Home Search
పంచాయితీరాజ్ - search results
If you're not happy with the results, please do another search
స్వయం సహాయ గ్రూపుల సభ్యులకు…రుణ బీమా, ప్రమాద బీమా అమలుకు ఉత్తర్వులు
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలోని 64.35 లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రభుత్వం క్రెడిట్ లింక్డ్ రిస్క్ కవరేజ్ను (లోన్ బీమా) విస్తరించింది. ఇందుకు సంబంధించి పంచాయితీరాజ్...
ఆర్థిక బలోపేతానికి…మాంటెక్ మంత్రం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర ఉన్నతాధికారులతో శనివారం ప్రఖ్యాత ఆర్థికవేత్త, ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా ప్రత్యేకంగా భేటీ...
ఇక సచివాలయం వంతు..
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రానికి, ప్రభుత్వానికి గుండెకాయ వంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని ప్రక్షాళన చేసేందుకు భారీ కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వాన్ని నడిపే ఫైళ్ళ సర్కులేషన్లో, జీవోల జారీలో అత్యంత కీలకమైన...
పాలన.. ప్రక్షాళన
విపత్తుల శాఖకు అర్వింద్ కుమార్ బదిలీ
సీనియర్ అధికారి దాన కిషోర్కు పురపాలక శాఖ అప్పగింత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా బుర్రా వెంకటేశం జల మండలికి
సుదర్శన్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ కార్యదర్శిగా క్రిస్టీనా...
వెనుకంజలో ఏడుగురు మంత్రులు
ప్రస్తుతం జరగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో పలువురు మంత్రులు వెనకంజలో ఉన్నారు. వెనుకంజలో ఉన్నవారిలో రహదారుల, భవనాల శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్దికి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు,
పర్యాటక, క్సైజ్శాఖ...
రాజేంద్రనగర్లో ద్విముఖ పోటీనే!
(పి.సూర్యనారాయణ/మన తెలంగాణ)
అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన మన రాజధానికి దక్షిణ ముఖ ద్వారం రాజేంద్రనగర్. ఇక్కడే అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది. పదుల సంఖ్యలో దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలో లేని విధంగా కేంద్ర...
అభివృద్ధి వ్యయంలో మనమే నెం. 1
మొత్తం 18 పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణకు అగ్రస్థానం
మన తెలంగాణ/హైదరాబాద్: అభివృద్ధి పనులు జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో దూసుకుపోతోందని కేంద్రప్రభుత్వ ఆర్థిక నివేదికలు స్పష్టంచేశాయి. ఒకవైపు సొంత ఆదాయాన్ని పెంచుకొంటూనే కొత్తగా...
పునర్ వ్యవస్థీకరణతో పరిపాలనా సౌలభ్యం
పిఆర్ పెరిగిన ఉద్యోగావకాశాలు, పదోన్నతులు
ఖాళీ అయిన 740 ఏఈ, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు త్వరలో భర్తీ
డివిజన్ కార్యాలయాల ప్రారంభోత్సవంలో మంత్రి ఎర్రబెల్లి
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంగా తెలంగాణ వచ్చాకే ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో...
డాక్టర్ సుధాకర్ రావు అనుభవం ఆరోగ్యశ్రీకి అవసరం
ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఎన్. సుధాకర్ రావు
హాజరైన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ పసునూరి దయాకర్
మనతెలంగాణ/హైదరాబాద్ : డాక్టర్ సుధాకర్ రావు లాంటి అనుభవం...
రాష్ట్ర ప్రజలకు కెసిఆర్ భరోసా
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రతిసారీ కేంద్ర సాయం కోసం ఎదురు చూడకుండా సిఎం కెసిఆర్ రాష్ట్ర ప్రజలకు శ్రీరామరక్షగా నిలుస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలకు...
ఆ ఇద్దరు ఎంఎల్సిలకు ఎర్రబెల్లి శుభాకాంక్షలు
హైదరాబాద్ : గవర్నర్ కోటాలో ఎంఎల్సి అభ్యర్థులుగా ఎంపిక అయిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్, మాజీ ఎంఎల్ఎ కుర్ర సత్యనారాయణలకు రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా...
చితికిన బతుకులకు బాసట
పునరావాస శిబిరాల్లో తలదాచుకున్న 5450మంది
కంటికి రెప్పలా కాపాడుతున్న సిబ్బంది
బాధిత ప్రాంతాలో ప్రత్యేక వైద్య శిబిరాలు
ర్యాపిడ్ రెస్పాన్స్ టీంల ఏర్పాటు
యుద్ధ ప్రాతిపాదికన పునరుద్ధరణ పనులు
బాధితులకు పదిరోజులకు సరిపడా నిత్యావసరాలు
ప్యాకెట్ల రూపంలో సరుకుల పంపిణీ
హైదరాబాద్ :...
ప్రకృతి వైపరీత్యానికి చితికిన లోతట్టు ప్రాంతాల ప్రజల జీవితాలు
ములుగు : భారీ వానలు తగ్గుముఖం పట్టాయి. వరదలు తగ్గాయి, 16మంది ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంటనష్టం, పశు నష్టం, వర్షం రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీరని చేదు...
ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టీస్ ధీరజ్ సింగ్ ఠాకూర్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్తో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో...
వరద భాదిత జిల్లాలకు స్పెషల్ అధికారుల నియామకం
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ఆదేశాల మేరకు భారీ వర్షాలు , వరదల నేపథ్యంలో జిల్లా యంత్రాంగానికి సహకరించేందుకుగాను పలు జిల్లాలకు పలువురు ఐఏఎస్ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ...
పండుగలా కెటిఆర్ జన్మదినోత్సవం
మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె. టి. రామారావు 47వ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరాడంబరంగా జన్మదిన వేడుకలు...
వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పునరావాస కేంద్రాలను సంసిద్ధం చేయాలి
వరద బాధితుల కోసం అన్ని జిల్లాల్లో టోల్ ఫ్రీ నంబర్ల
టెలి కాన్ఫరెన్స్లో ఉన్నతాధికారులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దిశానిర్దేశం
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి...
అధిక వర్షాలతో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
సూర్యాపేట:జిల్లాలో మూడు రోజులుగా కురుస్తు న్న భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా అ ధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ తెలిపారు. గురువారం అధికారులతో ఈ కాన్ఫరెన్స్...
వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పునరావాస కేంద్రాలను సంసిద్ధం చేయాలి
వరద బాధితుల కోసం అన్ని జిల్లాల్లో టోల్ ఫ్రీ నంబర్ల
టెలి కాన్ఫరెన్స్లో ఉన్నతాధికారులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దిశానిర్దేశం
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో...
వేగంగా పంచాయతీ భవనాల నిర్మాణాలు
హైదరాబాద్ : రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న 3,622 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశించారు. శనివారం సచివాలయం...