Home Search
పరిశోధకులు - search results
If you're not happy with the results, please do another search
మిని బుద్ధవనంలో బౌద్ధ పరిశోధకులు
నాగార్జునసాగర్ ః హరిత విజయ విహార్ ప్రాంగణంలో ఉన్న మినీ బుద్ధవనం బౌద్ధ పరిశోధకులను ఆకర్షిస్తుందని, బుద్ధవనం బుద్దిస్ట్ ఎక్సపర్ట్ కన్సల్టెంట్ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. అనంతరం మాట్లాడుతూ బుద్ధవనం ప్రత్యేక...
కాళోజీ అవార్డుకు చరిత్ర పరిశోధకులు రామోజు హరగోపాల్ ఎంపిక
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజాకవి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కాళోజీ నారాయణ రావు జ్ఞాపకార్ధం సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మాక అవార్డు 2022కు ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకులు...
మహా భూమిని కనుగొన్న పరిశోధకులు
ఇక్కడ సంవత్సరం అంటే 11 రోజులే ...
న్యూఢిల్లీ : మాంట్రియల్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని అంతర్జాతీయ పరిశోధకుల బృందం ఓ మహాభూమిని గుర్తించింది. ఇది రెండు నక్షత్రాల చుట్టూ తిరుగుతోందని, ఇక్కడ లోతైన మహాసముద్రాలు...
కొవిడ్ నుంచి రక్షణ కల్పించే జీన్ను గుర్తించిన పరిశోధకులు
నేచర్ జెనెటిక్స్
లండన్: మనుషుల్లో ఒక ప్రత్యేకమైన జీన్ వేరియంట్కు చెందినవారిలో కొవిడ్19 వల్ల తీవ్ర ముప్పు లేదని ఓ అధ్యయనంలో వెల్లడైంది. భిన్నమైన వారసత్వాలకు చెందినవారిలో కొవిడ్ తీవ్రతను పరిశీలించడం ద్వారా పరిశోధకులు...
ధవళకాంతినిచ్చే లెడ్ లైట్ను ఆవిష్కరించిన ఐఐటి మద్రాస్ పరిశోధకులు
నేరుగా తెలుపు కాంతిని వెదజల్లే నవకల్పన
న్యూఢిల్లీ: నేరుగా ధవళ(తెల్లని)కాంతిని వెదజల్లే లెడ్ పరికరాన్ని ఐఐటి మద్రాస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇప్పటివరకూ ప్రపంచంలో అందుబాటులో ఉన్న లెడ్ లైట్లలో నేరుగా ధవళకాంతినిచ్చే పరికరాలు...
ఇంత దారుణమైన మాటలా!
ఒక ప్రధానమంత్రి ఇంత దారుణంగా, ఇంత హీనంగా మాట్లాడగలరని ఊహించడం కూడా కష్టంగా ఉంది. ఆయన, భారత దేశం మొత్తం ప్రపంచ ప్రజాస్వామ్యాలకే మాతృక అని చాటి చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద...
2040 నాటికి రొమ్ము క్యాన్సర్తో మిలియన్ మరణాలు
న్యూఢిల్లీ: ప్రపంచం మొత్తం మీద అత్యంత సాధారణ వ్యాధిలా విస్తరిస్తున్న రొమ్ము క్యాన్సర్ కారణంగా 2040 నాటికి మిలియన్ (10 లక్షలు) మరణాలు సంభవిస్తాయని ల్యాన్సెట్ కమిషన్ కొత్త అధ్యయనం వెల్లడించింది. 2020...
రేపటి తరాలకు దిక్సూచి..
తెలుగు సాహితీ వికాసంలో తెలంగాణకు ఒక విశిష్ట స్థానం ఉంది. అందులోనూ తెలంగాణ సాంస్కృతిక, సాహిత్య వికాసంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకో ప్రత్యేక స్థానం ఉందని చెప్పవచ్చు. ఒకనాడు తెలంగాణలో కవులే లేరన్న...
మండుటెండల మరణాలను ఆపలేమా?
దక్షిణాసియాలోని దేశాల్లో భారతదేశం మండు టెండల మరణాల్లో అగ్రస్థానంలో ఉందని వచ్చిన ఒక అంతర్జాతీయ అధ్యయనం ఆందోళన కలిగిస్తోంది. 2019లో 33 వేలమంది కేవలం తీవ్రాతితీవ్రమైన ఎండల కారణంగానే చనిపోయారని చైనా నుంచి...
ప్రపంచమంతటా పురుషులలో పడిపోతున్న స్పెర్మ్ కౌంట్!
పురుషుల్లో ఏకంగా 62 శాతం తగ్గిన స్పెర్మ్ కౌంట్
స్పెర్మ్ నాణ్యత కూడా 51 శాతానికి పడిపోయిందన్న పరిశోధకులు
పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా చాలా మంది తల్లిదండ్రులు కాలేకపోతున్నారు. దీనికి కారణం పురుషుల్లో స్పెర్మ్ కౌంట్...
చదువుల కల సాకారం-సమాజం బాధ్యత
ప్రపంచ దశ, దిశను నిర్దేశించేది విద్యారంగమే. ఏ దేశ విద్యారంగం ప్రగతి పథం లో పయనిస్తుందో ఆ దేశం అభివృద్ధి దిశగా పయనిస్తుందనడంలో సందేహం లేదు. ప్రపంచ వ్యాప్తంగా విద్యపై ఎన్నో పరిశోధనలు...
ఆ తేళ్లకు 8 కాళ్లు, 8 కళ్లు!
థాయ్ లాండ్ లో ఎనిమిది కళ్లు, ఎనిమిది కాళ్లు ఉన్న కొత్తరకం తేళ్లను పరిశోధకులు కనుగొన్నారు. కెంగ్ క్రాచన్ నేషనల్ పార్కులో వన్యప్రాణుల అన్వేషణలో భాగంగా పరిశోధకుల బృందం గతంలో తెలియని తేలు...
దేవుడున్నాడు- అజ్ఞానం కూడా వుంది?
దేవుడున్నాడని నమ్మే భక్తులతో పాటు మనం కూడా వున్నాడనే నమ్ముదాం. ఎందుకంటే ప్రపంచంలో చీకటి వుంది. అజ్ఞానం వుంది. లేవని అనలేం కదా? అలాగే దేవుడు కూడా వున్నాడు. అజ్ఞానం వున్న చోట...
‘గ్లకోమా’ అంధులకు మళ్లీ చూపు
సర్వేంద్రియాల్లో నయనం ప్రధానం అన్నది మనకు తెలిసిందే. కంటిచూపు లేకుంటే బ్రతుకే అంధకారం. కంటిచూపు సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం అవసరం. ఈ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ...
పైథాగరస్ సంగీత సమ్మేళన సిద్ధాంతాన్ని ప్రశ్నిస్తున్న కొత్త అధ్యయనం
న్యూఢిల్లీ : గ్రీకు వేదాంతి పైథాగరస్ సిద్ధాంతాల్లో ఒకటైన సంగీత సమ్మేళన సిద్ధాంతాన్ని కొత్త అధ్యయనం ప్రశ్నిస్తోంది. సంగీత సమ్మేళనం లేదా శ్రావ్యమైన స్వరాల కూర్పు శ్రోతలు మెచ్చుకునేలా గణిత నిష్పత్తుల్లో ఉండవలసిన...
TIQ, బయోఏషియా 2024లో మెరిసిన క్వీన్స్లాండ్
క్వీన్స్లాండ్ ప్రభుత్వ అంకితమైన వ్యాపార సంస్థ అయిన ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ క్వీన్స్ల్యాండ్ (TIQ), బయోఏషియా 2024కి గ్లోబల్ స్పాన్సర్గా పాల్గొనడం ద్వారా పొందిన అద్భుతమైన ప్రతిస్పందనను వెల్లడించింది. లైఫ్ సైన్సెస్ పరిశ్రమ...
క్యాన్సర్ వ్యాధి చికిత్సకు సులభ పరిష్కారాలు ఆవిష్కరణ చేయాలి: డా. రామకృష్ణ
మన తెలంగాణ/హైదరాబాద్: రోజు రోజుకూ పెరుగుతున్న క్యాన్సర్ వ్యాధి చికిత్సను సులభతరం చేసేందుకు పరిశోధనల ద్వారా పరిష్కార మార్గాల ఆవిష్కారం జరగాలని ఓయూ సెంటర్ ఫర్ ప్లాంట్ మాలిక్యూలర్ బయాలజీ (సీపీఎంబీ) సంచాలకులు...
ఊబికాయంలోకి ప్రపంచం
న్యూఢిల్లీ : భారత్లో 2022లో 5, 19 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న, దాదాపు 125 లక్షల మంది పిల్లలు పరిమితికి మించిన బరువుతో ఉన్నారని లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన ప్రపంచ విశ్లేషణ...
రోజుకో సూర్యుడ్ని స్వాహా చేసే రాకాసి కృష్ణబిలం
న్యూఢిల్లీ : అత్యంత వేగంగా పెరుగుతోన్న , దేదీప్యమాన ప్రకాశవంతమైన భారీ కృష్ణబిలాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీ పరిశోధకులు దీన్ని కనుగొన గలిగారు. నక్షత్ర మండలంలో అత్యంత క్రియాశీల...
ఆరు గ్యారెంటీలు అద్భుతం
మహిళలకు ఉచిత బస్సు మంచి ఆలోచన
ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ కితాబు
వీ-హబ్ తో ఆస్ట్రేలియా ప్రభుత్వం భాగస్వామ్యం
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో ఫిలిప్ గ్రీన్ భేటీ
మన తెలంగాణ /...