Home Search
పోస్టాఫీసు - search results
If you're not happy with the results, please do another search
చెంచా చూపించి పోస్టాఫీసును దోచుకోబోయాడు! (వీడియో)
ఓ దొంగ పోస్టాఫీసులోకి దూరి పెద్ద చెంచాను చూపించి, అందరినీ హడలెత్తించాడు. అతని చేతిలో ఉన్నది కత్తి అని భావించిన సిబ్బంది బెంబేలెత్తిపోయారు. అయితే పోస్టాఫీసు సిబ్బందిలో ఒకరు, ఆ దొంగ వాలకం...
తొట్టతొలి 3డి పోస్టాఫీసు ఆరంభం
బెంగళూరు : దేశంలోనే తొట్టతొలి అత్యంత అధునాతన త్రిడి ప్రింటెడ్ పోస్టాఫీసు అందుబాటులోకి వచ్చింది. బెంగళూరులోని నివాసిత ప్రాంతం కేంబ్రిడ్జి లేఔట్లో నిర్మించిన ఈ పోస్టాఫీసుకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం...
లాక్డౌన్ నేపథ్యంలో పోస్టాఫీసుల పనివేళల్లో మార్పులు
హైదరాబాద్: లాక్డౌన్ ఆంక్షలకు అనుగుణంగా పోస్ట్ ఆఫీస్ల పనివేళలను కుదిస్తూ మార్పులు చేయబడినవి. పెద్ద పోస్ట్ ఆఫీస్లలో కౌంటర్లు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, చిన్న పోస్ట్...
రేపటి నుంచి పోస్టాఫీసుల ద్వారా రూ.1500 నగదు పంపిణీ
మనతెలంగాణ/హైదరాబాద్: ఈ నెల 11వ తేదీ నుంచి రెండవ విడత పోస్టాఫీసుల ద్వారా రూ.1500 నగదు పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీషరావు తెలిపారు. ఈ మేరకు శనివారం...
జమిలితోనే జాతి భవిష్యత్
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ భవిష్యత్తు కోసమే వన్ నేషన్, వన్ ఎలక్షన్ అ ని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి పునరుద్ఘాటించారు. హైదరాబా ద్ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం...
నాలుగు నెలల్లో 80మంది నక్సల్స్ హతం
ఎర్రజెండ ..ఎన్కౌంటర్
నాలుగునెలల్లో 80 మంది నక్సల్స్ హతం
అరెస్టులు సరెండర్లు, ఛత్తీస్గఢ్లో క్యాంపులు
మావోయిస్టుల ఏరివేతపై హోం శాఖ కీలక నివేదిక
న్యూఢిల్లీ : ఈ ఏడాది గడిచిన నాలుగు నెలల్లో భద్రతా...
మార్చి 31 లోపు ఇలా చేయకపోతే ఇబ్బందులు తప్పవు
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరి నెల మార్చి ప్రారంభమైంది. ఈ నెలలో చాలా ముఖ్యమైన పనులను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్), సుకన్య సమృద్ధి...
వాపసొచ్చిన 97.62 శాతం రూ.2000 నోట్లు
భోపాల్: చెలామణి నుంచి ఉపసంహరించిన రూ.2,000 నోట్లలో 97.62 శాతం బ్యాంకింగ్ వ్యవస్థలోకి వాపసు వచ్చాయని, సుమారు రూ.8,470 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు మాత్రమే ఇంకా ప్రజల వద్దనే ఉన్నాయని భారత...
3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీని ఆవిష్కరించిన అజాక్స్..
హైదరాబాద్: కాంక్రీట్ పరికరాల తయారీలో భారతదేశపు అగ్రగామి సంస్థ అయిన అజాక్స్ ఇంజినీరింగ్ తన స్వంత 3D కాంక్రీట్ ప్రింటింగ్ మెషీన్ను ప్రారంభించడం ద్వారా 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది....
రూ.2,000 నోట్లు 97.38% వెనక్కి వచ్చాయ్..
న్యూఢిల్లీ : ఆర్బిఐ రద్దు చేసిన రూ.2,000 నోట్లు దాదాపు 97.38 శాతం బ్యాంకుల్లోకి తిరిగి వచ్చాయి. కేవలం రూ.9,330 కోట్ల విలువ చేసే నోట్లు మాత్రమే ఇంకా చలామణిలో ఉన్నాయని ఆర్బిఐ...
ఇక ఇంటికే పోస్టల్ సేవలు…
హైదరాబాద్లో అందుబాటులోకి క్లిక్ ఎన్ బుక్ సేవలు
మన తెలంగాణ / హైదరాబాద్ : పోస్టల్ సేవలు మరింత సులభతరం అయ్యాయి. పోస్టాఫీసుకు వెళ్ళకుండానే ఇంటి నుండే సేవలు పొందే వెసులు బాటు హైదరాబాద్లో...
మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడుందో తెలీదా? ఇలా తెలుసుకోండి
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. బూత్ లెవల్ ఆఫీసర్లు (బిఎల్ఓ) ప్రతి ఇంటికి వెళ్లి ఫిజికల్గా ఓటర్లకు స్లిప్పుల పంపిణీ చేశారు. కొందరు...
ప్రకంపనలు లేని ప్రత్యేక సెషన్
న్యూఢిల్లీ : ఈనెల 18 నుంచి జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండాను కేం ద్ర ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. అ జెండా ఏమిటనేది తెలియకుండా సెషన్ ఏర్పాటు తేదీలను ప్రకటించడం, ముందు...
‘చంగతి’ మనకూ అవసరం
‘India’s education system, despite notable progress in recent years, continues to face significant inequalities. These dispari ties are rooted in various factors such as...
నాలుగు శనివారాల్లో పాస్పోస్టు సేవలు
హైదరాబాద్ : రాష్ట్రంలోని ఐదు పాస్పోర్టు సేవా కేంద్రాలు,14 పోస్టాఫీసు పాస్పోర్టు సేవా కేంద్రాలు ఈ నెలలోని నాలుగు శనివారాలు పనిచేస్తాయని హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపారు. నగరంలోని...
చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు పెంపు
జులై - సెప్టెంబర్ త్రైమాసికానికి 0.30% పెంచిన కేంద్రం
పిపిఎఫ్, సుకన్య సమృద్ధి రేట్లలో వడ్డీ యథాతథం
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం జూలై నుండి సెప్టెంబర్ త్రైమాసికానికి చిన్న పొదుపు పథకాలపై వడ్డీ...
ప్రత్యేక రాష్ట్రానికి గుర్తుగా పోస్టల్ కవర్ ఆవిష్కరణ
బౌద్ధ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఉందని కిషన్రెడ్డి వెల్లడి
హైదరాబాద్ : తెలంగాణ ఏర్పడి 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేకమైన పోస్టల్ కవర్ను విడుదలతో పాటు నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రాంతంలోని బావాపూర్ కురు...
స్మార్ట్ సిటీ పనులను వేగవంతంగా పూర్తి చేయండి
వరంగల్ కార్పొరేషన్: స్మార్ట్ సిటీ పనులను వేగ వంతంగా పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా వరంగల్ లో కొనసాగుతున్న...
ఇదిగో.. పేదల ఆత్మగౌరవ సౌధం
ప్రారంభానికి సిద్దంగా కొల్లూరులో కెసిఆర్ నగర్ టౌన్షిప్
నేడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం
ఏసియాలోనే అతి పెద్ద నిరుపేదల హౌజింగ్ టౌన్షిప్
సాకారం కాబోతున్న పేదల సొంతింటి కల
మన తెలంగాణ /హైదరాబాద్: పేదల సొంతింటికల...
ఆఫ్లైన్లో పెట్టుబడి పెట్టవచ్చు
పెట్టుబడి పెట్టడానికి ఆర్బిఐ అనేక ఎంపికలను ఇచ్చింది. బ్యాంకు శాఖలు, పోస్టాఫీసులు, స్టాక్ ఎక్స్ఛేంజీలు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్హెచ్సిఐఎల్) ద్వారా పెట్టుబడులు పెట్టవచ్చు. పెట్టుబడిదారు దరఖాస్తు ఫామ్ను పూరించిన...