Home Search
ప్రధాని మోడీ - search results
If you're not happy with the results, please do another search
మీ కృషి మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం అభినందించారు. వారి కృషి మున్ముందు మన దేశం భవిష్యత్తును తీర్చిదిద్దుతుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ...
మా పాలనలో సొంత గడ్డపైనే ఉగ్రవాదులు హతం: ప్రధాని మోడీ
రిషికేష్(ఉత్తరాఖండ్): అత్యంత శక్తివంతమైన బిజెపి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్న భద్రతా దళాలు ఉగ్రవాదులను వారి సొంత గడ్డపైనే హతమారుస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. గురువారం నాడిక్కడ ఒక ఎన్నికల...
మాల్దీవుల అధ్యక్షుడికి ప్రధాని మోడీ ఈద్ శుభాకాంక్షలు
మాలె: ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ముయిజ్జుకు, అక్కడి ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం శుభాకాంక్షలు తెలియచేశారు. రెండు దేశాల మధ్య...
డిఎంకెవి ప్రమాదరకర రాజకీయాలు: ప్రధాని మోడీ
వేలూరు(తమిళనాడు): తమిళనాడులోని అధికార డిఎంకె సారథ్యంలోని కూటమిపై ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని అధికార డిఎంకె పార్టీ దశాబ్దాలుగా సాగిస్తున్న ప్రమాదకర రాజకీయాలను తాను బయటపెడుతూనే ఉంటానని...
ప్రధాని మోడీపై కాంగ్రెస్ ఫిర్యాదు
మోడీ ‘ముస్లిం లీగ్’ వ్యాఖ్యకు పార్టీ ఆక్షేపణ
కాంగ్రెస్ మేనిఫెస్టోను ముస్లిం లీగ్తో పోల్చిన మోడీ
6న అజ్మీర్ ర్యాలీలో ఆ వ్యాఖ్య చేసిన మోడీ
కాంగ్రెస్ మేనిఫెస్టో ‘అబద్ధాల పుట్ట’ అని విమర్శ
న్యూఢిల్లీ : కాంగ్రెస్...
అంతటా కాంగ్రెస్ ను తుడిచిపారేయండి: ప్రధాని మోడీ
రుద్రపూర్: బిజెపి కనుక మూడో సారి అధికారంలోకి వస్తే ‘అగ్గి మీద గుగ్గిలమే’ (conflagration) అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాన నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు. ఉత్తరాఖండ్ కు చెందిన ఉధమ్...
ప్రధాని మోడీ గ్యారంటీపై దేశానికి నమ్మకం ఉంది: సిఎం ఆదిత్యనాథ్
ప్రధాని నరేంద్ర మోడీపై వేలెత్తి చూపేవారు భారత్ అభివృద్ధికి ‘అవరోధకులు’ అని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాథ్ సోమవారం ఆరోపించారు. హత్రాస్లో మేధావుల సమావేశంలో ఆదిత్యనాథ్ ప్రసంగిస్తూ, ‘విక్సిత్ భారత్ (అభివృద్ధి చెందిన...
మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడుతున్న ప్రధాని మోడీ: రాహుల్
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ మ్యాచ్ పాల్పడుతున్నారని, మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండా 400సీట్ల నినాదం సాధ్యం కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంపైర్లను ఒత్తిడి చేసి, ఆటగాళ్లను కొనుగోలు...
కచ్చతీవు దీవిని శ్రీలంకకు ఇచ్చేసినందుకు కాంగ్రెస్ పై మండిపడ్డ ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: కచ్చతీవు దీవులను కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు ఇచ్చేసిందంటూ ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. ఈ దీవుల యాజమాన్య హక్కుల కోసం జరుగుతున్న గొడవకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు 1974లో అప్పటి ప్రధాని...
ప్రధాని మోడీపై తమిళనాడు సిఎం స్టాలిన్ అనుచిత వ్యాఖ్యలు
చెన్నై: ప్రధాని నరేంద్ర మోడీపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ తమ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మంగళవారం ఆయన తూత్తుకుడి కూరగాయల...
మాస్కో ఉగ్ర దాడికి ప్రధాని మోడీ ఖండన
మాస్కోలో జరిగిన ఉగ్ర మారణ కాండను భారత్ తీవ్రంగా గర్హిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం వెల్లడించారు. ఈ విషాద సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు మోడీ సంఘీభావం తెలిపారు. మీడియా వార్తల...
ప్రధాని మోడీకి అత్యున్నత పౌర పురస్కారం
ప్రధాని నరేంద్ర మోడీకి భూటన్ అత్యున్నత పౌర పురస్కారం వరించింది. భూటాన్ రాజు ప్రధాని మోడీకి ఆర్డర్ ఆఫ్ డ్రుక్ గ్యాల్పోను ప్రధానం చేశారు. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న మొదటి...
దేశ గౌరవం పెరగాలంటే ప్రధాని మోడీ మళ్లీ గెలవాలి
ఆయనతోనే భారత్కు ప్రపంచస్థాయి గుర్తింపు
మేక్ ఇన్ ఇండియాతో చైనా ఉత్పత్తులకు చెక్ పడింది
భారత్ ఎదుగుదలపై చైనా, పాకిస్తాన్లు కుట్రలు
అంతర్జాతీయ స్థాయిలో అనేక శక్తులు మోడీకి వ్యతిరేకంగా పని చేస్తున్నాయి
వాటిని ఓడించాలంటే...
భారత్, రష్యా బంధం పటిష్ఠం: పుతిన్కు ప్రధాని మోడీ అభినందన
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ఫోన్ చేసి అధ్యక్ష పదవికి తిరిగి ఎన్నికైనందుకు అభినందించారు. భారత్, రష్యా ‘ప్రత్యేక, గర్వకారక వ్యూహాత్మక భాగస్వామ్యం’ విస్తరణ దిశగా...
తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పోరాడారు: ప్రధాని మోడీ
అమరావతి: ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ప్రగతి ఆధారంగానే ఎన్డీయే ముందుకు వెళ్తోందని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. ఎన్నో విద్యాసంస్థల్ని కేంద్రం ఏపీకి కేటాయించిందని గుర్తు చేశారు. తిరుపతి ఐఐటీ, కర్నూలులో ఐఐఐటీ, విశాఖలో...
చంద్రబాబు చేరికతో ఎన్డీయేకు మరింత బలం: ప్రధాని మోడీ
చిలకలూరిపేట: తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేరికతో ఎన్డీయే బలం మరింత బలపడిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. చంద్రబాబు, పవన్ ఆంధ్రప్రదేశ్ కోసం కష్టపడుతున్నారని పేర్కొన్నారు. ఏపీలో...
పొత్తు తర్వాత తొలి సభ.. ప్రధాని మోడీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ
అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. ఆదివారం సాయంత్రం చిలకలూరిపేటకు చేరుకున్నారు. ప్రధానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, మఖ్యనేతలు స్వాగతం పలికారు....
గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీ
అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. చిలకలూరిపేటలో టీడీపీ-బీజేపీ-జనసేన 'ప్రజాగళం' సభ నిర్వహించనున్నారు. సా.5గంటలకు చిలకలూరిపేటలో జరిగే ప్రజాగళం...
కాసేపట్లో ఎపికి ప్రధాని మోడీ
అమరావతి: కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ కు చేరుకోనున్నారు. ఆదివారం సాయంత్రం 5గంటలకు చిలకలూరిపేటలో జరిగే ప్రజాగళం సభలో ప్రధాని పాల్గొననున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఆధ్వర్యంలో ప్రజాగళం సభ...
మూడోసారి మళ్లీ మాదే అధికారం:ప్రధాని మోడీ
సార్వత్రిక ఎన్నికలకు బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్(ఎన్డిఎ) పూర్తి సన్నద్ధతతో ఉన్నదని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ప్రతిపక్షానికి దారీతెన్నూ లేదని ఆయన దుయ్యబడుతూ తిరిగి తామే అధికారంలోకి వస్తామని శనివారం...