Home Search
దేశ రాజధాని ఢిల్లీ - search results
If you're not happy with the results, please do another search
దేశ రాజధాని ఢిల్లీలో 11వేలకు చేరిన పాజిటీవ్ కేసులు..
న్యూఢీల్లీ: దేశ రాజధాని డిల్లీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 534 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు ఢీల్లీ ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది....
దేశ రాజధాని ఢిల్లీలో విజృంభిస్తున్న కరోనా.. పదివేలకు చేరువలో పాజిటీవ్ కేసులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 422 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా, 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్యశాఖ...
రైతుల చలో ఢిల్లీ ప్రారంభం… దేశ రాజధాని దిశగా కదులుతున్న అన్నదాతలు
కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ముందుగా ఇచ్చిన చలో ఢిల్లీ పిలుపు మేరకు రైతులు ఢిల్లీ దిశగా కదులుతున్నారు. పంజాబ్ లోని ఫతేగఢ్ సాహిబ్ నుంచి చలో ఢిల్లీ కార్యక్రమం...
ఢిల్లీ గమ్యం ఎటు?
దేశ రాజధాని ఢిల్లీ పాలన అనిశ్చితంగానే కొనసాగుతున్నది. ఆప్, బిజెపి రాజకీయ వ్యూహ, ప్రతివ్యూహాల మధ్య ఢిల్లీ గమ్యం ఎటు, ఈ ప్రభుత్వ భవితవ్యం ఏమిటన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఢిల్లీలో మే 25న...
ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకు బిజెపి కుట్ర
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించడానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఢిల్లీ క్యాబినెట్ మంత్రి అతిషి శుక్రవారం ఆరోపించారు. ఆప్ ప్రభుత్వాన్ని కూల్చడానికి...
నేడు ఢిల్లీకి సిఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలను సిఎం రేవంత్ కలిసే అవకాశముంది. రాష్ట్రంలో ప్రచారానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ...
ఢిల్లీలోనూ ఆరు గ్యారంటీలు…ప్రకటన చదివి వినిపించిన సునీతా కేజ్రీవాల్
న్యూఢిల్లీ: దేశ రాజధాని రామ్ లీలా మైదాన్ లో ఆదివారం నిర్వహించిన ప్రతిపక్షం ‘లోక్ తంత్ర్ బచావో’ ర్యాలీలో సునీతా కేజ్రీవాల్ ఆరు గ్యారంటీలను చదివి వినిపించారు. లోక్ సభ ఎన్నికల్లో విపక్ష...
ఢిల్లీపై ఉత్కంఠ
దేశ రాజధాని, దేశ పాలనకు కేంద్ర బిందువైన ఢిల్లీలో రాజకీయ పరిస్థితులు రోజురోజుకూ అనిశ్చితంగా మారుతున్నాయి. రేపు ఢిల్లీలో ఏమి జరుగబోతుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొన్నది. ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు...
ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే..అది రాజకీయ ప్రతీకారమే
దేశ రాజధానిలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అని స్పష్టంగా అర్ధమవుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. జైలు నుంచే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాలన కొనసాగిస్తారని ఆప్ నేతలు...
ఢిల్లీలో ఆప్ కార్యాలయాన్ని మూసేసిన పోలీసులు
దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ఇడి అరెస్టు చేసిన క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఢిల్లీలోని పలు ప్రాంతాలతోపాటు ఆప్ ప్రధాన...
ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసులో ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు అయింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్ల కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ శనివారం దేశ రాజధానిలోని కోర్టుకు హాజరయ్యారు. నగరంలోని...
అమరజవాన్ల కుటుంబాలకు ఢిల్లీ సర్కార్ రూ. 1 కోటి పరిహారం
గత తొమ్మిదేళ్లలో దేశం కోసం ప్రాణాలర్పించిన 35 మంది అమరవీరుల కుటుంబాలకు, కరోనా మహమ్మారి కాలంలో ప్రజలకు సేవలందచేసే క్రమంలో వైరస్బారిన పడి మరణించిన 92 మంది కొవిడ్ వారియర్ల కుటుంబాలకు రూ....
రైతుల డిమాండ్లపై ఆదేశాలు ఇవ్వలేం
న్యూఢిల్లీ: రైతుల న్యాయమైన డిమాండ్లను పిరశీలించాలని, శాంతియుతంగా యాత్ర చేసుకోవడానికి వీలుగా అన్ని అడ్డంకులను తొలగించి దేశ రాజధానిలో సమావేశవ్వడానికి తగిన ఆదేశాలను ఇవ్వాలని కోరుతూ రైతుల తరఫున దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు...
సైన్సుకు దేశంలో గడ్డుకాలం!
భారత ప్రభుత్వం వారి డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మూడు ముఖ్యమైన సైన్స్ అకాడెమీలకు నిధులు సమకూరుస్తుంది. అవి 1. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడెమీ (ఐఎన్ఎస్ఎ) 2. నేషనల్ అకాడెమీ...
ఢిల్లీలో రాజ్యాంగ సంక్షోభం : కేజ్రీవాల్
బీజేపీ నుంచి అధికారులకు బెదిరింపులు
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢితమ ల్లీలో తీవ్రమైన రాజ్యాంగ సంక్షోభం తలెత్తిందని, తమకు బీజేపీ నుంచి బెదిరింపులు, ఒత్తిడులు ఎదురౌతున్నందున తాము పనిచేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారని ముఖ్యమంత్రి...
రైతులు దేశ ద్రోహులా?
రైతులు మరోసారి తమ డిమాండ్లకు దేశ రాజధాని పరిసరాల్లో వీధుల్లోకి రావలసి వచ్చింది. వారి డిమాండ్ల మంచిచెడులను అటుంచితే, ఈ సందర్భంగా రైతుల గురించి ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విషప్రచారం...
ఢిల్లీ స్టేడియం లోని తాత్కాలిక నిర్మాణం కూలి 29 మందికి గాయాలు
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ లోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వద్ద తాత్కాలిక నిర్మాణం కుప్పకూలి 29 మంది గాయపడ్డారు. స్టేడియం గేట్ 2 వద్ద వివాహ కార్యక్రమం కోసం తాత్కాలికంగా...
ఢిల్లీలో పట్టాలు తప్పిన గూడ్స్
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని జఖారియా రైల్వే స్టేషన్లో శనివారం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఎనిమిది బోగీలు పట్టాలు ఇక్కడి ఫ్లై ఓవర్ వద్ద ప్రమాదానికి గురయ్యాయి. ఈ స్టేషన్...
దేశంలో రైతులు ప్రశ్నించే హక్కును కోల్పోయారు
బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకే కొమ్ము కాస్తోంది
దేశ వ్యాప్తంగా కుల గణన చేపట్టాలి
కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్ సింగ్
మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలో రైతులకు ప్రశ్నించే హక్కు కూడా లేకుండా ప్రధాని మోడీ చేశారని కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్...
తల్లడిల్లిన ఢిల్లీవాలా
కిసాన్ ఆందోళన్తో బంపర్ బంపర్జామ్
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ రాజధాని ప్రాంతం (ఎన్సిఆర్) మంగళవారం దారుల పొడవునా ట్రాఫిక్ జాంలతో స్తంభించింది. పంజాబ్ రైతులు హర్యానా మీదుగా పెద్ద ఎత్తున...