Home Search
పోలీసులు - search results
If you're not happy with the results, please do another search
విద్యార్థిని పరీక్ష కేంద్రంలో దించిన పోలీసులు
పరీక్ష రాసేందుకు హైదరాబాద్కు వచ్చిన విద్యార్థి ఆటోడ్రైవర్ తప్పిందం వల్ల వేరే పరీక్ష కేంద్రానికి రావడంతో గమనించిన నారాయణగూడ పోలీసులు పోలీస్ వాహనంలో సరైన పరీక్ష కేంద్రానికి సమయానికి చేర్చి పరీక్ష రాసేలా...
పిడిఎస్ రైస్ పట్టుకున్న పోలీసులు
మనతెలంగాణ, సిటిబ్యూరోః అక్రమంగా నిల్వ చేసిన పిడిఎస్ రైస్ను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్ ఎస్ఓటి, జీడిమెట్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 3,800 కిలోల...
బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన సైబరాబాద్ పోలీసులు
హైదరాబాద్: ఆడుకుంటూ ఇంటి వద్ద నుంచి తప్పిపోయిన బాలుడిని గంట వ్యవధిలో తిరిగి తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...
శనివారం మధ్యాహ్నం 1...
కెసిఆర్ కాన్వాయ్ను తనిఖీ చేసిన పోలీసులు
ఎన్నికల వేళ రాష్ట్రంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. చెక్పోస్టుల వద్ద పలువురు నేతల వాహ నాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో ఎండిన పంటల పరిశీలనకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి...
న్యూస్క్లిక్పై 8 వేల పేజీల చార్జిషీట్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ: చైనా అనుకూల ప్రచారానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ న్యూస్ క్లిక్ వెబ్ పోర్టల్, దాని వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థపై నమోదు చేసిన యుఎపిఎ కేసులో 8,000 పేజీలతో కూడిన మొదటి చార్జిషీట్ను ఢిల్లీ...
ఢిల్లీలో ఆప్ కార్యాలయాన్ని మూసేసిన పోలీసులు
దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ఇడి అరెస్టు చేసిన క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఢిల్లీలోని పలు ప్రాంతాలతోపాటు ఆప్ ప్రధాన...
బెల్టు షాపులపై సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు దాడి
సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు కమిషనరేట్ పరిధిలోని బెల్టు షాపులపై ఆకస్మికంగా దాడి చేశారు. దాడుల్లో అక్రమంగా విక్రయిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు 796.05లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు, వాటి విలువ రూ.7,47,368...
డ్రగ్స్ పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు
డ్రగ్స్ విక్రయిస్తున్న పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేసి డ్రగ్స్ విక్రయిస్తున్న ఐదుగురు నిందితులను పట్టుకున్నారు. ఎస్ఓటి పోలీసులు తనిఖీల్లో 4.4 కేజీల గంజాయి, ఎల్ఎస్డీ పేపర్స్ను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు ప్రాంతాల్లో...
నగరంలో ప్రధాని పర్యటన..ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు
హైదరాబాద్ నగరంలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ఈ నెల 4,5వ తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల...
8 గంటల్లోనే చిన్నారి కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు
కిడ్నాప్కు గురైన బిన్నారి ఆచూకిని పోలీసులు 8గంటల వ్యవధిలోనే తెలుసుకుని తల్లిదండ్రు చెంతకు చేర్చారు. పాతబస్తీ మదన్నపెట్లో శనివారం రాత్రి ఓ ఆస్పత్రి నుంచి చిన్నారిని కిడ్నాప్ చేశారు. తొమ్మిది నెలల చిన్నారిని...
లాస్య నందిత కారు ప్రమాదంలో టిప్పర్ను గుర్తించిన పోలీసులు
హైదరాబాద్: ఎంఎల్ఎ లాస్య నందిత కారు ప్రమాదం కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టిప్పర్ ను ఎంఎల్ఎ లాస్య నందిత కారు ఢీకొట్టినట్టు పోలీసులు గుర్తించారు. పటాన్చెరు ఓఆర్ఆర్పై టిప్పర్ వెనుక నుంచి...
వివేక్ తోపాటు డైరెక్టర్ క్రిష్ డ్రగ్స్ తీసుకున్నారు: పోలీసులు
రాడిసన్ హోటల్లో డ్రగ్స్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు వివేకానంద్ తోపాటు టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ డ్రగ్స్ సరఫరా దారుడు సయ్యద్ అబ్బాస్ రిమాండ్ రిపోర్టులో...
సాయిధరమ్ తేజ్ కు షాక్.. నోటీసులు ఇచ్చిన పోలీసులు
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కు తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో షాకిచ్చింది. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ నటిస్తున్న కొత్త చిత్రం గాంజా శంకర్ టైటిల్ పై నార్కోటిక్ పోలీసులు అభ్యంతరం...
పిడిఎస్ గోధుమలను పట్టుకున్న పోలీసులు
మనతెలంగాణ, సిటిబ్యూరోః అక్రమంగా నిల్వ చేసిన పిడిఎస్ గోధుమలను బాలానగర్ ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 20టన్నుల గోధుమలను పట్టుకున్నారు. వాటి విలువ రూ.7లక్షలు ఉంటుంది. పోలీసుల కథనం ప్రకారం......
ఢిల్లీవ్యాప్తంగా 144 సెక్షన్.. అవసరమైతే తప్ప ప్రజలు రోడ్లపైకి రావోద్దు: పోలీసులు
కనీస మద్దతు ధరపై చట్టాన్ని రూపొందించడం సహా పలు తమ డిమాండ్ల సాధనకోసం పంజాబ్ రైతులు మరోసారి నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశరాజధాని ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మంగళవారం ఉదయం 10 గంటల...
24గంటల్లో చోరీ కేసును చేధించిన పోలీసులు
సిటిబ్యూరోః ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఇరవైనాలుగు గంటల్లో చేధించారు. దొంగను అరెస్టు చేసి 12.5తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం....హైదరాబాద్, లకిడికాపూల్కు చెందిన అమ్టూల్...
పోలింగ్ వేళ పాక్లో మళ్లీ ఉగ్రదాడి… నలుగురు పోలీసులు మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గురువారం జరుగుతుండగా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో ఎన్నికల భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు దాడులు చేశారు. బాంబులు విసిరి, కాల్పులకు పాల్పడడంతో నలుగురు పోలీస్లు ప్రాణాలు కోల్పోయారు....
సాగర్ ప్రాజెక్టుపైకి ఎపి పోలీసులు వస్తే.. నోరు మెదపలేదు: కెసిఆర్ పై సిఎం రేవంత్ ఫైర్
అసెంబ్లీలో ప్రాజెక్టులపై చర్చ పెడుదాం.. ఒక్క నిమిషం కూడా మీ మైక్ కట్ చేయం.. దమ్ముంటే రా.. కెసిఆర్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసిఆర్ ఒక రండ, రండ...
నార్సింగిలో గుర్తు తెలియని చిన్నారిని చేరదీసిన పోలీసులు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ అకాడమీ వద్ద గుర్తు తెలియని చిన్నారిని పోలీసులు గుర్తించారు. రోడ్డుపై ఏడుస్తూ కనిపించిన బాలికను పోలీసులు చేరదీశారు. తన పేరు, తల్లిదండ్రుల వివరాలు చెప్పకపోవడంతో పోలీసులు...
రాహుల్ యాత్రను అడ్డుకున్న పోలీసులు… అస్సాంలో హైటెన్షన్
గౌహతి: భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అస్సాంలో పర్యటిస్తున్నారు. రాహుల్ యాత్రకు అడుగడుగున అస్సాం ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. రాహుల్ యాత్ర అస్సాంలోకి ప్రవేశించగానే ఆ...