Home Search
ధాన్యం - search results
If you're not happy with the results, please do another search
ధాన్యం కొనుగోలు ఇంత నిజాయితిగా ఎప్పుడూ జరగలేదు: ఉత్తమ్
రాష్ట్రంలో పండిన ప్రతి గింజను తప్పక కొనుగోలు చేస్తాం
రాష్ట్రవ్యాప్తంగా 7,049 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
ఇప్పటివరకు 2.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం
రైతులు తక్కువ ధరకు పంటను అమ్మొద్దు
ఈ సారి ధాన్యం...
ధాన్యం కొనుగోళ్లలో దగా చేస్తే వేటు
కనీస మద్దతు ధర చెల్లించని మిల్లర్లు, ట్రేడర్ల
లైసెన్స్లు రద్దు కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి
బ్లాక్లిస్టులో.. సిఎం రేవంత్రెడ్డి హెచ్చరిక
ధాన్యం సేకరణపై జరిగిన సమీక్షలో అధికారులకు
ఆదేశాలు ధాన్యాన్ని మార్కెట్లకు తరలించేముందు...
సాగుకే ప్రాధాన్యం
మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయరంగానికి సంబంధిందిచన రుణాల పం పిణీకి అధిక ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్ర అభివృద్దికి బ్యాంకర్లు తమ వంతు సహాకారం అందిచాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు....
ఇఫ్తార్కు అత్యంత ప్రాధాన్యం
మొదటి శుక్ర వారమే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశాం
రంజాన్ ఏర్పాట్లకు నిధుల కొరత లేదు
మైనారిటీ సంక్షేమ శాఖకు రూ. 2263 కోట్లు
ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాన్సెప్ట్ తరహాలోనే మైనారిటీ రెసిడెన్షియల్
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
మన...
పార్టీని నమ్ముకున్న వారికే ప్రాధాన్యం
మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాలకు సమర్థ్ధులైన అభ్యర్థ్ధులను ఎంపిక చేయడం కాంగ్రెస్ పార్టీ పెద్దలకు సవాల్గా మారింది. అభ్యర్థ్ధులను ఎంపిక చేయడం కోసం బుధవారం గాంధీభవన్లో జరిగిన సమావేశం...
ఏడు రైస్ మిల్లులు..రూ.110 కోట్ల ధాన్యం
బోధన్: నిజామాబాద్ జిల్లాలో సిఎంఆర్ ధాన్యాన్ని మింగేసిన రైస్ మిల్లర్లు కక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏళ్ల తరబడి సిఎంఆర్ ధాన్యంతో వ్యాపారాలు చేస్తూ కోట్లాది రూపాయలు గడించిన అక్రమార్కులు ఇపుడు తాము వేసుకున్న...
విత్తన సరఫరాలో రాష్ట్ర రైతులకు ప్రాధాన్యం : మంత్రి తుమ్మల
మనతెలంగాణ/హైదరాబాద్: వచ్చే సీజన్లో కంపెనీలు విత్తన సరఫరాలో తెలంగాణ రైతులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. రైతులకు విత్తన సరఫరా , తెలంగాణ విత్తన రంగ అభివృద్ధి...
ఉద్యాన వనాల అభివృద్ధికి ప్రాధాన్యం ఎన్ఐఆర్డి డైరెక్టర్ జనరల్
మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగంలో ఉద్యాన వనాల అభివృద్ధికి, అందుకు అవసరమైన వనరుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది సంస్థ డైరెక్టర్ జనరల్ డా.జి.నరేంద్ర కుమార్ అన్నారు.గ్రామీణాభివృద్ధి కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వడం...
నూనె తీసిన ధాన్యం తవుడు ఎగుమతిపై మార్చి 31 వరకు నిషేధం
న్యూఢిల్లీ: పశు, కోళ్ల దాణా తయారీలో ప్రధాన ముడి పదార్థమైన నూనె తీసేసిన ధాన్యం తవుడు ఎగుమతిపై నిషేధాన్ని వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం సోమవారం ప్రకటించింది. ఈ...
పేదలకు ఉచిత ధాన్యం మరో ఐదేళ్లు..
న్యూఢిల్లీ : పేదలకు ఆహార ధాన్యాల ఉచిత పంపిణీని కేంద్ర ప్రభుత్వం మరో ఐదేళ్లు పొడిగించిందిం. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో...
ధాన్యం కొనుగోళ్లకు ఇసి బ్రేక్
మన తెలంగాణ/ హైదరాబాద్: రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని బహిరంగ వేలం ద్వారా విక్రయించే ప్రక్రియకు ఎన్నికల సంఘం బ్రేకులు వేసింది. ఎన్నికల నిబంధన నియమావళి ప్రకారం ధాన్యం టెండర్లకు కూడా...
బిసిలకు ప్రాధాన్యం
సీట్ల కేటాయింపులో మహిళలకు పెద్దపీట : ఎంపి లక్ష్మణ్
మన తెలంగాణ/హైదరాబాద్ : అభ్యర్థుల ఎంపికలో బిజెపి సామాజిక న్యాయం పాటిస్తుందని ఆపార్టీ ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. మూడు రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై కేంద్ర...
దేశీయ అవసరాలకు సరిపడా ధాన్యం నిల్వలు
కేంద్ర ఆహారకార్యదర్శి సంజీవ్ చోప్రా
మనతెలంగాణ/హైదరాబాద్: దేశీయ అవసరాలకు సరిపడా తగినంత ఆహారధాన్యాలు నిల్వ ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. శనివారం కేంద్ర ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజల...
ఖరీఫ్ ధాన్యం సేకరణకు సన్నద్ధం
మనతెలంగాణ/హైదరాబాద్ :రాష్ట్రంలో వరికోతల పనులు ప్రారంభమయ్యాయి. పలు జిల్లాల్లో బోరు బావుల ఆధారంగా ముందస్తు వరినాట్లు పడ్డ ప్రాం తాల్లో పైర్లు కోతదశకు వచ్చాయి. రైతులు వరికోతలు కోసి ధాన్యం ఆరబెట్టి మార్కెట్లకు...
అటవీ వ్యవసాయానికి పెరుగుతున్న ప్రాధాన్యం
ఐసిఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్
మనతెలంగాణ/హైదరాబాద్: మారుతోన్న వాతావరణ పరిస్థితులలో అటవీ వ్యవసాయానికి ప్రాధాన్యత పెరుగుతోందని, కీలకమైన విభాగంగా ఎదుగుతోందని భారత వ్యవసాయ పరిశోధన మండలి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎస్. కె...
కాంగ్రెస్ పార్టీలో డబ్బు సంచులకే ప్రాధాన్యం
మా జిల్లా డిసిసి అధ్యక్షుడికి జరిగిన అన్యాయానికి నిరసనగా
పార్టీకి, మెదక్ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నా
మెదక్ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు జై వెంకటరెడ్డి ప్రకటన
మనతెలంగాణ/హైదరాబాద్: మెదక్ జిల్లా...
పచ్చదనం పెంపునకు ప్రాధాన్యం : మంత్రి
మనతెలంగాణ/ హైదరాబాద్ : పచ్చదనం పెంపు కోసం ఎక్లాస్పూర్ ఎకో పార్క్లో 3 లక్షల మొక్కలను నాటారని హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు. నారాయణపేట రేంజ్లోని మినాస్పూర్ రిజర్వ్...
సిర్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం
అటవీ శాఖ మంత్రి ఆల్లోల ఇంద్రకరణ్రెడ్డి
కాగజ్నగర్/సిర్పూర్టి/కౌటాల/చింతలమానేపల్లి: జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గ అభివృద్ధ్దికి అధిక ప్రాధాన్యత నివ్వడం జరుగుతుందని రాష్ట్ర ఆటవీ, పర్యావరణ, న్యాయ, శాస్త్ర సాంకేతిక, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల...
ధాన్యం సేకరణలో కేంద్రం దగా?
ఖరీఫ్లో రాష్ట్రానికి మొండిచేయి చూపనున్న కేంద్రం
మనతెలంగాణ/హైదరాబాద్ : ఈ ఏడాది ఖరీఫ్లో ఉత్పత్తి కానున్న ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వరి రైతుకు పెద్దషాక్ ఇచ్చేందుకు సిద్దమవుతోంది. దేశవ్యాప్తంగా వరిసాగు...
అన్ని కులవృత్తులకు సమ ప్రాధాన్యం
మహబూబ్నగర్ బ్యూరో : మహబూబ్నగర్ గ్రామీణ మండలం రామచంద్రపురం గ్రామాభివృద్దికి గడచిన తొమ్మిది ఏళ్లలో రూ. 26 కోట్ల 3 లక్షలతో ఖర్చు చేసినట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా.వి. శ్రీనివాస్గౌడ్...