Home Search
పట్టాలు తప్పిన రైలు - search results
If you're not happy with the results, please do another search
పాకిస్థాన్లో పట్టాలు తప్పిన రైలు
కరాచీ : దక్షిణ పాకిస్థాన్లో ఆదివారం ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పిన దుర్ఘటనలో కనీసం 20 మంది మృతి చెందారు. 80 మందికి పైగా గాయపడ్డారు. దక్షిణ సింధు ప్రాంతంలోని నవాబ్షా నగరానికి...
ముంబ్రా స్టేషన్లో పట్టాలు తప్పిన రైలు
ముంబై :థానే జిల్లాలోని ముంబ్రా రైల్వే స్టేషన్లో బుధవారం సాయంత్రం లోకల్ రైలు పట్టాలు తప్పింది. వేలాది మంది ప్రయాణికులు రాత్రిపూట వేచి ఉన్న దశలో ఈ ఘటన జరగడంతో అంతా భయభ్రాంతులు...
పట్టాలు తప్పిన రైలు.. 17 మంది మృతి
టెహ్రాన్: ఇరాన్లో తబాస్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందగా 50 మందికిపైగా గాయపడ్డారు. టెహ్రాన్కు అగ్నేయంలో 550 కిలో మీటర్ల దూరంలో ఈ ప్రమాదం...
అమెరికాలో పట్టాలు తప్పిన రైలు: ముగ్గురు మృతి
చికాగో: అమెరికాలో శనివారం ఆమ్ట్రాక్ రైలు పట్టాలు తప్పడంతో కనీసం ముగ్గురు మరణించారని, పలువురు గాయపడ్డారని ఆ రైలు ఆపరేటర్ ఆమ్ట్రాక్ తెలిపారు. ఉత్తర మోంటానాలో 141 మంది ప్రయాణికులు, 16 మంది...
ఈజిప్టులో పట్టాలు తప్పిన రైలు: 11 మంది మృతి
కైరో: ఈజిప్టు దేశం కైరోలోని టోక్ ప్రాంతంలో రైలు పట్టాలు తప్పింది. కైరో నుంచి మన్సోరా వెళ్తుండగా నాలుగు బోగీలు పట్టాలు తప్పడంతో 11 మంది చనిపోగా 98 మంది తీవ్రంగా గాయపడ్డారు....
పట్టాలు తప్పిన రైలు: 36 మంది మృతి
టోరోకోజార్జ్: తైవాన్లో శుక్రవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. టోరోకో జార్జ్లో రైలు పట్టాలు తప్పడంతో 36 మంది మృతి చెందగా 72 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి...
పట్టాలు తప్పిన సబర్మతి రైలు
రాజస్థాన్ లోని అజ్మీర్ స్టేషన్ సమీపంలో సోమవారం సబర్మతిఆగ్రా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఆగ్రా వైపు వెళ్తున్న...
ఖమ్మం జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు వద్ద ఓ గూడ్స్ రైలు శనివారం ఉదయం పట్టాలు తప్పింది. రైలు వెళ్తుండగా పట్టాలపై భారీ శబ్దాలు రావడంతో లోకో పైలట్ అనుమానం వచ్చి రైలును...
రాజస్థాన్ లో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన జోధ్పూర్-భోపాల్ ఎక్స్ప్రెస్
రాజస్థాన్ లో రైలు ప్రమాదం జరిగింది. కోట జంక్షన్ సమీపంలో జోధ్పూర్-భోపాల్ ఎక్స్ప్రెస్ రైలు రెండు కోచ్లు పట్టాలు తప్పాయి. భోపాల్ కు వెళ్తుండంగా శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం...
ఢిల్లీలో పట్టాలు తప్పిన ఈఎంయు రైలు
న్యూఢిల్లీ : న్యూఢిల్లీ లోని భైరాన్మార్గ్ సమీపంలో లోకల్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ ఆదివారం ఉదయం 9.47 గంటల ప్రాంతంలో పట్టాలు తప్పింది. ఢిల్లీ లోని జీ 20 సదస్సు వేదికగా ఉన్న...
తాడి-అనకాపల్లి మధ్య పట్టాలు తప్పిన గూడ్స్ రైలు… పలు రైళ్లు రద్దు
అమరావతి: తాడి-అనకాపల్లి మధ్య ట్రాక్ మరమ్మతులు పూర్తయ్యాయి. గూడ్స్ రైలు బోగీ పట్టాలు తప్పడంతో నిలిచిపోయింది. గూడ్స్ రైలు మరమ్మతులు పూర్తయ్యాక బయల్దేరింది. బుధవారం తెల్లవారుజామున 3.35 గంటలకు బొగ్గు లోడ్ గూడ్స్...
ఒడిశాలో పట్టాలు తప్పిన గూడ్సురైలు
న్యూఢిల్లీ: ఒడిశాల్లో ఘోర రైళ్ల ప్రమాదం నుంచి ఇంకా తేరుకోకుండానే మరో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన సంఘటన సోమవారం జరిగింది. బర్ఘర్ జిల్లాలో ప్రయివేట్ నేరో గ్యాజ్ లో గూడ్సురైలు ఐదు...
అల్లూరి సీతారామరాజు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
హైదరాబాద్: అల్లూరి-సీతారామరాజు జిల్లాలోని కిరండోల్-విశాఖపట్నం మార్గంలో శివలింగపురం రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలు ఇనుములోడుతో ఛత్తీస్గఢ్ నుంచి విశాఖపట్నానికి వెళ్తుండగా పట్టాలు తప్పడంతో ఏడు బోగీలు పక్కకు...
పట్టాలు తప్పిన గూడ్సు రైలు
హైదరాబాద్ : కాకినాడ జిల్లా సామర్ల కోట సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో పిఠాపురం స్టేషన్లో యశ్వంత్ పూర్, రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైళ్ళు నిలిచిపోయాయి. ఈ క్రమంలో రైళ్ళ రాకపోకలకు...
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో వికారాబాద్ నుంచి తాండూరు మీదుగా సాగే రైల్వే సర్వీసులను దారి మళ్లిస్తున్నట్లు రైల్వే శాఖ...
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమహేంద్రవరంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లను రద్దు చేశారు. బుధవారం వేకూవజామున మూడు గంటల ప్రాంతంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఒకవైపు ఒరిగింది. దీంతో...
పట్టాలు తప్పిన గూడ్సురైలు
పాట్నా : బీహార్లో బుధవారం ఉదయం 6.40 గంటల ప్రాంతంలో బొగ్గులోడుతో వెళ్తున్న గూడ్సురైలు గుర్పా రైల్వేస్టేషన్ వద్ద పట్టాలు తప్పడంతో 57 బోగీలు బోల్తాపడ్డాయి. దీంతో రైలు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది....
పట్టాలు తప్పిన పుదుచ్చేరి ఎక్స్ ప్రెస్ రైలు
ముంబై: పుదుచ్చేరి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. పెద్ద ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు, రైల్వే శాఖ ఊపిరి పీల్చుకుంది. దాదర్ నుంచి పుదుచ్చేరి వెళ్తుండగా శుక్రవారం రాత్రి ముంబయిలోని మాతుంగా-దాదర్ స్టేషన్ల మధ్య రైలు...
దంతెవాడలో పట్టాలు తప్పిన గూడ్సు రైలు
పట్టాలు తొలగించిన నక్సల్స్
దంతెవాడ: రైలు పట్టాలను నక్సల్స్ తొలగించడంతో ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలోని కిరండల్-విశాఖపట్నం రైల్వే సెక్షన్లో మూడు ఇంజన్లు, 18 గూడ్సు వ్యాగన్లు పట్టాలు తప్పినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి...
చత్తీస్గఢ్లో పట్టాలు తప్పిన గూడ్స్రైలు
ప్యాసింజర్ రైళ్ల నిలిపివేత
బిలాస్పూర్: 8 వ్యాగన్ల గూడ్స్రైలు చత్తీస్గఢ్లోని సూరజ్పూర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున(2.54 గంటలకు) పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో ప్యాసింజర్ రైళ్లకు అంతరాయం ఏర్పడింది. అంబికాపూర్అనుప్పూర్ మార్గంలోని కమాల్పూర్...