Home Search
పాకిస్తాన్ - search results
If you're not happy with the results, please do another search
పాకిస్తాన్కు రావి నీటి సరఫరా నిలిపివేత
న్యూఢిల్లీ : షాపూర్ కంది బ్యారేజ్ నిర్మాణం ముగియడంతో పాకిస్తాన్ రావి నది నుంచి నీటి ప్రవాహాన్ని పూర్తిగా నిలిపివేసినట్లు మీడియా వార్తల ద్వారా తెలియవచ్చింది. పంజాబ్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో షాపూర్...
పాకిస్తాన్లో నేడు ఎన్నికలు
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి పాకిస్తానీలు గురువారం వోటు వేయనున్నారు. ఎన్నికలకు ముందు ఘోరమైన విస్ఫోటాలతో సహా హింసాత్మక సంఘటనల పరంపర, నగదు కొరతతో అల్లలాడుతున్న దేశంలో పాకిస్తాన్ ఎన్నికల...
పాకిస్తాన్లో పేలుడు: ఐదుగురి మృతి
ఇస్లామాబాద్: వాయువ్య పాకిస్తాన్లో శుక్రవారం పోలీసులే లక్షంగా జరిగిన బాంబు పేలుడులో ఐదుగురు మరణించారు. అయితే ఈ దాడికి ఎవరు బాధ్యులో తెలియరాలేదు.
బాంబు పేలుడు జరిగిన డేరా ఇస్మాయిల్ ఖాన్ నగరం అఫ్ఘానిస్తాన్కు...
ఆసియా కప్ షెడ్యూల్ ఖరారు… పాకిస్తాన్లో ఆడబోము: బిసిసిఐ
హైదరాబాద్: ఆసియా కప్లో భాగంగా పాకిస్తాన్ వేదికగా జరిగే క్రికెట్ మ్యాచ్లో తాము ఆడబోమని బిసిసిఐ స్పష్టం చేసింది. ఆసియా కప్లో ప్రస్తుతం ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్, నేపాల్ వంటి...
పాకిస్తాన్లో భూకంపం: 12 మంది దుర్మరణం
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. స్వాత్వ్యాలీలో భవనాలు కూలిపోవడంతో 12 మంది దుర్మరణం చెందగా 100 మందికి పైగా గాయపడ్డారు. పాకిస్థాన్, అఫ్గానిస్తాన్లో...
పాకిస్తాన్లో మహారాజ రంజిత్ సింగ్ విగ్రహం ధ్వంసం
లాహోర్: పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్సుకు చెందిన లాహోర్ కోట వద్ద ఉన్న తొలి సిక్కు పాలకుడు మహారాజ రంజిత్ సింగ్ కాంస్య విగ్రహాన్ని నిషిద్ధ తెహ్రీక్-ఇ-లబ్కాయిక్ పాకిస్తాన్(టిఎల్పి) కార్యకర్త మంగళవారం ధ్వంసం చేసినట్లు...
పాకిస్తాన్లో బస్సు ప్రమాదం: 15 మంది మృతి.. 35 మందికి గాయాలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్సులో వేగంగా వెళుతున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో 15 మంది ప్రయాణికులు మరణించగా మరో 35 మందికి పైగా గాయపడ్డారు. 50 మందికి పైగా ప్రయాణికులతో...
రాహుల్ గాంధీకి రాజయోగం
మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్టోబర్ నుంచి సింహంలాగా పనిచేస్తారని చిలుకూరి శ్రీనివాస మూర్తి అన్నారు. క్రోధి నామసంవత్సరంలో కూడా అంతా మంచి జరుగుతుందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కూడా...
ఈ ఏడాది తొలి 3 నెలల్లో పాక్లో 245 ఉగ్ర దాడులు
పాకిస్తాన్లో ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 245 ఉగ్ర దాడులు, ఉగ్రవాద నిరోధక చర్యలు చోటు చేసుకున్నాయని, పౌరులు, భద్రత సిబ్బంది, రెబెల్స్ 432 మంది మరణించారని, 370 మంది గాయపడ్డారని...
బండి పర్యటన.. ఉద్రిక్తత
అమాయకులపై దాడులు చేసిన దుండుగలను వదిలేసి ఆత్మరక్షణ కోసం అడ్డుకున్న బాధితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయడంపై బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు....
‘భారత్ మాతా కీ జై’ నినాదం ఒక ముస్లింది
సంఘ్ పరివార్ దానిని విడనాడుతుందా?
కేరళ సిఎం విజయన్
మలప్పురం (కేరళ) : ‘భారత్ మాతా కీ జై’, ‘జై హింద్’ నినాదాలను ముందుగా చేసింది ఇద్దరు ముస్లింలు అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్...
దేశ గౌరవం పెరగాలంటే ప్రధాని మోడీ మళ్లీ గెలవాలి
ఆయనతోనే భారత్కు ప్రపంచస్థాయి గుర్తింపు
మేక్ ఇన్ ఇండియాతో చైనా ఉత్పత్తులకు చెక్ పడింది
భారత్ ఎదుగుదలపై చైనా, పాకిస్తాన్లు కుట్రలు
అంతర్జాతీయ స్థాయిలో అనేక శక్తులు మోడీకి వ్యతిరేకంగా పని చేస్తున్నాయి
వాటిని ఓడించాలంటే...
ఆఫ్ఘనిస్తాన్లో పాక్ వైమానిక దాడులు
పాకిస్తాన్ సోమవారం ఆఫ్ఘనిస్తాన్ లోపల జరిపిన వైమానిక దాడులలో ముగ్గురు పిల్లలతో సహా ఎనిమిది మంది పౌరులు మరణించినట్లు ఆఫ్ఘన్ తాలిబన్ వెల్లడించింది. కల్లోలిత పాకిస్తానీ నగరాలలో ఇటీవలి తీవ్రవాద డాడుల పరంపరకు...
అభిమానులకు షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్
ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్-బ్యాటర్ మాథ్యూ వేడ్ క్రికెట్కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. టెస్టు ఫార్మెట్ నుంచి తాను వైదొలుగుతున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, వేడ్ తన కెరీర్లో సుదీర్ఘ...
సిఎఎను అడ్డుకునే అధికారం రాష్ట్రాలకు లేదు
సిఎఎని ఉపసంహరించే ప్రసక్తే లేదు
ఆ దేశాల్లోని మైనారిటీలు ఎక్కడకు వెళతారు?
ఎవరి పౌరసత్వానికి వచ్చిన ముప్పేమీ లేదు
కొన్ని మతాలకు చెందిన శరణార్థులకే భారత పౌరసత్వం
కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టీకరణ
న్యూఢిల్లీ:...
సిఎఎని అడ్డుకునే అధికారం రాష్ట్రాలకు లేదు
సిఎఎని ఉపసంహరించే ప్రసక్తి లేదు
ఎవరి పౌరసత్వానికి వచ్చిన ముప్పేమీ లేదు
కొన్ని మతాలకు చెందిన శరణార్థులకే భారత పౌరసత్వం
కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టీకరణ
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని(సిఎఎ) వెనుకకు తీసుకునే ప్రసక్తి...
పాక్ పంజాబ్లో తొలి సిక్కు మంత్రి
ప్రముఖ మైనారిటీ నేత సర్దార్ రమేష్ సింగ్ అరోరా
లాహోర్ : పాకిస్తాన్లో పలుకుబడి గల మైనారిటీ నేత సర్దార్ రమేష్ సింగ్ అరోరా ప్రొవిన్షియల్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 49 ఏళ్ల...
పాఠాలను కాటేస్తున్న పర్సనల్ కంటెంట్
‘Our lives today are dominated by individual content, and my personal playlist of music and podcasts make me believe that I am different’ Prasoon...
మళ్లీ ఉగ్ర కలకలం
కర్నాటక రాజధాని బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో శుక్రవారం జరిగిన బాంబు పేలుడుతో ఆ నగరమే కాకుండా దేశం యావత్తు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇటీవలి కాలంలో దేశంలో చాలా వరకు బాంబు పేలుళ్ల ఘటనలు...
అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ దంపతులపై చార్జిషీట్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీపై 190 మిలియన్ పౌండ్ల అల్ ఖదీర్ అవినీతి కేసులో పాకిస్తాన్లోని అకౌంటబిలిటీ కోర్టులో మంగళవారం చార్జిషీట్ దాఖలైంది. వివిధ...