Home Search
పాక్ జైళ్లలో - search results
If you're not happy with the results, please do another search
పాక్ జైళ్లలో 308 మంది భారతీయ ఖైదీలు
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ప్రభుత్వం తమ జైళ్లలో ఉన్న 308 మంది భారతీయ ఖైదీల జాబితాను పాకిస్థాన్ లోని భారత హైకమిషన్కు శనివారం అందజేసింది. వీరిలో 42 మంది పౌరులు, 266 మంది...
పాక్ జైళ్లలో 17 మంది భారతీయ మానసిక రోగులు
ఆరేళ్లయినా వారెవరో తెలియని దుస్థితి : భారత్ ఆవేదన
న్యూఢిల్లీ :పాక్ జైళ్లలో భారతీయ మానసిక రోగులు 17 మంది ఉన్నారని ఆ దేశం తెలియచేసి ఆరేళ్లవుతున్నా వారెవరో తెలియని దుస్థితి కొన సాగుతోంది....
పాక్జైళ్లలో 54 మంది సైనికాధికారులు
కేంద్రం వివరణ కోరిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : పాక్జైళ్లల్లో మగ్గుతోన్న 54 మంది భారతీయ సైనికాధికారుల పరిస్థితిపై కేంద్రం వివరణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. 1971 భారత్ పాక్ యుద్ధం నాటి నుంచి వీరు యుద్ధ...
పాక్ లోని భారతీయ ఖైదీల విడుదలకై అభ్యర్థన
న్యూఢిల్లీ : పాకిస్థాన్ జైళ్లలో శిక్ష పూర్తి అయిన 184 మంది భారతీయ మత్సకార్మికులను తక్షణం విడుదల చేసి, స్వదేశానికి పంపాలని భారత్ సోమవారం పాకిస్థాన్ను అభ్యర్థించింది. దీంతోపాటు భారతీయులుగా భావింపబడుతున్న 12...
పాక్ నుంచి విడుదలైన 80మంది మత్స కార్మికులు
అహ్మదాబాద్: భారత్కు చెందిన 80 మంది మత్స కార్మికులు పాకిస్థాన్ జైలు నుంచి విడుదలయ్యారు. దీపావళి రోజున వారి కుటుంబాలను కలుసుకున్నారు. గుజరాత్కు చెందిన 80 మంది మత్సకార్మికులు మూడేళ్లుగా పాక్ జైళ్లలో...
ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకొచ్చేందుకు ఓయూ త్రైపాక్షిక ఒప్పదం
హైదరాబాద్: ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకురావటం, మానసికంగా వారిని మరింత శ్రేష్ఠులుగా తీర్చిదిద్దేందుకు ఉస్మానియా విశ్వవిద్యాయం, పోలీసు పరిశోధన-అభివృద్ధి బ్యూరో, ఢిల్లీ జైళ్ల శాఖ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ అధికారి...
అణుస్థావరాల జాబితాను ఇచ్చిపుచ్చుకున్న భారత్, పాక్
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: మూడు దశాబ్దాల సంప్రదాయానికి కొనసాగింపుగా శనివారం భారత్, పాకిస్థాన్ తమ దేశాల్లోని అణుస్థావరాల జాబితాను ఇచ్చిపుచ్చుకున్నాయి. ఒకరి అణుస్థావరాలపై మరొకరు దాడులు చేసుకోకుండా భారత్,పాక్ 1988, డిసెంబర్ 31న ఒప్పందంపై సంతకాలు...
ఇద్దరు భారతీయ ఖైదీలను అప్పగించిన పాక్
లాహోర్ : అక్రమంగా సరిహద్దులను దాటారన్న నేరంపై పాక్లో ఎనిమిదేళ్లు జైలు శిక్ష అనుభవించిన ఇద్దరు భారతీయ ఖైదీలను పాకిస్థాన్ భారత్కు అప్పగించింది. వాఘా సరిహద్దు భద్రతా దళాధికారులకు అప్పగించినట్టు మంగళవారం అధికార...
100మంది పాక్ ఉగ్రవాదులు విడుదల
జైళ్ల నుంచి ముష్కర మూకలకు స్వేచ్ఛ కల్పించిన తాలిబన్లు
కాబూల్ : అంతా భయపడ్డటే జరుగుతోంది. అఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల అరాచకం మొదలైంది. తాలిబన్లు క్రమంగా తమ నిజస్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. పలుచోట్ల హింసకు తెగబడడమే...
పాక్ జైలు నుంచి 20 మంది తెలుగు మత్సకారులు విడుదల
లాహోర్: పాకిస్థాన్ జైలు నుంచి ఆదివారం 20 మంది భారతీయ మత్సకారులు విడుదలయ్యారు. వీరంతా ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగువారు. వాఘా సరిహద్దు వద్ద పాక్ రేంజర్స్ వీరిని సోమవారం భారత సరిహద్దు భద్రతా...
దేశదేశాల్లో మరణశిక్ష
అగ్రరాజ్యంలో ఉరిశిక్ష అమలు, ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రభుత్వం అమలు చేసే మరణశిక్షలపై ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో వ్యతిరేక స్వరాలను వినిపిస్తుంటే, మరోవైపు కఠిన శిక్షలను అమలు చేయడంలో పలు దేశాలు వెనుకంజ...
భారత్లో ఎమెర్జెన్సీ చీకటి రోజులు
భారత దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే జూన్ 25, 1975 చీకటి రోజుగా చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇదే రోజున నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశంలో అంతర్గత అస్థిరత, అశాంతిని కారణంగా చూపుతూ...
ఇందిర పాలనతోనే నియంతృత్వం
జనవరి 1966, మార్చి 1977 మధ్య మొదటి పర్యాయం, జనవరి 1980, అక్టోబర్ 1984 మధ్య రెండో పర్యా యం, సుమారు పదహారేళ్ల పాటు, మకుటంలేని మహారాణిలాగా, భారత ప్రధాన మంత్రి పదవిలో...
పుతిన్ ప్రకటనతో రష్యన్లలో గుబులు
పెద్ద ఎత్తున దేశం వదిలి వెళ్తున్న ప్రజలు
విమానాల టికెట్లన్నీ క్షణాల్లో బుక్
మాస్కో: ఉక్రెయిన్పై సాగుతున్న దాడిలో మరింత పట్టు బిగించే క్రమంలో 3 లక్షల మందితో పాక్షిక సైనిక సమీకరణ చేపడుతున్నట్లు రష్యా...
యథాతథ ఒప్పందం…
నిజాం ప్రతినిధుల సంప్రదింపులు
అక్టోబర్ 8, 1947 తేదీన భారత ప్రభుత్వంతో చర్చలు జరపడానికి హైదరాబాద్ నిజాం ప్రతినిధుల బృందం ఢిల్లీకి వెళ్లింది.
ప్రతినిధి బృంద సభ్యులు
చత్తారి నవాబు నిజాం ప్రధాని
సర్వాల్టన్ నిజాం సలహాదారుడు
అలీయావర్జంగ్ న్యాయశాఖ...
హాంకాంగ్ జాతీయ భద్రతా చట్టానికి చైనా ఆమోదం
స్థానిక ఆందోళనలపై ఉక్కు పాదం మోపనున్న కమ్యూనిస్ట్ పాలకులు
ఉద్యమ సంస్థ డెమోసిస్టో కార్యకలాపాల నిలిపివేత
హాంకాంగ్ : హాంకాంగ్ జాతీయ భద్రతా చట్టానికి చైనా ఆమోదం తెలిపింది. హాంకాంగ్లో వేర్పాటువాద కార్యకలాపాలను అణచివేసేందుకు ఈ...