Home Search
తుదిశ్వాస - search results
If you're not happy with the results, please do another search
మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచిన విద్యార్థి శశికళ
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఇజల్లా దువ్వాడ రైల్వే స్టేషన్లో రైలుకు, ప్లాట్ఫామ్కు మధ్య ఇరుక్కుపోయిన 20 ఏళ్ల విద్యార్థిని శశికళ గురువారం తుదిశ్వాస విడిచింది. విశాఖ దువ్వాడ రైల్వే స్టేషన్లో ఇరుక్కుని మృత్యువుతో...
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
లోక్ సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆయన ఫిబ్రవరి 21 న హిందూజా ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 86...
గుండెపోటుతో రుతురాజ్ కన్నుమూత
టెలివిజన్ నటుడు రుతురాజ్ సింగ్ (59) గుండెపోటుతో కన్నుమూశారు. గత కొన్ని రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. కోలుకున్న తరువాత ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చారు. మంగళవారం తెల్లవారుజామున అస్వస్థతకు...
మాజీ పిసిసి అధ్యక్షులు నర్సారెడ్డి కన్నుమూత
హైదరాబాద్: మాజీ పిసిపి అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి (92) సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆయన గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. పిసిసి అధ్యక్షుడిగా...
జననాయక్
‘నీ చుట్టూ సమాజం పూర్తిగా కలుషితం అయినపుడు, భావ దారిద్య్రంలోకి నెట్టబడుతున్నపుడు కూడా స్పందించకపోతే నువ్వు సామాజిక ద్రోహివే’ అంబేడ్కర్ మాటలు సామాజిక బాధ్యత గల ప్రతి పౌరుడినీ హెచ్చరిస్తూ ఉంటాయి. అజ్ఞానం,...
ఇళయరాజా కూతురు కన్నుమూత
చెన్నై : ప్రముఖ సంగీతదర్శకులు ఇళయరాజా కూతురు , గాయని భవతారిణి కన్నుమూశారు. 47 సంవత్సరాల భవతారిని కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతూ వస్తున్నారు. ప్రస్తుతం లివర్ క్యాన్సర్తో చికిత్సకు శ్రీలంకు వెళ్లిన ఆమె...
కర్పూరి ఠాకూర్కు భారతరత్న
జన నాయకుడికి దక్కిన అత్యున్నత పురస్కారం
మరణానంతరం ప్రకటించిన కేంద్రం
శత జయంతి కానుకగా అందిన గౌరవం
ప్రధాని మోడీ హర్షం
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతియేటా కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత...
దేశం కోసం గూఢచారిగా మారిన వనిత
వర్ణ, వర్గ, లింగ విభేదాలు లేకుండా ఎంతో మంది త్యాగధనులు అచంచల దేశభక్తి అనే పునాదులపై నిస్వార్థం అనే ఇటుకలతో నిర్మించిన ఈ సువిశాల భారతదేశంలో స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను అనుభవిస్తున్న మనం నిజంగా...
అలిశెట్టి ప్రభాకర్ యాదిలో!
‘ప్రపంచ మొక పద్మవ్యూహం, కవిత్వ మొక తీరని దాహం’ అన్న కొటేషన్ చదివినప్పుడు బహుశా శ్రీశ్రీ ఈ కవిని ఉద్దేశించి అన్నారేమో అన్న సందేహం కలగక మానదు. అతను ఒక కవిత్వ పిపాసి,...
డిఎండికె అధినేత విజయ్కాంత్ కన్నుమూత
హైదరాబాద్: డిఎండికె అధినేత, నటుడు విజయ్కాంత్ కన్నుమూశారు. చెన్నైలోని మియాట్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ విజయ్కాంత్ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారని అధికారికంగా తమిళనాడు ఆరోగ్య శాఖ సెక్రటరీ ప్రకటించారు. మియాట్...
దావూద్పై విషప్రయోగం నిజమేనా?
ఆ వార్తలలో నిజం లేదన్న దావూద్ అనుచరుడు చోటా షకీల్
దావూద్ ఆరోగ్యంగానే ఉన్నాడంటూ మీడియా కథనాలు
న్యూఢిల్లీ: మరో వారం రోజుల్లో తన 68వ పుట్టినరోజును జరుపుకోనున్న పరారీలో ఉన్న తీవ్రవాది, అండర్ వరల్డ్...
సీనియర్ నటి కన్నుమూత
హైదరాబాద్: సీనియర్ నటిమణి ఆర్ సుబ్బ లక్ష్మి కన్నుమూశారు. 87 ఏళ్ల వయసు పైబడడంతో అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారని...
నా వయసు జాతీయ సమస్యగా మారింది: త్రిష
హైదరాబాద్: త్రిష వయసు 40 దాటడంతో ఆమెపై నెటిజన్లు కామెంట్ చేయడంతో రీకౌంటర్ ఇచ్చారు. భారతీయ సినీ పరిశ్రమలో 40 దాటిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. తాను తొలి ఆమెను కాదని...
ఎగ్జిట్ పోల్స్ పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలందరికీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ విడుదలైన అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు పదేళ్లుగా పట్టిన పీడ...
నాగిన్ రాజ్కుమార్ కన్నుమూత
ముంబై : ప్రముఖ చలనచిత్ర దర్శకులు రాజ్కుమార్ కోహ్లీ కన్నుమూశారు. బాలీవుడ్ అగ్రశ్రేణి నటులతో మల్టీస్టారర్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఘనత కోహ్లీది నాగిన్, జానీ దుష్మన్, నౌకర్ బీవీకా వంటి పలు...
ప్రముఖ దర్శక నిర్మాత మృతి
ముంబయి: బాలీవుడ్ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రముఖ సినీ దర్శక నిర్మాత రాజ్ కుమార్ కోహ్లీ (93) కన్నుమూశారు. శుక్రవారం ఉదయం ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యుల పేర్కొన్నారు....
కళావిమర్శకులు బిఎన్ గోస్వామి కన్నుమూత
న్యూఢిల్లీ : ప్రముఖ కళా చరిత్రకారులు , రచయిత బిఎన్ గోస్వామి కన్నుమూశారు. 90 సంవత్సరాల గోస్వామి చండీగఢ్లోని వైద్య సంస్థ (పిజిఐఎంఇఆర్)లో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని...
కాంగ్రెస్ అభ్యర్థి మృతి..
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కరణ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుర్మీత్ సింగ్ కూనెర్ అస్వస్థతతో కన్నుమూశారు. ఢిల్లీ లోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్టు...
ఒబెరాయ్ గ్రూప్ అధినేత పృథ్వీ రాజ్ సింగ్ ఒబెరాయ్ కన్నుమూత
ఢిల్లీ: ఆతిథ్యరంగ దిగ్గజం, ఒబెరాయ్ గ్రూప్ అధినేత పృథ్వీ రాజ్ సింగ్ ఒబెరాయ్ (94) కన్నుమూశారు. మంగళవారం ఉదయం పృథ్వీరాజ్ సింగ్ తుదిశ్వాస విడిచారరని ఒబెరాయ్ గ్రూప్ వెల్లడించింది. ఇవాళ ఉదయం ఒబెరాయ్...
ఇవాళ చంద్రమోహన్ అంత్యక్రియలు
హైదరాబాద్: ప్రముఖ నటుడు చంద్రమోహన్ (82) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. చంద్రమోహన్కు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు...