Home Search
పర్యావరణ హితం - search results
If you're not happy with the results, please do another search
జీవ ఇంధనం పర్యావరణ హితం
జీవ ఇంధనాలను అధికంగా ఉత్పత్తి చేస్తూ వినియోగంలో కూడా ముందంజలో ఉన్న భారత్, బ్రెజిల్, అమెరికాలు ఇతర ఆసక్తి గల దేశాలతో (అర్జెంటీనా, కెనడా, ఇటలీ, దక్షిణ ఆఫ్రికా లాంటివి) కలిసి రాబోయే...
గణేషుని నవరాత్రి ఉత్సవాలను పర్యావరణహితంగా జరుపుకోవాలి
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు
రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సిఎం
హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. తలపెట్టిన కార్యాలు ఆటంకాలు లేకుండా విజయవంతమవ్వాలని గణనాథున్ని...
FE పర్యావరణ వ్యవస్థను విస్తరించిన Samsung
న్యూఢిల్లీ: భారతదేశంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీ Samsung Galaxy పర్యావరణ వ్యవస్థకు తాజా FE సిరీస్ చేరికలను ఈ రోజు ప్రకటించింది. ఐతిహాసిక Galaxy S23 FE మాత్రమే కాకుండా, Galaxy Tab...
పర్యావరణ మార్పులు భారత్ ఆహార భద్రత
మనకు మనం కోరి తెచ్చుకున్న జీవన నడవడిక మన చుట్టూవున్న పర్యావరణ సమతుల్యతను దెబ్బ తీస్తుంది. భవిష్యత్తులో మనం తినే ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలకు కరవురానుంది. ఈ విషయంలో ఇప్పటికే...
పర్యావరణానికి ఎల్నినో ముప్పు
సముద్ర ఉపరితలం ఉష్ణోగ్రతలు కనీసం ఐదు రుతువుల్లో వరుసగా 0.5 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదైతే ఎల్నినోకు సంకేతంగా భావిస్తారని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఎల్నినో పరిస్థితులు తరచుగా ఆస్ట్రేలియా, ఇండోనేషియా, పిలిప్పీన్స్,...
పర్యావరణహిత కణావిష్కరణకు ఇద్దరికి కెమిస్ట్రీ నోబెల్
స్టాక్హోం : రసాయన శాస్త్రంలో ఈ ఏటి నోబెల్ పురస్కారం ఇద్దరు సైంటిస్టులకు దక్కింది. పర్యావరణ హితం అయిన రీతిలో కణాల నిర్మాణానికి పరిశోధనలు నిర్వహించినందుకు ఈ ద్వయం నోబెల్ కెమిస్ట్రీలో విజేతలు...
దక్షిణ మధ్య రైల్వేలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రణాళికలు
ప్రయాణికుల కోసం బయో టాయిలెట్ల ఏర్పాటు
5064 రైల్ కోచ్లలో బయో టాయిలెట్ల ఏర్పాటు
మలవిసర్జన వ్యర్థాల రహితంగా రైల్వే ట్రాకులు
సంవత్సరానికి సుమారుగా రూ.400 కోట్లు ఆదా
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రపంచంలోనే అతి పెద్ద హరిత రైల్వేగా రూపొందాలన్న...
కరోనా నేర్పిన పర్యావరణ పాఠం
ప్రపంచ వ్యాప్తంగా విరుచుకుపడిన కరోనా మహమ్మారి వైద్య పరంగా అప్రమత్తతో పా టు, పర్యావరణ పరంగా మానవజాతి మనుగడను మరోసారి గుర్తు చేసింది. వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం పాటించడం లాంటి అంశాలు...
ప్లాస్టిక్ రహితంగా సిద్దిపేటను తీర్చిదిద్దాలి
సిద్దిపేట : ప్లాస్టిక్ రహితంగా సిద్దిపేటను తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ నిషేధం, తడి, పొడి చెత్త నిర్వహణపై అవగాహన సదస్సు...
మొక్కలను నాటండి.. పర్యావరణాన్ని పరిరక్షించండి…
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ దేశవ్యాప్తంగా ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు విశేష ఆదరణ లభిస్తోంది. పచ్చదనం కంటికి ఆహ్లాదాన్నిచ్చి ఒత్తిడిని ఆందోళనను తగ్గిస్తుందని చిలకలూరిపేట ఎంఎల్ఎ విడదల రజని...
అయోధ్య రామాలయానికి అద్భుతమైన కానుకలు
న్యూఢిల్లీ : జనవరి 22న అయోధ్య లోని రామాలయంలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుక పురస్కరించుకుని దేశ విదేశాల నుంచి అద్భుతమైన కానుకలు అయోధ్యకు చేరుకుంటున్నాయి. వీటిలో...
టైమ్ విశిష్ట వ్యక్తుల్లో 8 మంది భారతీయులు
న్యూయార్క్ : ఈ ఏడాది 2023 ముగింపు దశలో టైమ్స్ పత్రిక ప్రపంచంలోని అత్యంత ప్రభావవంత వ్యక్తుల జాబితాను వెలువరించింది. వందమందితో కూడిన ఈ తొట్టతొలి లిస్టులో ఎనమండుగురు భారతీయులు, భారతీయ సంతతికి...
భవిష్యత్ ఇంధనం గ్రీన్హైడ్రొజన్
భవిష్యత్ ఇంధనం గ్రీన్హైడ్రొజన్ (హరిత ఉదజని). ప్రత్యా మ్నాయ ఇంధన వనరుల్లో భాగంగా గ్రీన్ హైడ్రొజన్ భ విష్యత్ ఇంధనంగా గుర్తింపు పొందింది. ఎలాంటి కాలుష్యా నికి తావు లేకుండా పునరుత్పాదక ఇంధన...
గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు
నేడు ప్రారంభించనున్న మంత్రి పువ్వాడ అజయ్
మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో పర్యావరణ హితమైన బస్సులను పెంచే దిశలో టి.ఎస్.ఆర్టీసీ కసరత్తు చేసి ఆ దిశగా అడుగులు వేస్తోంది....
మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దాం: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
హైదరాబాద్: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకప్రతిమలను పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు నడుం బిగిద్దామని జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. శుక్రవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో...
హెచ్ఎండిఏ మట్టి గణపతిని ఆవిష్కరించిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్: లక్ష వినాయక మట్టి విగ్రహాల పంపిణీలో భాగంగా హెచ్ఎండిఏ ఉచితంగా పంపిణీ చేయనున్న గణపతిని మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. 2017 నుంచి మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్న హెచ్ఎండిఏ పర్యావరణ హితం...
రూ.1600 కోట్లు
ప్రపంచ ప్రఖ్యాత శీతలీకరణ కార్యకలాపాల సంస్థ (కూలింగ్ యుటల్టీ ప్లేయర్) తబ్రీద్ తెలంగాణ రాష్ట్రంలో తన భారీ పెట్టుబ డుల ప్రణాళికను ప్రకటించింది. ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక పార్కుల...
‘సంకల్ప’ సేవలు అభినందనీయం : పిసిబి
మనతెలంగాణ/ హైదరాబాద్ : దశాబ్దంన్నర కాలంగా పర్యావరణ హిత గణనాథులను అందజేస్తున్న సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాలు అభినందనీయమని పిసిబి సభ్య కార్యదర్శి ఎస్.కృష్ణ ఆదిత్య అన్నారు. శుక్రవారం సనత్నగర్లోని రాష్ట్ర...
బ్రిటన్లో యువ పర్యావ‘రణం’
లండన్ : బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు పర్యావరణ ప్రేమికుల నిరసన సెగలు తగిలాయి. ‘ రిషి సునాక్.. నీకు చమురు లాభాలు కావాలా? లేక మా భవిష్యత్తా’ అని రాసి ఉన్న...
11 మంది హరితమ్మలకు రూ 10కోట్ల లాటరీ
తిరువనంతపురం : కేరళలో చెత్త ఏరివేసే పారిశుద్ధ మహిళా కార్మికులకు రూ పదికోట్ల లాటరీ తగిలింది. 11 మందితో కూడిన ఈ లక్ష్మికళల ఆడవారి బృందం మొత్తం కలిపి రూ 250 పెట్టి...