Friday, March 29, 2024
Home Search

పోస్టుమార్టం - search results

If you're not happy with the results, please do another search
mla lasya nanditha Postmortem Report Revealed

లాస్య నందిత పోస్టుమార్టం రిపోర్టులో కీలక విషయాలు

హైదరాబాద్: రెండ్రోజుల క్రితం రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత.. దురదృష్టవశాత్తు ఈసారి విధి నుంచి తప్పించుకోలేకపోయారు. సుల్తాన్‌పూర్‌ సమీపంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై...

పూడ్చిన శవం వెలికితీసి పోస్టుమార్టం

మక్తల్: కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్యాయత్నం చేసిన యువతి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా, కుటుంబసభ్యులు గుట్టుచప్పుడు కాకుండా గ్రామంలో పూడ్చిపెట్టారు. అనుమానం వచ్చిన మక్తల్ పోలీసులు ఆరా తీయగా,...
Post-mortem completed on Lakhita's dead body

లిఖిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి…

నిర్మల్ ప్రభుత్వాస్పత్రిలో లిఖిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. లిఖిత కుటుంబసభ్యులతో ఆర్జీయూకెటి అధికారులు సంప్రదింపులు చేస్తున్నారు. లిఖిత మృతి ప్రమాదవశాత్తే జరిగినట్లు కుటుంబసభ్యులు భావిస్తున్నారు. లిఖిత మృతదేహాన్ని పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించారు....
High Court orders second postmortem

ఐఐటి విద్యార్థి మృతి: రెండవ పోస్టుమార్టంకు హైకోర్టు ఆదేశం

కోల్‌కత: ఆరు నెలల క్రితం తన స్వరాష్ట్రం అస్సాంలో ఖననం చేసిన ఐఐటి ఖరగ్‌పూర్ విద్యార్థి ఫైజన్ అహ్మద్ మృతదేహాన్ని వెలికితీసి రెండవసారి పోస్టు మార్టం నిర్వహించాలని కలకత్తా హైకోర్టు మంగళవారం ఆదేశించింది....
TS HC Rejects TSPSC Petition over Group-1 Exam Cancelled

మరియమ్మ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయండి: హైకోర్టు

మనతెలంగాణ/హైదరాబాద్ : అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో కస్టోడియల్ మృతిపై హైకోర్టులో గురువారం నాడు విచారణ జరిగింది. మరియమ్మ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. రీ పోస్టుమార్టం నివేదికను సీల్డు కవర్‌లో...
Postmortem on funeral dead body in khammam

ఖననం చేసిన యువతి శవానికి పోస్టుమార్టం

మన తెలంగాణ/మధిర : తన కూతు రు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో ఖననం చేసిన యువతి శవానికి పోస్టుమార్టం నిర్వహించిన సంఘటన ఖమ్మం జిల్లాలోని మధిర మున్సిపాలిటీ...
Sushant died due to asphyxia resulting from hanging

సుశాంత్ పోస్టుమార్టం రిపోర్టులో డాక్టర్లు ఏం చెప్పారంటే..?

ముంబయిః బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోస్టుమార్టం రిపోర్టును ముంబయి డాక్టర్లు విడుదల చేశారు. ఉరేసుకోవడం వల్లే సుశాంత్ మృతి చెందినట్లు ప్రాథమిక రిపోర్టులో వెల్లడించారు. వైద్యులు పోస్టుమార్టం రిపోర్టును...
Maruti Rao

మారుతీరావు పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు..

మన తెలంగాణ/మిర్యాలగూడః రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మారుతీరావు ఆత్మహత్య ఉదంతంలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. మారుతీరావు ఆత్మహత్యకు సంబంధించి ప్రాథమిక పోస్టుమార్టం నివేదిక తాజాగా బహిర్గతమైంది. ఆ నివేదికను పోలీసు...
Four drowned in river

పండుగపూట విషాదాలు

రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ఘటనల్లో 10మంది మృతి వార్ధా నదిలో ఈతకు వెళ్లి నలుగురు యువకులు... మంచిర్యాల, రంగారెడ్డి , మహబూబాబాద్ జిల్లాల్లో నీటమునిగి మరో నలుగురు మృతి మేడ్చల్ జిల్లాలో లారీ ఢీకొని మరో ఇద్దరు...

నాంపల్లి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆత్మహత్య

కుటుంబ కలహాలకు తాళలేక ఓ జడ్జి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అంబర్‌పేటలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...అంబర్‌పేలో కుటుంబంతోపాటు ఉంటున్న మణికంఠ నాంపల్లిలోని జెఎఫ్‌సిఎం ఎక్సైజ్ కోర్టు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్‌గా...

బస్సు కిందపడి మహిళ మృతి

ప్రమాదవశాత్తు ఓ మహిళ బస్సు కిందపడి మృతిచెందిన సంఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...నల్లకుంటకు చెందిన లలిత(55) అడిక్‌మెట్ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా...

హత్య కేసులో తల్లీకుమారుడి అరెస్టు

ఈ నెల 17వ తేదీన జరిగిన హత్య కేసులో తల్లీ, కుమారుడిని మీర్‌చౌక్ పోలీసులు అరెస్టు చేశారు. సౌత్‌జోన్ డిసిపి సాయిచైతన్య తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు...

చిక్కడపల్లిలో వ్యక్తి హత్య

హైదరాబాద్ చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. దుండగులు వ్యక్తి తలపై రాయితో దాడి చేసి దారుణంగా హత్ చేశారు. మృతుడిని బేగంపేటకు చెందిన గోపాల్ గా గుర్తించారు....

గచ్చిబౌలిలో హాస్టల్ నిర్వాహకుడు ఆత్మహత్య

హాస్టల్ నిర్వాహకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..ఎపికి చెందిన దుర్గాప్రసాద్ అనే వ్యక్తి గచ్చిబౌలిలో ప్రైవేట్ హాస్టల్ నిర్వహిస్తున్నాడు. ఉదయం...

ఉరివేసుకుని యువతి ఆత్మహత్య

ఉరివేసుకుని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన దిల్‌సుఖ్‌నగర్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..ములుగు జిల్లాకు చెందిన సాహితి(26) దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉంటూ ఎంబిఏ చదువుతోంది. ఈ క్రమంలోనే...
Couple ends life in Nizamabad

నిజామాబాద్‌లో విషాదం.. దంపతుల ఆత్మహత్య

నిజామాబాద్ లో బుధవారం విషాదం చోటుచేసుకుంది. దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను స్వామి(45), దేవలక్ష్మి(40)గా గుర్తించారు. అప్పుల బాధతో బలవన్మరణానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు...

ఎల్‌బి నగర్‌లో యాచకురాలి హత్య

ఓ యాచకురాలిని దారుణంగా హత్య చేసిన సంఘటన ఎల్‌బి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎల్‌బి నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్‌కు పది అడుగుల...
Woman Ends life after beaten by Husband in Hyderabad

భార్యను బండరాయితో కొట్టిచంపిన భర్త

హైదరాబాద్: భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించి భార్యను బండరాయితో భర్త కొట్టిచంపిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...ఛత్తీస్‌గడ్ రాష్ట్రానికి చెందిన సాహు, మధుమిత...
Three died after falling into Sri Ramsagar reservoir

శ్రీరాంసాగర్ జలాశయంలో పడి ముగ్గురు మృతి

మన తెలంగాణ/ముప్కాల్ : నిజామాబాద్ జిల్లా, ముప్కాల్‌లో శివరాత్రి పండగ పూట విషా దం చోటుచేసుకుంది. మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద ప్రాజెక్టులో మునిగి ముగ్గురు...

పండగ పూట విషాధం

నిజామాబాద్ జిల్లా, ముప్కాల్‌లో శివరాత్రి పండగ పూట విషాధం చోటుచేసుకుంది. మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ కాలువలో హెడ్ రెగ్యులేటర్ వద్ద ప్రాజెక్టులో ముగ్గురు యువకులు మృతి చెందారు. స్థానికులు, అధికారులు...

Latest News