Home Search
ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి
రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి
దేశంలోనే మొదటిసారిగా డిస్ప్లే ఫ్యాబ్ రంగంలో పెట్టుబడిని దక్కించుకున్న తెలంగాణ
రూ.24 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఎలేస్ట్ కంపెనీ
బెంగళూర్లో మంత్రి కెటిఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న...
పాకిస్థాన్లో ఇరాన్ సర్జికల్ స్ట్రైక్
జైష్ అల్ అదిల్ కమాండర్ హతం
ఇస్లామాబాద్ : పాక్ భూభాగంలో ఇరాన్ మరోసారి చేపట్టిన మిలిటరీ ఆపరేషన్లో ఉగ్రసంస్థ ‘జైష్ అల్ అదిల్ ’ కమాండర్ ఇస్మాయిల్ షాభక్ష్ హతమైనట్టు ఆ దేశ...
పాక్లో ఇరాన్ సర్జికల్ స్ట్రైక్.. జైష్ అల్ అదిల్ కమాండర్ హతం
ఇస్లామాబాద్ : పాక్ భూభాగంలో ఇరాన్ మరోసారి చేపట్టిన మిలిటరీ ఆపరేషన్లో ఉగ్రసంస్థ ‘జైష్ అల్ అదిల్ ’ కమాండర్ ఇస్మాయిల్ షాభక్ష్ హతమైనట్టు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. అతడి...
భారత్లో వజ్రాయుధం
సూరత్ డైమండ్ బోర్స్ను ప్రారంభించిన ప్రధాని మోడీ
ప్రపంచంలోనే అత్యంత భారీ ఆఫీస్ కాంప్లెక్స్గా రికార్డు నా ఇన్నింగ్స్లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా
భారత్ అవతరించబోతోంది నవ భారత శక్తి, దృఢ సంకల్పానికి...
ఆ లోటుపాట్లపై సూచనలు చేస్తే తప్పకుండా మార్పులు చేస్తాం: మోడీ
ఢిల్లీ: ఆదివారం నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో పేదలకు అందించిన వారికే ప్రజలు పట్టం కట్టారన్నారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా...
నూతన హైదరాబాద్ కార్యాలయాన్ని ప్రారంభించిన గోల్డ్మన్ సాచ్స్
హైదరాబాద్: గోల్డ్మన్ సాచ్స్, భారతదేశంలో దాని నిరంతర వృద్ధిలో కీలక మైలురాయిని ప్రకటిస్తూ, హైదరాబాద్ లో నూతన అత్యాధునిక కార్యాలయం, ఒపెల్ ను ప్రారంభించినట్లు ఈ రోజు వెల్లడించింది. ఈ సంస్థ యొక్క...
ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో తగ్గింపు ధరతో నథింగ్ ఫోన్-2..
లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కన్స్యూమర్ టెక్ బ్రాండ్, నథింగ్ ఇటీవల విడుదల చేసిన ఫోన్(2), అసలు ధర రూ.44,999, ఇప్పుడు అక్టోబర్ 8న ప్రారంభమయ్యే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో...
ఫుడ్ ప్రాసెసింగ్తోనే పురోగతి
రైతుల ఆర్థిక ప్రగతికి అత్యంత అవసరం.. తెలంగాణలో ఫుడ్ స్టాప్ ఇన్నోవేషన్ సిస్టం ఏర్పాటు చేస్తాం
వరల్డ్ బిజినెస్ చికాగో సదస్సులో మంత్రి కెటిఆర్
కొనసాగుతున్న పెట్టుబడుల వేట
గ్లోబల్ కంపెనీ ఓ9...
ఓ9 సొల్యూషన్స్కు మంత్రి కెటిఆర్ స్వాగతం
యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు దక్కే అవకాశం
మన తెలంగాణ/హైదరాబాద్ : యుఎస్లో ప్రధాన కార్యాలయం కలిగిన మార్కెట్ లీడింగ్, వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సప్లై చైన్ సాఫ్ట్వేర్ కంపెనీ o9 సొల్యూషన్స్,...
భాగ్యనగర్తో ‘ఉగ్ర’ కుట్ర కేసు… మరో ఉగ్రవాది సల్మాన్ అరెస్ట్
హార్డ్ డిస్కులు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
దేశంలో షరియా చట్టం అమలుకు హెచ్యూటి వ్యూహం!?
హైదరాబాద్ : భాగ్యనగర్తో సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ‘ఉగ్ర’ కుట్ర కేసులో ఎన్ఐఏ అధికారులు మరో ఉగ్రవాది...
నేర రాజకీయాలను అడ్డుకోవాలి
భారత ప్రజాస్వామ్యం నేరచరితుల చేతిలో బందీ అయింది. స్వచ్ఛమైన రాజకీయాలు, విలువలతో కూడిన సేవాతత్పరులు, అభివృద్ధి రాజకీయాలు కనుచూపు మేరలో కనిపించనిస్థితి నెలకొన్నది. దురాజకీయాల ఉధృతిలో ప్రజాస్వామ్యం అపహాస్యం కావడం ఆధునిక రాజకీయాల...
నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీ స్థాపించండి
గ్లోబల్ లాజిక్ కంపెనీని కోరిన ఎమ్మెల్సీ కవిత
సానుకూలంగా స్పందించిన కంపెనీ ప్రతినిధులు
హైదరాబాద్ : త్వరలో ప్రారంభం కానున్న నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీని స్థాపించాలని ప్రముఖ హిటాచీ గ్రూపు సబ్సిడరీ సంస్థ...
సుస్థిరత, సమర్థతతోనే పెట్టుబడులు
ఇక్కడి వేగం.. సమర్థ నాయకత్వం మరెక్కడా లేవని ఫాక్స్కాన్ ప్రతినిధులు ప్రశంసిస్తున్నారు
తెలంగాణ వేగవంతమైన పనితీరుకు ఇదే నిదర్శనం
ఐటిలో ఇప్పుడు మనకు పోటీ బ్యాంకాక్తోనే
రూ.4వేల కోట్ల పెట్టుబడి.. 35వేల మందికి ఉపాధి
ఫాక్స్కాన్ రాకతో...
వరంగల్ లో మొదటి స్టోర్ను ఏర్పాటు చేసిన టాటా వ్యాపార విభాగం, క్రోమా..
దేశపు మొట్టమొదటి, టాటా గ్రూప్కు చెందిన, ఎక్కువ మంది అభిమానించే ఓమ్నీ ఛానెల్ ఎలకా్ట్రనిక్స్ రిటైలర్ క్రోమా, తెలంగాణాలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తూ తెలంగాణాలో రెండవ అతిపెద్ద నగరం వరంగల్లో తమ...
హైదరాబాద్కు మరో ‘లైఫ్సైన్స్ దిగ్గజ కంపెనీ’
మనతెలంగాణ/హైదరాబాద్ : ఫార్మా, గ్లోబల్ క్యాపబులిటీ క్యాంపస్ రంగంలో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసేలా మరో లైఫ్ సైన్సెస్ దిగ్గజ కంపెనీ శాండోస్ తన గ్లోబల్ క్యాపబులిటీ కేంద్రాన్ని హైదరాబాద్లో...
6 మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు
హైదరాబాద్: తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఐటి రంగంలో మాంద్యం నెలకొన్నా ఆ ప్రభా వం ఏ మాత్రం కనిపించడం లేదు. ఇందు కు దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక...
రాష్ట్రానికి భారీ పెట్టుబడులు
మనతెలంగాణ/హైదరాబాద్: దావోస్ వేదికగా తెలంగాణలో మరో మూడువేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి మరో రెండు కంపెనీలు ముందుకొచ్చాయి. అందులో భారతీ ఎయిర్ టెల్ గ్రూప్ రూ.2 వేల కోట్లను, యూరోఫిన్స్ గ్లోబల్ లీడర్...
తెలంగాణకు తొలి ప్రాధాన్యం
హైదరాబాద్ : పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా గమ్యస్థానంగా ఉందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. ఈ నేపథ్యంలో వివిధ రంగాల్లో చేపట్టనున్న వ్యాపార విస్తరణ...
సరికొత్త కమ్యూట్ ఎలక్ట్రిక్ మోటర్సైకిల్ ఎకోడ్రిఫ్ట్ ను విడుదల చేసిన ప్యూర్ ఈవీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న విద్యుత్ ద్విచక్ర వాహన సంస్ధ ప్యూర్ ఈవీ ఇప్పుడు తమ మొట్టమొదటి కమ్యూట్ ఎలక్ట్రిక్ మోటర్సైకిల్– ఎకోడ్రిఫ్ట్ను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ప్రతిష్టాత్మకమైన ఉత్పత్తిని పూర్తిగా...
ప్రభుత్వంపై కక్షతో ఉగ్రవాద చర్యలు
పిఎఫ్ఐపై నియా రిమాండ్రిపోర్టు
అగ్రనేతలపై దాడులకు వ్యూహం
లష్కరే ఐసిస్ల్లో చేరేందుకు ఒత్తిడి
కొచ్చి : ఉగ్రవాదం, నిధుల చేరవేత అభియోగాల ముద్రపడ్డ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పిఎఫ్ఐ) కార్యకలాపాలపై జాతీయ దర్యాప్తు సంస్థ...