Thursday, April 25, 2024
Home Search

పర్వతాలు - search results

If you're not happy with the results, please do another search

పాతాళపు పర్వతాలు..

లండన్ : భూమి లోపల అట్టడుగున హిమాలయ పర్వతాల కన్నా మూడు నాలుగింతలు ఎత్తుగా ఉండే పర్వతాలు ఉన్నాయని నిర్థారించారు. సాధారణంగా భూమిపైనే కొండలు గుట్టలు పర్వతాలు విస్తరించుకుని ఉంటాయి. అయితే ఇందుకు...
Environmental threat to heritage sites

వారసత్వ ప్రదేశాలకు పర్యావరణ ముప్పు

2021 లో గుజరాత్‌లోని దోలవీరా దేవాలయం, తెలంగాణలోని రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా రావడం జరిగింది. గతేడాది రవీంద్ర నాథుని శాంతి నికేతన్, కర్నాటకలోని హొయసాల దేవాలయం కూడా ఆ జాబితాలో...
Sabdham Official Teaser

భయపెడుతున్న ‘శబ్దం’ టీజర్‌

హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్ 'వైశాలి'తో సెన్సేషనల్ హిట్ అందించిన తర్వాత, మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ సూపర్‌నేచురల్ క్రైమ్ థ్రిల్లర్‌ 'శబ్దం' చిత్రం కోసం కలిసి పని చేస్తున్నారు. 7G ఫిల్మ్స్...
Chinese new names for places in Arunachal

అరుణాచల్‌లో ప్రదేశాలకు చైనా కొత్త పేర్లు

న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమేనని వాదిస్తున్న చైనా తాజాగా ఆ రాష్ట్రంలోని వాస్తవాధీన రేఖ(ఎల్‌ఎసి) వంబడి ఉన్న 30 ప్రదేశాలకు నామకరణం చేసింది. పరిపాలనా పరమైన విభాగాలకు పేర్లు పెట్టే చైనా...
Modi government is brutally oppressing the farmers

రైతులపై మోడీ ప్రభుత్వం క్రూరమైన అణచివేతకు పాల్పడుతోంది

సిపిఐ జాతీయ కార్యదర్శి డా. కె. నారాయణ మన తెలంగాణ/హైదరాబాద్ : తమ పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దులలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై మోడీ ప్రభుత్వం క్రూరమైన...

తొమ్మిదిసార్లు పర్వతాలను అధిరోహించిన సాహసి రోహిత్

సుల్తానాబాద్: భారతదేశంలో హిమాలయాలలో ఎనిమిది పర్వతాలను గతంలో అధిరోహించి, ఇటీవల తూర్పుఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలోని అత్యంత ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని ఎక్కిన పర్వతారోహకుడు మాదాసు రోహిత్ రావు పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్...

మెరాపి అగ్నిపర్వతం పేలుళ్లు

యోగ్యాకార్టా : ఇండోనేసియా ఆదివారం అగ్నిపర్వతాల పేలుళ్లు, లావాల ఉత్పన్నతతో తల్లడిల్లింది. దేశవ్యాప్తంగా పలు చోట్ల తొలుత అగ్నిపర్వతాలు బద్ధలు కావడంతో అత్యంత ప్రధానమైన మౌంట్ మెరాపి కూడా ఆదివారం లావాలను భారీ...

మక్తల్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

నారాయణపేట  : నారాయణపేట జిల్లా, మక్తల్ మండలం, జక్లేరు బొందలకుంట అంతర్ రాష్ట్ర రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు,...
TNGO state leaders congratulated CM and Ministers

సిఎం, మంత్రులను కలిసి అభినందనలు తెలిపిన టిఎన్జీఓ రాష్ట్ర నాయకులు

మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టిఎన్జీఓ రాష్ట్ర నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. సచివాలయంలో టిఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ అధ్వర్యంలో కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షుడు...

పర్యావరణానికి రక్షణేది?

ప్రకృతిలో మనిషి కూడా ఒక భాగం. అంతే కానీ, ప్రకృతి మనిషి కోసం కాదు. మనిషి శరీరం లాగానే వాతావరణానికి కూడా బ్యాలెన్స్ అవసరం. కానీ, ఆ సంతులనం నిలిపేందుకు మనిషి తనవంతుగా...

హరిత దీపావళి జరుపుకుందాం

భూమిపై సమస్త జీవరాశి బతకడానికి కీలక భూమిక పోషిస్తున్న గాలి నేడు అనేక రూపాలలో కలుషితమై జీవజాతి మనుగడకు పెనుశాపంగా మారుతున్నది. అభివృద్ధి పేరుతో ప్రకృతి సహజ వాతావరణంపై మానవ ప్రమేయం రోజురోజుకీ...

అర్థరాత్రి నేపాల్ విలవిల

ఖాట్మాండు : నేపాల్‌లోని పర్వతపంక్తుల పశ్చిమ ప్రాంతంలో శుక్రవారం అర్థరాత్రి పెనుభూకంపం సంభవించింది. రెక్టర్ స్కేలుపై అత్యంత శక్తివంతంగా 6.4 పాయింట్ల తీవ్రతతో భూమికంపించడంతో కనీసం 143 మంది దుర్మరణం చెందారు. మారుమూల...
India to run out of water in two years: UN warns

రెండేళ్లలో భారత్‌కు నీటికి కటకట: ఐక్యరాజ్యసమితి హెచ్చరిక

మనతెలంగాణ/హైదరాబాద్: భారత్ లో నీటికి కటకట తప్పదా..? ఐక్యరాజ్యసమితి ఇదే విషయమై హెచ్చరిస్తోంది. భారత్ లోని ఇండో-గ్యాంగెటిక్ బేసిన్ పరిధిలో ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటుతున్నట్టు ఐక్యరాజ్యసమితి తాజాగా వెల్లడించింది. భారత్ లోని ...

రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో ప్లాగ్ మార్చ్

ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు మక్తల్: మండల కేంద్రంలో రాబోయే ఎలక్షన్స్, గణేష్ పండుగ సందర్భంగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ , పోలీసులతో సుమారు 100 మందితో ప్రజలకు భద్రత భరోసా కల్పించడానికి రూట్...

ఉపాధి హామీ రికార్డులను సక్రమంగా నిర్వహించాలి

అచ్చంపేట రూరల్ : మండల పరిధిలోని మహాత్మ గాంధీ ఉపాధి హామీ పథకం కి ంద జరిగిన పనుల విషయంపై 13వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని మండల కేంద్రంలో బుధవారం...

పదిలమైన భూగర్భ రహస్యాలకు సమాధి కట్టి వదిలారు

సిమ్లా : రాదారులను నిర్మించే క్రమంలో సరైన శాస్త్రీయత, ఆయా ప్రాంతాలకు ఉండే భూగర్భశాస్త్ర ప్రాధాన్యతను పట్టించుకోకపోవడం ఉపద్రవాలకు దారితీస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని కల్కా సిమ్లా రాదారి విస్తరణ పనులను అశాస్త్రీయంగా నిర్వహించారని...
Mallikarjun Kharge

24న చేవెళ్ల సభలో ఎస్‌సి డిక్లరేషన్

హైదరాబాద్ : ఈ నెల 24వ తేదీన చేవెళ్లలో జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ ఎస్‌సి డిక్లరేషన్‌ను ప్రకటించనుంది. ఈ సభకు ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే హాజరు కానున్నారు. ఈ సభ...

నూతన రైల్వే లైన్ సర్వేకు నిధులు మంజూరు

కల్వకుర్తి: గద్వాల నుంచి సూర్యాపేట వరకు 296 కిలో మీటర్ల నూతన రైల్వే లైన్ సర్వే కోసం 7 కోట్ల 40 లక్షల నిధులు మంజూరయ్యాయని పట్టణ బిజెపి అధ్యక్షుడు బోడ నరసింహ,...

అచ్చంపేట ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు

విప్, ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు ఏడు నూతన అంబులెన్స్‌లను ప్రారంభించిన ఎమ్మెల్యే అచ్చంపేట: అచ్చంపేట నియోజకవర్గ ప్రాంత ప్రజలకు నూతన అంబులెన్స్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చిందని ప్రభుత్వ...

అచ్చంపేట ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు

అచ్చంపేట : నియోజకవర్గ ప్రాంత ప్రజలకు నూతన అంబులెన్స్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో...

Latest News