Home Search
ప్రత్యేక రాజ్యాంగం - search results
If you're not happy with the results, please do another search
రాజారెడ్డి రాజ్యాంగంలో వీరికి ప్రత్యేక హక్కులు ఇచ్చారా?: లోకేశ్
అమరావతి: సిఎం జగన్ మోహన్ రెడ్డి అణిచివేతే తమ తిరుగుబాటు అని టిడిపి నేత లోకేశ్ హెచ్చరించారు. యువగళం పాదయాత్రలో లోకేశ్ ప్రసంగించారు. అయ్యన్నపాత్రుడు విమర్శలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే సిఎం జగన్,...
ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులపై ప్రత్యేక బెంచ్లు
న్యూఢిల్లీ : ప్రజా ప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసుల విచారణ వేగవంతం చేయాల్సి ఉంది. ఇందుకు ప్రత్యేక ధర్మాసనాలను ఏర్నాటు చేయాల్సి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ దిశలో రాష్ట్రాల హైకోర్టులు...
ఇండియా ఇక భారత్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో రాజ్యాంగ సవరణ?
న్యూఢిల్లీ: ఈ నెల 9న జి 20 విందు సమావేశానికి పంపిన ఆహ్వాన పత్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాసుకోవడంపై మంగళవారం రాజకీయ దుమారం చెలరేగింది. ఈనెలలో...
రాజ్యాంగం ద్వారానే సామాజిక న్యాయం సాధ్యం
ముషీరాబాద్: దేశంలో రాజ్యాంగం ద్వారానే ప్రజల మధ్య అసమానతలు తొలగి సామాజిక న్యాయం సాధ్యం అవుతోందని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె. నాగే శ్వర్ అన్నారు. ప్రపంచ దేశాలలో రాజ్యాంగ నిరక్షరాస్యత కలిగిన...
భారత రాజ్యాంగం
రాజ్యాంగ రూపకల్పన
భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ రూపొందించింది. దీనిని కేబినెట్ మిషన్ ప్లాన్ 1946 ద్వారా ఏర్పాటు చేశారు.
స్వతంత్ర భారతదేశం కోసం రాజ్యాంగాన్ని రూపొందించే చారిత్రాత్మక పనిని పూర్తి చేయడానికి రాజ్యాంగ సభకు...
తెలంగాణ అభివృద్ధిపై ప్రధాని మోడీ ప్రత్యేక దృష్టి
18 కోట్ల మంది పేదలకు 14 నెలలు ఉచితంగా రేషన్ అందిస్తోంది
హుజురాబాద్లో ఈటల రాజేందర్ గెలుపును ఎవ్వరూ ఆపలేరు : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
మనతెలంగాణ/ హుస్నాబాద్/ అక్కన్నపేట : తెలంగాణ రాష్ట్ర...
పార్లమెంట్ సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లు
భౌతిక దూరం పాటించేలా సభ్యులకు సీటింగ్
తొలిసారిగా ఉభయసభల్లో సభ్యులకు ఏర్పాట్లు
చాంబర్తో పాటుగా గ్యాలరీల్లోను సభ్యులు కూర్చునే వీలు
విడివిడిగా లోక్సభ, రాజ్యసభ భేటీలు
చర్చల్లో పాల్గొనడానికి వీలుగా భారీడిస్ప్లే స్క్రీన్లు
రేడియేషన్ పద్ధతిలో వైరస్ను హతమార్చేందుకు...
రాజస్థాన్ హైడ్రామాలో రాజ్యాంగం!
రాజస్థాన్ రాజకీయ సంక్షోభం రావణ కాష్ఠంలా రగులుతోంది. స్పీకర్ నోటీస్పై సవాలు దగ్గర నుంచి అసెంబ్లీ సమావేశాలపై గవర్నర్ వైఖరి వరకు ఎన్నో వివాదాస్పద అంశా లు తెర మీదకు వచ్చాయి. రాజ్యాంగ...
ఇది తాలిబన్ల రాజ్యమా?: షర్మిల
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద సమస్య నిరుద్యోగం అని వైఎస్ షర్మిల తెలిపారు. ఎపిపిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరసన దీక్ష చేపట్టారు. మెగా డిఎస్సి కావాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల నిరసనకు...
జమిలి వల్ల జరిగేదేమిటి?
స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1967 వరకు లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలన్నీ ఒకేసారి జరిగాయి. కానీ ఆ కాలంలో జరిగిందేమిటి ? దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతినటం, అది రాజకీయ సంక్షోభాలకు కారణం కావటం...
కేజ్రీవాల్కు దక్కని ఊరట
ఎక్సైజ్ పాలసీతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ తక్షణ విడుదలకు ఉత్తర్వు జారీ చేయడానికి ఢిల్లీ హైకోర్టు బుధవారం నిరాకరించింది. అయితే, ఈ కేసులోతన అరెస్టు, ఇడి...
ఆదివాసీ గెరిల్లా యోధుడు
జాతి మనుగడ, అస్తిత్వ పరిరక్షణకై ఆదివాసీ ప్రజా ఉద్యమాలే కాకుండా సాయుధ గెరిల్లా తరహా పోరాటమే శరణ్యమని భావించిన రాము స్వతంత్రంగా 2004, సెప్టెంబర్ 30న ‘ఆదివాసీ లిబరేషన్ టైగర్స్’ (ఎఎల్టీ) విప్లవ...
దక్షిణాదిపై కేంద్రం వివక్ష!
దేశంలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. సాధారణంగా ఎన్నికలంటేనే హైవోల్టేజ్. ఇప్పుడు ఎన్నికలు వేసవి కాలంలో జరుగుతున్నందున మరింత హీట్ రాజుకోనున్నాయి. మరోవైపు కేంద్రంలో తిరిగి ఎన్డిఎ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న సర్వేలతో...
తమిళనాడు గవర్నర్పై సుప్రీం తీవ్ర ఆగ్రహం
మా తీర్పునే ధిక్కరిస్తున్నారా?
తమిళనాడు గవర్నర్పై సుప్రీం తీవ్ర ఆగ్రహం
మీ ప్రవర్తన ఆందోళన కలిగిస్తోంది
ప్రొన్ముడిని మంత్రిగా వెంటనే నియమించండి
లేకపోతే శుక్రవారం మేమే నిర్ణయం తీసుకుంటాం
గవర్నర్ రవిపై సిజెఐ మండిపాటు
న్యూఢిల్లీ: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్వ్రిపై సుప్రీంకోర్టు...
ఎన్నికల కమిషన్పై మోడీ నీడ!
ఎన్నికల తేది, తదితర కార్యక్రమం వెలవడునున్న తరుణంలో ఎన్నికల కమిషన్ అధికారి అరుణ్ గోయల్ హఠాత్తుగా వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతకు మునుపే ఒక కమిషనర్ పదవీకాలం...
జమిలికి జై
కేంద్రానికి కోవింద్ కమిట్ సిఫార్సు
న్యూఢిల్లీ: ‘ఒకే దేశం ఒకే ఎన్నికలు’ పేరిట దేశంలోని అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటయి న ఉన్నతస్థాయి కమిటీ...
జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి నివేదిక సమర్పించిన కోవింద్
న్యూఢిల్లీ : ‘ఒకే దేశం... ఒకే ఎన్నికలు’ పేరిట దేశంలో అన్ని రకాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ అధ్యయనం...
సిఎఎ నిబంధనలు రాజ్యాంగ వ్యతిరేకం
పశ్చిమ బెంగాల్లో అమలుకు అనుమతించం
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటన
బరసత్(ప.బెంగాల్): పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) అమలుపై కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్ర...
త్వరలో కేంద్రానికి జమిలి ఎన్నికలపై నివేదిక
ఒక దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనను అధ్యయనం చేయడానికి నియమించిన మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించే ప్రక్రియలో ఉందని శుక్రవారం వర్గాలు...
జివొ3తో మహిళలకు అన్యాయం: కవిత
హైదరాబాద్: రాజ్యాంగం వచ్చిన తర్వాత మహిళల కోసం అనేక చట్టాలు చేసుకుంటున్నామని ఎంఎల్ సి కవిత తెలిపారు. మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఉన్నాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పోలీస్ శాఖలో మహిళలకు...