Friday, April 19, 2024
Home Search

ప్రధానమంత్రి నరేంద్రమోడీ - search results

If you're not happy with the results, please do another search
Asadudding Owaisi

నరేంద్రమోడీ తన ఫ్రింజ్ ఎలిమెంట్‌కి రివార్డ్ ఇచ్చారు

రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేతపై అసదుద్దీన్ మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రియమైన ఫ్రింజ్ ఎలిమెంట్‌కి రివార్డు ఇచ్చారని ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసి అన్నారు. మొహ్మద్...
Turmeric Board... Tribal University: Prime Minister

ప్రధానమంత్రి మోడీ ఎన్నికల వరాలు

రాష్ట్రానికి పసుపు బోర్డు, కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు మన తెలంగాణ/ హైదరాబాద్/ మహబూబ్‌నగర్ బ్యూరో : రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు, కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ...

నేడు అన్ని జిల్లాల్లో ‘ప్రధానమంత్రి కృషి సమృద్ధి కేంద్రాల’ ప్రారంభం

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా 2.8 లక్షల ఎరువుల దుకాణాలను.. రైతులకు అన్నిరకాల సహాయాన్ని, సూచనలను అందించే ‘వన్ స్టాప్ మోడల్ ఫర్టిలైజర్ షాపులు’గా.. మారుస్తూ ‘ప్రధానమంత్రి కృషి సమృద్ధి కేంద్రాల’ పేరుతో ప్రజలకు...

కేంద్రం గ్రాంట్ల కోసం ఎదురు చూపులు

మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన గ్రాంట్లు, బకాయిలను వసూలు చేసుకునేందుకు రాష్ట్ర ప్ర భుత్వం నిర్ధిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ‘ఎలాగై నా సరే’...
Applications for new ration cards should be given

కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు ఇవ్వాలి

రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్ ఇంకా లక్షలాది మంది రేషన్ కార్డుల కోసం ఎదురుచూపులు రాజకీయాలకు అతీతంగా లబ్దిదారులను గుర్తించాలి ముస్లిం దేశాలే నిషేధించిన తబ్లిక్ జమాతేకు నిధులెట్లా ఇస్తారు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన...
Revanth Reddy

ఢిల్లీలో సిఎం రేవంత్ బిజీబిజీ… ఏఐసిసి అగ్రనేతలతో భేటీ

ఎంపి ఎన్నికలు సహా, ఎమ్మెల్సీ స్థానాల భర్తీ, మంత్రివర్గ విస్తరణ చర్చ ఇరు రాష్ట్రాల విభజన సమస్యల గురించి అధికారులతో సమావేశం తొలిసారిగా ఢిల్లీలోని తన అధికార నివాసాన్ని పరిశీలించిన రేవంత్ మనతెలంగాణ/హైదరాబాద్:  ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి...

వికసిత్ భారత్ యాత్రను ప్రారంభించిన బండి సంజయ్

కరీంనగర్: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మారుమూల గ్రామాల్లోని ప్రజలు సహా ప్రతి ఒక్కరికి అవగాహన పెంపొందించడంతో పాటు అర్హులందరికీ కేంద్ర పథకాలు అందేలా చేయడమే “వికసిత్ భారత్ సంకల్ప యాత్ర” లక్ష్యమని...
PM Modi to Campaign in Telangana

ప్రధాని మోడీ పర్యటన ఖరారు

మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారం మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 25న మహేశ్వరం, కామారెడ్డి, 26న తూప్రాన్, నిర్మల్, 27న...
Hereafter the water supply will be for 24 hours

ఇక 24 గంటలు మంచి నీళ్లు

సరికొత్త స్కీం తెస్తాం... నయా రికార్డు సృష్టిస్తాం 30న తమాషా జరగబోతోంది... ప్రజలు మాతోనే ఉన్నారు ఉద్యమకారులను బలి తీసుకుంది కాంగ్రెస్సే కరీంనగర్ ప్రజా ఆశీర్వాద సభలో బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ మన...
PM Modi satire on Congress party

కాంగ్రెస్ వచ్చినప్పుడల్లా నక్సలైట్లు బలోపేతం

న్యూఢిల్లీ: కాంగ్రెస్ వచ్చినప్పుడల్లా నక్సలైట్లు బలోపేతం అవుతున్నారని ప్రధాని నరేంద్రం మోడీ అన్నారు. ఓ వైపు ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత 20 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరుగుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ నక్సలిజం...
Minor changes in Union Minister Amit Shah's visit

నేడు కేంద్ర మంత్రి అమిత్‌షా సూర్యాపేట పర్యటన

మన తెలంగాణ/హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నేడు రాష్ట్రానికి రానున్నారు. ఎన్నికల్లో ఆపార్టీ అగ్ర నాయకుల చరిష్మాను వాడుకొనేందుకు రాష్ట్ర బిజెసి సీనియర్లు వ్యుహాలు రచిస్తున్నారు....
V Hanumantha Rao Comments on BRS MLA KTR

బిజెపికి ఓడిపోతామన్న భయం పట్టుకుంది: హనుమంతరావు

బిజెపికి ఓడిపోతామన్న భయం పట్టుకుంది పాఠ్య పుస్తకాల్లో ఇండియా పేరు తీసేసి భారత్ పెట్టడం తప్పు కేంద్ర నిర్ణయాన్ని ఖండిస్తున్నా తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఎలక్షన్ కమిషన్‌ను చూడలేదు కర్ణాటక సిఎం సిద్ధరామయ్య త్వరలోనే తెలంగాణలో పర్యటిస్తారు కాంగ్రెస్...

రాహుల్ గాంధీ కాదు ఎన్నికల గాంధీ: ఎంఎల్ సి కవిత

బోధన్: ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రానికి వెళ్లడం అక్కడ ప్రచారం చేసి రావడం రాహుల్ గాంధీకి పరిపాటిగా మారిందని ఆయన రాహుల్ గాంధీ కాదు అని ఎన్నికల గాంధీ అని...
Let's continue the spirit of Swachh Bharat: Kishan Reddy

స్వచ్ఛభారత్ స్ఫూర్తి కొనసాగిద్దాం : కిషన్‌రెడ్డి

మనతెలంగాణ/ హైదరాబాద్ : మెరుగైన పారిశుద్ధ్యంతోనే ప్రజల ఆరోగ్యం బాగుంటుంది.. ఆరోగ్యంగా ఉంటేనే మనమంతా దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఆదివారం...
Modi Posters

మోడీ పోస్టర్ల కలకలం

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటన వేళ నగరంలో పోస్టర్ల కలకలం కొనసాగుతున్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పుట్టుకను పదేపదే అవమానించిన మోడీకి ఇక్కడ పర్యటించే నైతిక హక్కు లేదంటూ...
Rahul Gandhi is ignorant of history

నేతన్నలకు రూ.30 లక్షల ఆర్థిక సహాయం

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా చేనేత రంగానికి సంబంధించి వివిధ జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు పొందిన నేతలన్నలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 68 మందిని ఎంపిక చేసి.....
Narendra Modi Launches PM Vishwakarma Scheme

తక్కువ వడ్డీతో ప్రభుత్వ రుణం.. “పీఎం విశ్వకర్మ” ను ప్రారంభించిన మోడీ

న్యూఢిల్లీ : సంప్రదాయ వృత్తులను ప్రోత్సహించడమే లక్షంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన “పీఎం విశ్వకర్మ” పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు. కొత్తగా ప్రారంభించిన అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ‘యశోభూమి’లో ఈ కార్యక్రమం జరిగింది....
Consensus on Delhi Declaration

ఢిల్లీ డిక్లరేషన్ వెనుక భారీ కసరత్తు

న్యూఢిల్లీ : జీ 20 శిఖరాగ్ర సదస్సులో నేతల మధ్య కుదిరిన ఢిల్లీ డిక్లరేషన్ పై ఏకాభిప్రాయం సాధించడానికి భారత దౌత్యవేత్తల బృందం విశేష కృషి చేసినట్టు షెర్పా అమితాబ్ కాంత్ ఆదివారం...

చంద్రయాన్-3 విజయం..యావద్భారతీయులది:కిషన్ రెడ్డి

హైదరాబాద్ : చంద్రుడి దక్షిణ ధృవం మీద ఇస్రో పంపించిన ‘విక్రమ్’ల్యాండర్ విజయవంతంగా దిగడం.. యావద్భారతం గర్వించే క్షణమని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతం...
Bandi Sanjay takes charge as BJP National General Secretary

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ బాధ్యతలు

న్యూఢిల్లీ: బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన స్థానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ నియామకం...

Latest News