Thursday, April 25, 2024
Home Search

పట్టాదారు పాసు పుస్తకం - search results

If you're not happy with the results, please do another search

పాసుపుస్తకాల్లో తప్పుల సవరణకు అవకాశం

ధరణి పోర్టల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం మనతెలంగాణ/హైదరాబాద్ : పట్టాదారు పాసుపుస్తకాల్లో ఉన్న తప్పులను సవరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు ధరణి పోర్టల్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అప్లికేషన్ ఫర్...
Government has issued Guidelines for registration of Agricultural Lands

పాసు పుస్తకానికి రూ.150

  మ్యుటేషన్ ఛార్జీలు రూ.225 వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌కు మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం మనతెలంగాణ/హైదరాబాద్ : పాసు పుస్తకానికి రూ.150, మ్యుటేషన్ చార్జీలు రూ.225, కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసుకోవాలని పేర్కొంటూ ప్రభుత్వం ధరణి...
Rythu Bima applications

ఈనెల 30 వరకు రైతుబీమాకు దరఖాస్తుల స్వీకరణ

మన తెలంగాణ/మోత్కూరు: నూతనంగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు ఈనెల 30 వరకు రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవచ్చని ఏవో కె.స్వప్న తెలిపారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 18 వరకు...

రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలి

కొండాపూర్: రైతు భీమా పథకానికి పట్టాదారు పుస్తకం క లిగి ఉన్న ప్రతి రైతు దరఖాస్తులు చేసుకోవాలని కొండాపూర్ మండల వ్యవసాయ అధికారి గణేష్ తెలిపారు. 2023జూన్18లోపు భూములు రిజిస్ట్రేష న్ చేయించుకొని...

ధరణి పోర్టల్‌లో ట్యాంపరింగ్

పాసు పుస్తకం ఉన్నా పెండింగ్ మ్యుటేషన్‌గా దర్శనం మీసేవ ఆపరేటర్ల హస్తంపై అనుమానాలు పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో ఇలాంటి సంఘటనలు.. అప్రమత్తమైన రెవెన్యూ అధికారులు సిసిఎల్‌ఎకు సమాచారం...
Rythu Bandhu distribution from June 15 in Telangana

10లోపు ధరణిలో చేరిన అందరికీ రైతుబంధు

10లోపు ధరణిలోచేరిన అందరికీ రైతుబంధు : మంత్రి నిరంజన్‌రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: ఖరీఫ్ సీజన్ కోసం రాష్ట్రంలో ఈనెల 10లోపు ధరణిలో పేర్లు నమోదు చేసుకున్న వారందరికీ రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందజేయనున్నట్టు...
18 services available in Dharani website

ధరణిలో 18రకాల సేవలు

1,60,000 స్లాట్‌లు 1,52,926 రిజిస్ట్రేషన్‌లు 5,105 నాలా దరఖాస్తులకు పరిష్కారం రూ. 100 కోట్లకు పైగా రాబడి అరగంటలో మ్యుటేషన్, రిజిస్ట్రేషన్‌లు 2 నుంచి 8 నిమిషాల్లో నాలా కన్వర్షన్ పూర్తి సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు మనతెలంగాణ/హైదరాబాద్ : ధరణి ఫోర్టల్...
Arrangements for release of Rythu Bandhu funds are complete

రైతుబంధుతో అన్నదాతకు మేలు

సాగు సీజన్‌కు ముందే రైతన్న ముఖాల్లో ఆనందం ధరణి పోర్టల్ ఆధారంగా ఈ పథకం వర్తింపు ఈనెల 27 నుంచి బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు జమ సాయం అందజేతకు రూ.7,300 కోట్ల నిధుల సమీకరణ మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర...
Telangana news,Telangana Latest news,Telangana Breaking news,Mana Telangana news, Telangana Online News

రైతుబంధుకు దరఖాస్తులు

  కొత్త పట్టాదారులు 13వ తేదీలోపు ఎఇఒలకు సంబంధిత పత్రాలు ఇవ్వాలని వ్యవసాయశాఖ సూచన కోటి 50లక్షల ఎకరాలకు రైతుబంధు మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని కోటి 50 లక్షల ఎకరాలకు ఈ వానాకాలం సీజన్‌లో...

రైతు రుణ మాఫీ మార్గదర్శకాలు.. రూ.లక్ష వరకు వర్తింపు

  గ్రామీణ ప్రాంతాల్లో బంగారంపై తీసుకున్న పంట రుణాలకూ వర్తింపు అకౌంట్ పే చెక్కుల రూపంలో.. రైతు కుటుంబం యూనిట్‌గా రుణమాఫీ.. కుటుంబంలో ఒక్కరి కంటే ఎక్కువ మంది అర్హులుంటే మాఫీ మొత్తం సమానంగా పంపిణీ 2014...
Dharani Special Drive will continue till the end of the pendency

పెండింగ్ ముగిసే దాకా ధరణి ప్రత్యేక డ్రైవ్ కొనసాగింపు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి డ్రైవ్ ఇంకా కొనసాగనుంది. భూ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఒకటో తేదీ నుంచి చేపట్టిన ధరణి స్పెషల్ డ్రైవ్ షెడ్యూల్ ప్రకారం...

ధరణి సమస్యలకు మోక్షం

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుం ది. దీనికి సంబంధించి ధరణి మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ పోర్టల్లో సమస్యల పరిష్కారానికి సంబంధించి అధికారాలను బదిలీ...

నిషేధిత జాబితాలోని ఆస్తులకు త్వరలో మోక్షం

హైదరాబాద్:నిషేధిత జాబితాలో పొరబాటున చేర్చిన ప్లాట్లు, ఖాళీ స్థలాలు, ఇళ్ల, వ్యవసాయ భూములను ఆ జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా...
New pass books without Aadhaar affiliation

ఆధార్ అనుసంధానం లేని కొత్త పాస్ పుస్తకాలకు వారంలో మోక్షం!

నోటీసులు ఇచ్చి మరోసారి అవకాశం కల్పించాలని కలెక్టర్‌ల నిర్ణయం సుమారు 2 లక్షల ఎన్నారైలకు లబ్ధి హైదరాబాద్: ఆధార్ అనుసంధానం లేకుండా నిలిచిపోయిన పట్టాదారు పాసు పుస్తకాలు వారంలో మోక్షం కలిగించేలా అధికారులు చర్యలు చేపట్టారు....

ధరణి పోర్టల్, రిజిస్ట్రేషన్లపై సిఎం ఉన్నతస్థాయి సమీక్ష

హైదరాబాద్: ధరిణి పోర్టల్ నిర్వహణ, ఇంకా మెరుగుపర్చాల్సిన అంశాలు, రిజిస్ట్రేషన్లపై సిఎం కెసిఆర్ ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో రైతులకు...
Telangana news,Telangana Latest news,Telangana Breaking news,Mana Telangana news, Telangana Online News

ఏడాదికి ఒకేసారి రైతుబంధు అర్హుల జాబితా

  ఈసారి జనవరి 23 వరకు పాసుపుస్తకం వచ్చిన పట్టాదారులకే పెట్టుబడి సాయం కొత్తగా డిజిటల్ సైన్ అవుతున్న భూములకు వచ్చే ఏడాదే భూమిని అమ్ముకుంటే రబీలో సాయం నిలిపివేత రైతుబంధు మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం మన తెలంగాణ/హైదరాబాద్...
KCR

కందుల సమస్యపై సిఎం సీరియస్

పంటసాగు వివరాలు ఎఇఒలు సరిగ్గా నమోదు చేయకపోవడంపై ఆగ్రహం మార్క్‌ఫెడ్ తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు కేంద్రాల వద్ద వాపోతున్న రైతులు కందులే వేశామని చెప్పినా.. పట్టించుకునే నాథుడే కరువు మన తెలంగాణ/హైదరాబాద్: కందుల కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులపై ముఖ్యమంత్రి...

Latest News