Home Search
ప్రభుత్వం రద్దయిన - search results
If you're not happy with the results, please do another search
రద్దయిన ‘కౌ హగ్గింగ్ డే’
విద్య అసలు లక్షం సమాధానాలను అందించడం కాదు, మరిన్ని ప్రశ్నలు సంధించడం ఎలాగో నేర్పించడం! హెలెన్ కెల్లర్ అమెరికన్ రచయిత్రి, ఉపాధ్యాయురాలు. ఈ దేశంలో ముప్పయి అయిదు స్మృతులున్నాయి. అందులో లభించినవి ఇరవై...
గ్రూప్-1 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం
మార్చి 14తో ముగియనున్న గడువు
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల కొత్తగా విడుదల చేసిన గ్రూప్-1 దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారం(ఫిబ్రవరి 23) ప్రారంభమైంది. మార్చి 14వ తేదీ సాయంత్రం 5...
త్వరలో ఉద్యోగాల భర్తీ ప్రకటనలు?
మనతెలంగాణ/హైదరాబాద్ : గత ఏడాది పేపర్ లీకేజీలతో రద్దయిన పరీక్షలు, వాయిదా పరీక్షలకు షెడ్యూల్తో పాటు త్వరలో పలు కొత్త నోటికేషన్లు వెలువడే అవకాశం ఉంది. ముందుగా వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్...
చేవెళ్ల చెల్లెమ్మ అన్నందుకు థ్యాంక్స్
ఎత్తైన ప్రాంతానికి నీళ్లు రావాలని వైఎస్ హయాంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు
బిఆర్ఎస్ ఎంఎల్ఎ సబితా ఇంద్రారెడ్డి
వీలైనంత తర్వాత కాలువలు తవ్వి ఆ ప్రాంతానికి సాగునీరు అందించాలి
సిఎంకు సబితా...
నిరుద్యోగులకు గుడ్ న్యూస్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రూప్ -1 పోస్టులను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీ సుకుంది. మరో తొమ్మిది శాఖల్లో 60 గ్రూప్-1 పో స్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది....
ఎన్నికల బడ్జెట్!
అసత్యాల, అర్ధసత్యాల గత గొప్పలు చెప్పుకోడమే గాని భావిభారతాన్ని జనహితదారుల్లో పరుగెత్తించే దిశగా ఒక్కటైనా గట్టి సంకల్పాన్ని ప్రకటించే అలవాటు లేని భారతీయ జనతా పార్టీ పాలకుల నుంచి తాత్కాలిక బడ్జెట్లో ఆశించగలిగేది...
భారత గణతంత్ర దినోత్సవ విశిష్టతలు
దాదాపు 200 సంవత్సరాల బ్రిటిష్ వలసవాద పాలన తరువాత 15 ఆగస్టు 1947న మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినప్పటికీ 1935లో బ్రిటిష్ పాలనలో రూపొందిన భారత ప్రభుత్వ చట్టమే అమలులో ఉండేది. కాగా...
బిల్కిస్ బాధలకు న్యాయ నాగరత్నం
పెద్ద నోట్ల ప్రవేశం, మధ్య లింగుల పెళ్ళి, కశ్మీర్ 370 అధికరణ రద్దు, అదానీ అవినీతి కేసులో సెబి విచారణ పొడిగింపు, హిండెన్ బర్గ్పై చర్య వంటి తీర్పులతో సుప్రీం కోర్టుకు గ్రహణం...
రెవెన్యూ శాఖ బలోపేతంగా ఉంటే ప్రభుత్వ పథకాలు అమలు
విఆర్వోలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని
మంత్రి పొంగులేటి కలిసిన వీఆర్వో జెఎసి ప్రతినిధి బృందం
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో రెవెన్యూ శాఖ బలోపేతం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను పూర్తి స్దాయిలో...
ఉద్యోగ నామ సంవత్సరం
కొత్త ఏడాదిలో భారీగా కొలువుల భర్తీ
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు 2024 ఏడాదంతా పరీక్షలు జరిగే అవకాశం ఉంది. గ్రూప్-1, గ్రూప్-2, ఉ పాధ్యాయ నియామక ప రీక్షలు సహా వివిధ...
కొత్త సర్కారుపై నిరుద్యోగుల కోటి ఆశలు
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తో నిరుద్యోగుల్లో నోటిఫికేషన్లపై ఆశలు రేకెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్గాంధీ, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అనేక సందర్భాలలో విద్యార్థులు,...
ఉపా వేటలో ‘ప్రజాస్వామ్యం’
ఉపా, ఎన్ఐఎ దాడులతో ‘ప్రజాస్వామ్యం’ వేటాడబడుతున్నది. ప్రాథమిక హక్కుల అణచివేతే ఉపా చట్టం అనేది జగమెరిగిన సత్యం. దానికి తోడు తెలుగు రాష్ట్రాల్లో గ్రేహౌండ్స్ లాగా చట్టవిరుద్ధమైన సంస్థగా ఉపా కేసుల దాడులకు...
గ్రేహౌండ్స్ భూమి ప్రభుత్వానిదే
మనతెలంగాణ/హైదరాబాద్ :అసైన్డ్ భూముల క్రయ, విక్రయా లు చెల్లవని తెలిసినప్పటికీ తామే జీపీఏ హోల్డర్లమంటూ ఆంధ్రాకు చెందిన కొందరు నాయకులు భూ దందాను కొనసాగించారు. ఓ మాజీ పోలీసు అధికారి, రాజకీయ అండదండలు...
బీజేపీ వ్యతిరేక మహాకూటమికి నేషనల్ కాన్ఫరెన్స్ దూరం?
రాజౌరీ/జమ్ము: వచ్చే సాధారణ ఎన్నికల సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలతో ఏర్పాటవుతున్న మహాకూటమికి నేషనల్ కాన్ఫరెన్స్ దూరంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఈమేరకు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సి)ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా శనివారం సంకేతాలు...
నోటుపై వేటు…
ముంబయి: ఆరేళ్ల క్రితం వెయ్యి, రూ.500 నోట్ల రద్దు తర్వాత ప్రవేశ పెట్టిన రూ.2 వేల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఆర్బిఐ) కీలక నిర్ణయం తీసుకొంది. మార్కెట్లో చెలామణిలో ఉన్న...
కల్తీ సారా కాటు!
బీహార్లో కల్తీ సారా కరాళ నృత్యం అక్కడ ఆరేళ్ళుగా అమల్లో గల మద్యనిషేధాన్ని పదేపదే అపహాస్యం పాలు చేస్తున్నది. శరణ్ జిల్లాలో బుధవారం నాడు కల్తీ సారా తాగి 39 మంది దుర్మరణం...
మోడీజీ దేశానికి సారీ చెప్పండి
మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలోని ఆర్థి క వ్యవస్థ పతనానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ఆర్థిక విధానాలే ప్రధాన కారణమని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ఆరోపించారు. పురోగమనం దిశగా అడుగు...
రాజకీయాలు విడిచిపెట్టి మళ్లీ సివిల్ సర్వీస్లో చేరిన ఐఎఎస్ షా ఫైజల్
న్యూఢిల్లీ : వివాదాస్పద ఐఎఎస్ అధికారి షా ఫైజల్ ను కేంద్ర ప్రభుత్వం మళ్లీ పర్యాటక మంత్రిత్వశాఖలో డిప్యూటీ కార్యదర్శిగా నియమించింది. ఈమేరకు డిపార్టుమెంట్ ఆఫ్ పెర్సనల్ అండ్ ట్రయినింగ్ (డిఒపిటి రెండు...
అగ్నిపథ్ నిరసనలకు 369 రైళ్లు రద్దు
బీహార్లో రైల్వే స్టేషన్కు ఆందోళనకారుల నిప్పు
న్యూఢిల్లీ: సాయుధ దళాలలో సైనికుల నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో వెల్లువెత్తుతున్న ఆందోళనలను పురస్కరించుకునిఇ శనివారం...
‘దేశద్రోహం’పై దోబూచులాట
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం ‘దేశద్రోహం’ నేరం మోపే వలసవాద చట్టంతో దోబూచులాడుతోంది. భారత శిక్షాస్మృతిలోని 124ఎ సెక్షన్ ప్రకారం ‘దేశద్రోహం’ నేరం మోపే చట్టాన్ని రాజకీయ ప్రత్యర్థుల పైనే...