Home Search
నాంపల్లి రైల్వేస్టేషన్ - search results
If you're not happy with the results, please do another search
ప్రమాదకరంగా నాంపల్లి రైల్వే స్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి
నాంపల్లి : నాంపల్లి రైల్వేస్టేషన్లో ఫుట్ ఓవర్ ఇనుప బ్రిడ్జి బలహీనమై... అటు ఇటు, కిందకి కదులుతోంది. ఈ దృశ్యాన్ని చూసిన వారు ఏ ఉపద్రవం ముంచుకు వస్తుందోనంటూ ఒక్కసారిగా ప్రజల్లో తీవ్ర...
ఉగ్రవాది అబ్దుల్ కరీమ్ తుండాను నిర్దోషిగా ప్రకటించిన నాంపల్లి కోర్టు..
హైదరాబాద్: ఉగ్రవాది అబ్దుల్ కరీమ్ తుండాను నిర్దోషిగా ప్రకటిస్తూ నాంపల్లి కోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. 1998లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్టు తుండాపై కేసు నమోదైన విషయం తెలిసిందే.వరుస బాంబు...
పట్టాలు తప్పిన ‘చార్మినార్’
నాంపల్లి : నాంపల్లి రైల్వేస్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం 8 గంటల 40 నిమిషాలకు చెన్నె నుంచి హైదరాబాద్ వచ్చిన చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ మీదుగా నాంపల్లి...
‘పర్యాటకం’కు పండగే
వరుస సెలవులతో కిటకిట లాడుతున్న టూరిజం ప్రాంతాలు
ఇప్పటికే చారిత్రక స్థలాలు, కోటలకు పునర్వైభవం తెచ్చిన సర్కారు
దీంతో ఈ శాఖకు రోజుకు లక్షల్లోనే ఆదాయం
మన తెలంగాణ / హైదరాబాద్ : దసరా, దీపావళి,...
రాష్ట్రంలో 21 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పనులకు ప్రధాని మోడీ వర్చువల్గా శంకుస్థాపన
హైదరాబాద్ : అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 21 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పనులకు ప్రధాని మోడీ ఆదివారం వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నాంపల్లి రైల్వేస్టేషన్లో జరిగిన...
సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి కోసం రూ.700 కోట్లు
హైదరాబాద్: అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 21 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పనులకు ప్రధాని మోడీ ఆదివారం వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నాంపల్లి రైల్వేస్టేషన్లో జరిగిన శంకుస్థాపన...
ప్రైవేట్ దోపిడీ
మన తెలంగాణ/హైదరాబాద్ : సంక్రాంతి పండుగ నేపథ్యంలో అదనపు ఛార్జీలతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. ప్రత్యేక రైళ్లతో పాటు ప్రైవేటు బస్సుల్లో ఈ దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండుగ...
తొలిదశలో అభివృద్ధి చేసే స్టేషన్ల వివరాలు…
న్యూఢిల్లీ : అమృత్ భారత్ పథకం కింద దేశం లోని 508 రైల్వే స్టేషన్ల పునరభివృద్ధి పనులకు ప్రధాని వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. తెలంగాణలో రూ. 894.09...
తెలుగు రాష్ట్రాల్లో 39 రైల్వేస్టేషన్ల అభివృద్ధికి ప్రధాని శంకుస్థాపన
న్యూఢిల్లీ : అమృత్ భారత్ పథకం కింద దేశం లోని 508 రైల్వే స్టేషన్ల పునరభివృద్ధి పనులకు ప్రధాని వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. “రైల్వే స్టేషన్ల వద్ద...
ప్రయాణికుల కోసం 19 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి….
మనతెలంగాణ/హైదరాబాద్: వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి వివిధ గమ్యస్థానాల నుంచి 19 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఏప్రిల్ 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు...
ప్రయాణికుల కోసం 19 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి….
హైదరాబాద్: వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి వివిధ గమ్యస్థానాల నుంచి 19 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఏప్రిల్ 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు...
కిటికిట లాడుతున్న బస్టేషన్లు, రైల్వే స్టేషన్లు
హైదరాబాద్: నగరంలోని బస్టేషన్లు, రైల్వేస్టేషన్లు విద్యార్థులతో శుక్రవారం కిక్కిరిసి పోయాయి. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణ చర్యల్లో భాంగా ముందుస్తుగానే పాఠశాలలకు, విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను ప్రకటించడంతో వారంతా సొంతూళ్ళకు పయనం అయ్యారు....
రైలంత క్యూ
ప్రయాణికులతో కిక్కిరిసిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
భారీ క్యూ లైన్తో ఇబ్బందులు ఎదుర్కొన్న పిల్లలు, మహిళలు
థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే స్టేషన్లోకి అనుమతి
మనతెలంగాణ/హైదరాబాద్: సోమవారం నుంచి దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో రైలు సర్వీసులు ప్రారంభంకాగా సికింద్రాబాద్,...