Home Search
తెలంగాణ వాసి - search results
If you're not happy with the results, please do another search
ముకేష్ అంబానీకి బెదిరింపు ఈమెయిల్: తెలంగాణవాసి అరెస్టు
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీకి బెదిరింపు ఈమెయిల్స్ పంపించాడన్న ఆరోపణలపై తెలంగాణకు చెందిన గణేష్ రమేష్ వనపర్తి అనే వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని తెలంగాణలో అరెస్టు...
దుబాయి లాటరీలో తెలంగాణ వాసికి జాక్పాట్..
దుబాయి:దుబాయి లాటరీలో భారతీయులు భారీ మొత్తాలను గెలుచుకున్నట్లు వార్తలు అప్పుడప్పుడు పత్రికల్లో చదువుతూనే ఉంటాం. తాజాగా తెలంగాణకు చెందిన ఓ వ్యక్తికి కూడా అలాంటి అదృష్టమే వరించింది. తెలంగాణకు చెందిన లక్ష్మీవెంకట తాతారావు...
తెలంగాణ అభివృద్ధే నా ధ్యాస.. శ్వాస
పేదరికం, నిరక్షరాస్యతలేని రాష్ట్రంగా చేయడమే నా కల
ఇతర రాష్ట్రాలు అసూయపడేలా అభివృద్ధి చేశా
తెలంగాణ అంటేనే నరేంద్ర మోడీకి చిన్నచూపు
గజ్వేల్లో ఆకాశాన్నంటే అభివృద్ధి చేస్తా ఒకే విడతలో దళితబంధు..రెండు ఐటి...
ఐఐటి ఖరగ్పూర్లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని మిడ్నాపూర్ జిల్లాలోని ఖరగ్పూర్లోని ఐకానిక్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి)లోని విద్యార్థుల హాస్టల్ నుండి బుధవారం అనుమానాస్పద పరిస్థితుల్లో నాల్గవ సంవత్సరం విద్యార్థి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు....
దాచారం గ్రామవాసికి డాక్టరేట్
మన తెలంగాణ/మోత్కూరు: మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన బీమనబోయిన వీరమల్లు యాదవ్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. రిటైర్డ్ ప్రొఫెసర్ అంజయ్య పర్యవేక్షణలో వీరమల్లు నిజాం రాజ్యంలో కరువు, పర్యావరణ...
కళలు, సంస్కృతి, నైపుణ్యాలకు తెలంగాణ నిలయం
పాలమూరు బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ
మన తెలంగాణ/ హైదరాబాద్/ మహబూబ్నగర్ బ్యూరో : వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం...
వట్టెం భూ నిర్వాసితుడిని ఆదుకోవాలి : ఈటల
హైదరాబాద్ : వట్టెం ప్రాజెక్టు భూనిర్వాసితుడు, ఆత్మహత్య చేసుకున్న ఆల్లోజి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కోరారు. బుధవారం కొమ్మర గ్రామంలో బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ...
నగరంలో పాకిస్తాన్ వాసి అరెస్ట్..
మనతెలంగాణ, సిటిబ్యూరోః నగరంలో అక్రమంగా నివాసం ఉంటున్న పాక్తిస్తాన్ దేశస్థుడిని బహదూర్పుర పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడికి సహకరించిన అతడి అత్తామామ పరారీలో ఉన్నారు. నిందితుడి వద్ద నుంచి పాకిస్తాన్ పాస్పోర్టు, ఐఫోన్,...
కాసానితో వాసిరెడ్డి రామనాధం ప్రభృతుల భేటీ
మన తెలంగాణ /హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు, టిడిపి రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం బుధవారం హైదరాబాదులోని ఎన్టిఆర్ ట్రస్ట్ భవన్లో టిటిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కాసాని...
ఆదివాసి జాతి కోసమే నా పోరాటం : సోయం బాపురావు
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఆదివాసి జాతి కోసం, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న తనపై లేని పోనివి వక్రీకరించి తుడుం దెబ్బ నాయకులు నిందారోపణలు చేయడం శోచనీయమని బిజెపి పార్లమెంట్ సభ్యుడు...
పోడు పట్టాల పంపిణీలో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ
గిరిజనులను రైతులుగా మార్చిన ఘనత సిఎం కెసిఆర్దే
రిజర్వేషన్ల పెంపుతో గిరిజనులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు
గిరిపుత్రులకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు.
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
హైదరాబాద్ : ఆదివాసీల అభ్యున్నతికి...
మీరే తెలంగాణ భవిష్యత్ ! : మంత్రి నిరంజన్రెడ్డి
హైదరాబాద్ : ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి వ్యవసాయం పట్ల మక్కువతో ఉద్యోగాలను సైతం వదిలి పంటల సాగుకు ముందుకు వస్తున్న యువతే ఈ రాష్ట్ర భవిష్యత్తు అని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు....
తెలంగాణ దారి దీపాలు
ఒక ప్రాంతం గాని, ఒక వ్యవస్థ గాని, ఒక మనిషి గానీ అభివృద్ధి చెందాయి అంటే దాని వెనుక విశేషమైన కృషి అంకిత భావం పుష్కలంగా ఉంటాయి, ఒక తరం దాని ముందు...
చందన్వెళ్లి, హైతాబాద్ భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం: కెటిఆర్
షాబాద్ : చందన్వెళ్లి, హైతాబాద్ భూ నిర్వాసితులకు న్యాయం చేస్తామని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చందన్వెళ్లి పరిశ్రమిక వాడలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న...
భూ నిర్వాసితులకు ఉద్యోగాలిస్తాం
మన తెలంగాణ / కాజీపేట/హన్మకొండ ప్రతినిధి: కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలోని అయోధ్యపురం శివారులో రైల్వే వ్యాగన్ (పివోహెచ్) రిపేరింగ్ వర్క్షాప్, రైల్వే వ్యాగెన్ తయారీ పరిశ్రమల షెడ్ల ఏర్పాటు స్థలాన్ని కేంద్ర...
తెలంగాణలో తూర్పు కాపుల సంఖ్య ఎక్కువ: పవన్
అమరావతి: తూర్పు కాపులు ఎక్కువగా వలసలు వెళ్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమిరంలో పవన్ పర్యటిస్తున్నారు. జనసేన అధినేత పవన్ సమక్షంలో తూర్పు కాపునేతలు...
గిరిజనుల సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న తెలంగాణ సర్కార్
హన్మకొండ టౌన్ : గిరిజనుల సమగ్ర వికాసానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని డిఆర్డీఏ పిడి శ్రీనివాస్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా భీమ దేవులపల్లి మండలం వీర్ల...
నేడు తెలంగాణ గిరిజనోత్సవం..
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ గిరిజనోత్సవ కార్యక్రమాలు ప్రభుత్వం ఘనంగా నిర్వహించనున్నది. శనివారం రవీంద్ర భారతీలో గిరిజనులతో పెద్ద ఎత్తున సమావేశం జరగనున్నది....
లండన్లో తెలంగాణ యువతి దారుణ హత్య
లండన్లో తెలంగాణ యువతి తేజస్విని హత్య
బ్రెజిలియన్ కత్తిపోట్లతో అక్కడికక్కడే మృతి
మరో యువతికి గాయాలు
మృతురాలు రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణపల్లి వాసి
లండన్ : తెలంగాణకు చెందిన 27 ఏండ్ల యువతి కొంతం తేజస్వినిని లండన్లోని...
లండన్లో తెలంగాణ యువతి హత్య
లండన్ : తెలంగాణకు చెందిన 27 ఏండ్ల యువతి కొంతం తేజస్విని ని లండన్లోని ఫ్లాట్లో కత్తితో పొడవడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానిక వెంబ్లే ప్రాంతంలోని అపార్ట్మెంట్కే చెందిన బ్రెజిల్...