ఐదు పిఆర్సిఐ ఎక్సలెన్స్ అవార్డులు
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం ప్రతిష్టాత్మక పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎక్సలెన్స్ అవార్డులను ఐదు విభాగాలలో గెలుచుకుంది. ఈ విభాగం డైరెక్టర్ దిలీప్ కొణతంకు పబ్లిక్ రిలేషన్స్...
పంచాయతీల్లో డిజిటల్ చెల్లింపులు
హైదరాబాద్ : రాష్ట్రంలో నగదు రహిత గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వాలు ఏర్పాట్లు ముమ్మరం చేశాయి. గ్రామ పంచాయతీల్లో పన్నులు వసూలవుతున్నాయా.. వసూలైనవి ఏమవుతున్నాయి. లెక్కలు చెప్పడం కష్టమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు...
ఆరోగ్య శ్రీ లబ్దిదారులకు డిజిటల్ కార్డులు
జిల్లాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా పంపిణీ
కోఠి ఇఎన్టి ఆసుపత్రికి రూ. కోటి 30 లక్షల
అదనపు ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయం
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ...
ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ ఆరోగ్య సంరక్షణకు హెల్త్ ప్లిక్స్ తోడ్పాటు
దేశంలోని అతిపెద్ద EMR ప్లాట్ఫారమ్ అయిన హెల్త్ప్లిక్స్ టెక్నాలజీస్, డాక్టర్లచే విశ్వసించబడుతోంది, H1 2023 (జనవరి 23 నుండి నేటి వరకు) లో ఆంధ్రప్రదేశ్లోని తమ ప్లాట్ఫారమ్లో డాక్టర్ సంప్రదింపులు పెరిగాయని ఈ...
ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ ఆరోగ్య సంరక్షణకు హెల్త్ ప్లిక్స్ తోడ్పాటు
దేశంలోని అతిపెద్ద EMR ప్లాట్ఫారమ్ అయిన హెల్త్ప్లిక్స్ టెక్నాలజీస్, డాక్టర్లచే విశ్వసించబడుతోంది, H1 2023 (జనవరి 23 నుండి నేటి వరకు)లో ఆంధ్రప్రదేశ్లోని తమ ప్లాట్ఫారమ్లో డాక్టర్ సంప్రదింపులు పెరిగాయని ఈ రోజు...
డిజిటల్ చెల్లింపుల ఆధారిత వాట్సాప్ టిక్కెటింగ్ సదుపాయం ప్రారంభించిన మెట్రోరైల్
మన తెలంగాణ, హైదరాబాద్ : డిజిటల్ ఇండియా కార్యక్రమానికి అనుగుణంగా ఉండటో పాటుగా హరిత విధానంలో ప్రయాణాలను ప్రోత్సహిస్తూ ఎల్ అండ్ టీ మెట్రో రైల్ దేశంలో మొట్టమొదటిసారిగా సమగ్రమైన డిజిటల్ చెల్లింపు...
75 డిజిటల్ బ్యాంకులను ప్రధాని మోడీ ఆగస్టు 15న ప్రారంభించనున్నారు
ఈ యూనిట్లు పూర్తిగా కాగిత రహితంగా ఉంటాయి, డిజిటల్ ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలుగా ఉపయోగించబడతాయి.
న్యూఢిల్లీ: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆగస్టు 15న 75 జిల్లాల్లో 75 డిజిటల్...
మెట్రో ప్రయాణీకులకు ఉచిత డిజిటల్ కనెక్టివిటీ
కంటెంట్ డౌన్లోడ్, స్ట్రీమ్ చేయడం వంటివి అందిస్తున్న షుగర్ బాక్స్
పేటెంటెడ్ క్లౌడ్ ఫ్రాగ్మెంట్ సాంకేతికతను వినియోగం
నగరంలో 10 ప్రధాన మెట్రో స్టేషనల్లో ప్రయాణికులకు సేవలు
త్వరలో సినిమాలు, క్రీడలు, సంగీతం వంటి వినోదం...
డిజిటల్ ఆర్మీగా ఉక్రెయిన్ సైబర్ దండు వ్యూహాలు..
కీవ్: రష్యా సైనికులను నిలువరించేందుకు ఉక్రెయిన్ లోని ఐటీ నిపుణులు ‘డిజిటల్ ఆర్మీ’గా ఏర్పాటై తమ వంతు కృషి చేస్తున్నారు. ఫిబ్రవరి 26న ఉక్రెయిన్ ఉపప్రధాని, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ శాఖ మంత్రి మైఖైలో...
మెట్రో ప్రయాణికులకు డిజిటల్ కనెక్టివిటీ
అనుభవాలను మెరుగుపరుస్తున్న షుగర్ బాక్స్ నెట్వర్క్
వినోదం, విద్య విభాగాలకు ఈకామర్స్, ఫిన్టెక్ జోడింపు
ఇంటర్నెట్ పై ఆదారపడకుండా ఉచితంగా కంటెంట్ స్ట్రీమింగ్
హైదరాబాద్: ఇంటర్నెట్కు వెన్నుముక్కగా నిలిచే హైపర్ లోకల్ ఎడ్జ్ క్లౌడ్ ఆదారిత సాంకేతిక...
రేపు ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభం
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ (పిఎండిహెచ్ఎం) సోమవారంనాడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించన్నునారు. దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టును మోడీ 2020 ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ప్రకటించిన సంగతి...
డిజిటల్ పేమెంట్ల వైపు ప్రజల మొగ్గు
మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్డౌన్ ఎఫెక్టుతో ఇల్లు దాటి బయటికొచ్చేందుకు 90 శాతం మంది జంకుతున్నారు. ఈ నేపథ్యంలో కరెంట్ బిల్లులతో పాటు ఇతర పేమెంట్లను కట్టడానికి చాలామంది డిజిటల్ చెల్లింపుల వైపే మొగ్గుచూపుతున్నారు....
అగ్రిటెక్లో తెలంగాణ ఆదర్శం
డిజిటల్ వ్యవసాయాన్ని పెంపొందించేందుకు డబ్లుఇఎఫ్ భాగస్వామ్యంతో పిపిపి విధానాన్ని అమలుచేస్తున్న రాష్ట్రం
దేశంలో ఈ తరహా వ్యవసాయం చేస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణే
నాలుగు మూలస్తంభాలతో సమూల మార్పు
వ్యవసాయ రంగంలో సాంకేతిక సేవల పెంపునకు...
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రానికి అవార్డు
‘మీ సేవ’ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం
అందిస్తున్న సేవలకు గుర్తింపు
ఎకనామిక్ టైమ్స్ డిజిటెక్ కాంక్లేవ్లో ప్రభుత్వ పక్షాన అవార్డు అందుకున్న మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: వ్యాపారాన్ని సులభతరం చేయడం ( ఇఒడిబి)లో అత్యుత్తమ ప్రతిభ...
రాష్ట్రానికి ఎకనామిక్ టైమ్స్ అవార్డు
25న ఢిల్లీలో ప్రదానం
డిజిటల్ సేవలను ప్రశంసిస్తూ
సిఎంకు లేఖ
మన హైదరాబాద్: సరళతరమై న వ్యాపార నిర్వహణ (ఈజ్ డూయింగ్ బిజినెస్)లో రాష్ట్రానికి అవార్డు దక్కింది. మీ సేవ పోర్టల్, వ్యాపార నిర్వహణలో అత్యుత్త...
425 గ్రామలకు 4జీ సేవలు
మన తెలంగాణ/హైదరాబాద్:దేశంలోని అన్ని గ్రామాలకు డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ‘అంత్యోదయ’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మం త్రి మండలి దేశవ్యాప్తంగా 4జీ మొ బైల్ సేవలు...
‘అంత్యోదయ’ కింద తెలంగాణలో 425 గ్రామాలు ఎంపిక
ఈ గ్రామాల్లో 4జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్న కేంద్రం
దేశవ్యాప్తంగా 24,680 గ్రామాల ఎంపిక
ఈ ప్రాజెక్టు మొత్తం విలువ సుమారు రూ.26,316 కోట్లు
హైదరాబాద్: దేశంలోని అన్ని గ్రామాలకు డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర...
ఇంటింటికీ నెట్
టి ఫైబర్ ద్వారా 83.5లక్షల ఇళ్లకు హైస్పీడ్ బ్రాడ్బాండ్
ఏప్రిల్ మాసాంతానికి తొలిదశ
పనులు పూర్తి 2017లో
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం
మండలంలో మొదలైన పైలట్
ప్రాజెక్టు 33 జిల్లాలు.. 585
మండలాలు,...
‘ఎల్ఐసి డిజి జోన్’ ప్రారంభం
మన తెలంగాణ/ హైదరాబాద్ : వినియోగదారులకు సేవలు, విక్రయాల కోసం డిజిటల్ సేవలను అందించేందుకు గాను ‘ఎల్ఐసి డిజి జోన్’ను ఎల్ఐసి(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) ప్రారంభించింది. ఎల్ఐసి చైర్పర్సన్ ఎం.ఆర్.కుమార్ ఈ డిజి...
అమెరికాతో వాణిజ్య యుద్ధం!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు లేకపోయినా, మీడియా పెద్దగా పట్టించుకోని కారణంగా అనేక విషయాలు మరుగునపడిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం మన ప్రభుత్వం సౌదీ అరేబియా మీద చమురు ఆయుధాన్ని ప్రయోగించాలంటూ వార్తలు వెలువడ్డాయి....