Home Search
ద్వైపాక్షిక - search results
If you're not happy with the results, please do another search
యుఎఇ అధ్యక్షుడితో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు
దైపాక్షిక పెట్టుబడితోసహా 8 ఒప్పందాలపై సంతకాలు
న్యూఢిల్లీ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఎఇ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్తో భారత ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు....
మేక్రాన్, షోల్జ్, ట్రూడోలతో మోడీ ద్వైపాక్షిక చర్చలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ షోల్జ్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సహా పలు దేశాల నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు....
టీమిండియా ద్వైపాక్షిక సిరీస్ల షెడ్యూల్ ఖరారు
ఉప్పల్, విశాఖలలో ఆస్ట్రేలియాతో టి20 పోరు
ముంబై: టీమిండియా 202324లలో సొంత గడ్డపై ఆడే ద్వైపాక్షిక సిరీస్ల షెడ్యూల్ను భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) ఖరారు చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి...
మోడీ అమెరికా పర్యటనతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన భారత్-అమెరికా వ్యూహాత్మక మరియు వాణిజ్య సంబంధాలను నూతన శిఖరాలకు తీసుకెళ్ళింది. ద్వైపాక్షిక సంబంధాలకు అపారమైన అవకాశాలకు మార్గం సుగమం చేసింది. ఇండో-యు.ఎస్ గ్లోబల్ ఛాలెంజ్ ఇన్స్టిట్యూట్లు...
భారత, ఇజ్రాయెల్ ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 8 బిలియన్ డాలర్లు
చండీగఢ్: భారత దేశం, ఇజ్రాయెల్ మధ్య దైపాక్షిక వాణిజ్యం దాదాపు 8 బిలియన్ డాలర్లకు చేరువలో ఉందని, ఈ సంఖ్యలో రక్షణ పరికరాలు లేవని భారత దేశంలోని ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిలోన్...
చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి: జైశంకర్
ఢిల్లీ: విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శుక్రవారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీని కలుసుకుని, చైనా సైనికుల సమీకరణ కారణంగా ద్వైపాక్షిక సంబంధాలు "అస్తవ్యస్తంగా" ఉన్నాయని, సరిహద్దు పరిస్థితిని పరిష్కరించే వరకు...
చైనా కొత్త ‘సరిహద్దు చట్టం’ ద్వైపాక్షిక ఒప్పందాలపై ప్రభావం
న్యూఢిల్లీ: చైనా ‘ల్యాండ్ బౌండరీ లా’ పేరిట తెచ్చిన కొత్త చట్టం సరిహద్దు నిర్వహణ విషయంలో ఇరుదేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందంపై ప్రభావం చూపగలదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి...
సునీల్ మిట్టల్కు బ్రిటన్ నైట్హుడ్ పురస్కారం
న్యూఢిల్లీ : భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ను బ్రిటన్ నైట్హుడ్తో సత్కరించింది. ఇది బ్రిటన్లో అతి పెద్ద పురస్కారాలలో ఒకటి, ఈ గౌరవం విదేశీ పౌరులకు ఇస్తారు. ఈ...
భారతీయులకు శుభవార్త.. అమెరికా ప్రభుత్వం తాజా నిర్ణయం
న్యూఢిల్లీ : భారతీయులకు విజిటర్స్ వీసాల నిరీక్షణ సమయం మరింతగా తగ్గించేందుకు అమెరికా అధికార యంత్రాంగం యత్నిస్తోంది.యుఎస్ బ్యూరో ఆఫ్ కాన్సులర్ సహాయ కార్యదర్శి రెనా బిట్టర్ గురువారం ఈ విషయం తెలిపారు....
యుఎఇ, భారత్ మధ్య10 సహకార ఒప్పందాలు
ఇంధన, మౌలిక వసతులు, పెట్టుబడుల రంగాల్లో ఒప్పందాలు
భారత విదేశాంగ శాఖ కార్యదర్శి క్వాత్రా వెల్లడి
యుఎఇలో ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన
అబూ ధాబి : భారత్, యుఎఇ తమ ద్వైపాక్షిక సంబంధాన్ని మరింత...
విశిష్ట దౌత్య విజయం
కలా, నిజమా అనిపించిన వార్త సోమవారం నాడు దోహా (ఖతార్) నుంచి దూసుకు వచ్చి భారతీయులందరినీ ఆనందపరవశులను చేసింది. అక్కడి జైల్లో 16 మాసాలుగా మరణ దండన కత్తి కింద గుండెలు అరచేత...
కోతల్లేకుండా విద్యుత్ సరఫరా
మన తెలంగాణ / హైదరాబాద్ : బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొద్ది మంది సోషల్ మీడియా వీ రులు కరెంటు సరఫరా పైన తప్పుడు ప్రచారం చే స్తూ తెలంగాణ ప్రజలను తప్పుదోవ...
భారత్-మాల్దీవుల బంధంలో ప్రతిష్టంభన
జనవరి 4న, లక్షద్వీప్లోని భారత దేశ బీచ్ల అందాలను ప్రశంసిస్తూభారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సోషల్ మీడియా పోస్ట్లు హిందూ మహాసముద్ర ద్వీప దేశం మాల్దీవులతో దౌత్యపరమైన వివాదానికి దారితీశాయి. తమ...
ఇంకా వృద్ధ సింహాలేనా!
అగ్రరాజ్యమైన అమెరికా ఎన్నికలను పరిశీలిస్తే.. అక్కడ వయసు పైబడిన వారే తప్ప... యువతరం అగ్రపీఠాన్ని అధిరోహించే అవకాశాలు దగ్గరలో ఉన్నట్లు ఎక్కడా కనిపించడం లేదు. ప్రపంచ దేశాలను శాసించే స్థాయిలో యువతరం ఎప్పుడు...
భారత్ది అసాధారణ విజయ గాథ: మంత్రి బ్లింకెన్
దావోస్ : భారత్ది ‘అసాధారణ విజయ గాథ’ అని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ శ్లాఘించారు. ప్రధాని నరేంద్ర మోడీపై బ్లింకెన్ బుధవారం ప్రశంసల వర్షం కురిపిస్తూ, ఆయన విధానాలు,...
ఫార్ములా రేస్తో ఫాయిదా లేదు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో ఎవరికీ తలవంచేది లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నా రు. మంగళవారం సచివాలయం మీడియా పా యింట్లో ఏర్పాటు చేసిన విలేకరుల...
సౌదీలో హజ్ఉమ్రాహ్ సదస్సుకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
జెడ్డా : సౌదీ అరేబియాలో నిర్వహిస్తున్న తృతీయ హజ్ఉమ్రాహ్ ప్రారంభ సదస్సుకు మంగళవారం కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి స్మృతి ఇరానీ హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతీయ యాత్రికులకు సౌకర్యాలు, సేవలు విస్తృతంగా...
మళ్లీ షేక్ హసీనాకే బంగ్లాదేశ్ పీఠం
ఢాకా: ప్రధాన ప్రతిపక్షం బిఎన్పి, దాని మిత్ర పక్షాల బహిష్కరణ, పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనల నడుమ జరిగిన బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలలో వామీ లీగ్ పార్టీ భారీ విజయాన్ని సాధించగా బంగ్లాదేశ్...
మాలే డ్రాగన్ పెనవేతల బంధం
బీజింగ్ : మాల్దీవుల దేశాధ్యక్షులు మెహమ్మద్ ముయిజు సోమవారం చైనా పర్యటనకు వచ్చారు. చైనాలో ఆయన ఐదురోజుల పర్యటన ముందుగానే ఖరారు అయింది. లక్షద్వీప్ల్లో భారత ప్రధాని పర్యటన, పర్యాటక స్థలిగా ప్రచారం...
భారత్, పాక్ మధ్య అణు కేంద్రాల జాబితా మార్పిడి
జనవరి 1న ఆనవాయితీగా అమలు
న్యూఢిల్లీ: మూడు దశాబ్దాల ఆనవాయితీని కొనసాగిస్తూ భారత్, పాకిస్తాన్ సోమవారం రెండు దేశాలు పరస్పరం దాడి చేసుకోవడాన్ని నిరోధించేందుకు కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందం కింద తమ అణు కేంద్రాల...