Home Search
పెండింగ్ కేసులు - search results
If you're not happy with the results, please do another search
దేశంలో ఐదు కోట్ల పెండింగ్ కేసులు: జస్టిస్ భట్టు దేవానంద్
అమరావతి: సామాన్యుల పక్షాన నిలిచినా అంగీకరించలేని ఒక విచారకర పరిస్థితి నెలకొందని జస్టిస్ భట్టు దేవానంద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరులో ఆలిండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి...
హైకోర్టులలో 71వేలు, సుప్రీంలో 70వేల పెండింగ్ కేసులు
న్యూఢిల్లీ : దేశంలో 30 సంవత్సరాలుగా 71000కు పైగా కేసులు వివిధ హైకోర్టులలో పెండింగ్లో ఉన్నాయి. కాగా దిగువ కోర్టులలో ఇదే దశలో 1.01 లక్షల కేసులు విచారణల దశలో నిలిచాయి. కాగా...
సాధ్యమైనంత త్వరగా పెండింగ్ కేసులు క్లియర్ చేయాలి
నల్గొండ:జిల్లా పోలీస్ కార్యాలయం నుండి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులతో నిర్వహించిన నెలవారి నేర సమీక్షా సమావేశంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, విచారణలో ఉన్న...
కోర్టులలో పెరిగిపోతున్న పెండింగ్ కేసులు
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన
న్యూఢిల్లీ: దేశంలో న్యాయస్ధానాలలో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య 5 కోట్లకు చేరుకోనున్నదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఒక న్యాయమూర్తి 50...
కోర్టుల్లో పెండింగ్లో ఉన్న 6,841 సిబిఐ కేసులు..
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ( సిబిఐ) దర్యాప్తు చేసిన 6,841 కేసుల విచారణలు దేశంలోని వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయని, వీటిలో 313 కేసులు20 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్నాయని కేంద్ర విజిలెన్స్...
పెండింగ్ ముగిసే దాకా ధరణి ప్రత్యేక డ్రైవ్ కొనసాగింపు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి డ్రైవ్ ఇంకా కొనసాగనుంది. భూ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఒకటో తేదీ నుంచి చేపట్టిన ధరణి స్పెషల్ డ్రైవ్ షెడ్యూల్ ప్రకారం...
31ఏళ్లు… 88కేసులు
పోరాట పటిమ, విధేయతకు కాంగ్రెస్ గుర్తింపు
యువనేత, ఎంఎల్సి బల్మూరి వెంకట్తో ‘మన తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ
ఎల్.వెంకటేశం గౌడ్
ఆయన పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. చేసిన పోరాటాలకు గుర్తింపు వచ్చింది. త్యాగాలే పెట్టుబడిగా...
ఎస్సి, ఎస్టి అట్రాసిటీ కేసులు త్వరతగతిన పరిష్కరించాలి
యాదాద్రి భువనగిరి:జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరత గతిన పరిష్కరించాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అధికారులను ఆదేశి ంచారు. మంగళవారం...
పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలి
నాగర్కర్నూల్ ప్రతినిధి : న్యాయస్థానాల్లో పెండిం గ్ ఉన్న కేసులను సత్వరమే పరి ష్కరించి న్యాయం చేయాలని ప్రిన్సి పల్ జిల్లా, సెషన్ కోర్టు న్యాయ మూర్తి డి. రాజేష్ బాబు అన్నారు....
పెండింగ్ కేసులలో సత్వరమే పరిష్కారం
ములుగు: అండర్ ట్రయల్ కేసులు, పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ గాష్ ఆలం అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం...
కేసులు ఉపసంహరించమని రాష్ట్రపతికి గద్దర్ వినతి!
హైదరాబాద్: తనపై ఉన్న కేసును ఉపసంహరించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ‘గద్దర్’గా పేరుగాంచిన విప్లవ గాయకుడు గుమ్మడి విఠల్ రావు వినతి చేశారు. కర్నాటకలోని తుముకూరు జిల్లాలోని తిరుమని పోలీస్ స్టేషన్లో 2005లో...
పెండింగ్ కేసుల భారం!
సంపాదకీయం: న్యాయ స్థానాల్లో కేసుల పరిష్కారం ఎంత తొందరగా సాగుతున్నదనే దానిని బట్టే దేశంలో కోర్టుల ద్వారా జరగవలసిన న్యాయం స్థాయిని నిర్ణయించగలము. దీనిని పెండింగ్ కేసుల బరువును బట్టి నిర్ధారించవలసింది. సుప్రీంకోర్టులో...
కోర్టుల్లో కేసులు ముగిశాకే..
హైదరాబాద్ : గిరిజన రిజర్వేషన్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లను పెంచుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విధితమే. సుప్రీంకోర్టులో ఉన్న కేసుల...
పెండింగ్ కేసులపై సిజెఐ కీలక వ్యాఖ్యలు
జైపూర్ : కోర్టుల్లో పెండింగ్ కేసులు పేరుకుపోవడంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థలో ఖాళీల భర్తీ చేపట్టకపోవడంతోనే కేసుల పరిష్కారానికి నోచుకోక పేరుకుపోతున్నాయని...
కోర్టుల ఆధునీకరణతోనే పెండింగ్ కేసుల పరిష్కారం
నిధుల కేటాయింపులో రాష్ట్రాల వెనుకంజ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశంస..
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణ
వరంగల్ : దేశవ్యాప్తంగా పెండింగ్ కేసులు పరిష్కరించాలంటే కోర్టులను ఆధునీకరించి మౌళిక సదుపాయాలు...
నేతలపై కేసులు ఏళ్లూ పూళ్లూ
చట్టం ముందు అందరూ ఒకటే, కొందరు మాత్రం దానికంటే ఒక మెట్టు పైనే, వారి జుట్టు దానికి అందదుగాక...
రేవంత్ రెడ్డిని వెంటాడుతున్న పోలీసు కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్: మల్కాజ్గిరి ఎంపి రేవంత్రెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాలలో మొత్తం 63 పోలీసు కేసులు నమోదయ్యాయి. డ్రోన్ కెమెరా కేసులో ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న రేవంత్రెడ్డి విడుదలను కోరుతూ దాఖలు...
ధరణి ఏజెన్సీపై ఎంక్వైరీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై సమగ్ర విచారణ చేపట్టాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సిసిఎల్ఏ అధ్వర్యంలో ప్రభుత్వం బా ధ్యతాయుతంగా...
డిజిటల్ సర్వేతోనే భూసమస్యలకు పరిష్కారం
తెలంగాణ రాష్ట్రం దేశంలో రోజురోజుకీ అభివృద్ధిలో ముందు ఉంటుందని చెప్పాలి, ఇక్కడ వనరులు అందుబాటులో ఉండటమే దీనికి కారణంగా చెప్పవచ్చు. అందులో ఇక్కడ ఉన్న భూములకు ఇక్కడ ఉన్న ధరలకు దేశంలో మరెక్కడా...
సత్వర న్యాయం ఎప్పుడు?
సామాన్య జనానికి కూడా సత్వర న్యాయం అందేలా చూడాలని, ప్రధాని నరేంద్ర మోడీ సుప్రీంకోర్టు 75వ వార్షికోత్సవాల సందర్భంగా ప్రసంగిస్తూ మరోసారి ఉద్ఘాటించారు. భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) డివై చంద్రచూడ్ ఈ...