Home Search
ప్రాజెక్టుల - search results
If you're not happy with the results, please do another search
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడమే నా లక్ష్యం: రఘువీర్ రెడ్డి
నల్లగొండ: నిరుద్యోగ సమస్యను తొలగించేందుకు కృషి చేస్తున్నామని కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి కుందూర్ రఘువీర్ రెడ్డి తెలిపారు. నల్లగొండ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి కుందూర్ రఘువీర్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. పెండింగ్లో ఉన్న...
సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్లాంట్లపై న్యాయవిచారణ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి మంత్రులు రెవెన్యూ మంత్రి పొంగులేటి...
ఐటిడిఎ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేశారు: భట్టి
సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ భద్రాచలం పాలకమండలి సమీక్ష సమావేశానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఐటీడీఏ...
ప్రాజెక్టుల నాణ్యతకు బీఆర్ఎస్ తిలోదకాలు: పొంగులేటి
ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యతకు బీఆర్ఎస్ ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మేడిగడ్డ కూలిపోయింది గత ప్రభుత్వ హయాంలోనేనని ఆయన చెప్పారు. మరి ఆనాడు మేడిగడ్డ ప్రాజెక్టులో నీళ్లు ఎందుకు...
బిఆర్ఎస్ పాపమే ప్రాజెక్టులకు శాపం
మన తెలంగాణ / హైదరాబాద్ : శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కెఆర్ఎంబి)కు అప్పగించే వివాదంపై రాష్ట్ర నీటిపారుదల శా ఖామంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్రెడ్డి సోమవారం అసెంబ్లీలో...
ప్రాజెక్టులను… అప్పగించం
మన తెలంగాణ / హైదరాబాద్ : కృష్ణానదిపైనున్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కెఆర్ఎంబి)కు అప్పగించేది లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి కెప్టెన్ ఉత్తమ్కుమార్రెడ్డి సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి...
ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదు
మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీజలాల వాటాల్లో తెలంగాణ ప్రాంతానికి మోసం జరిగిందని , గత ప్రభుత్వవైఖరి వల్లే నీటి వాటాల్లో నష్టపోయామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. సోమవారం సచివాలయంలో...
ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్, బిఆర్ఎస్ రాజకీయ పబ్బం: బూర నర్సయ్య గౌడ్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు ప్రాజెక్టుల పేరుతో రాజకీయ పబ్బం గడుపుతున్నాయని బిజెపి సీనియర్ నేత బూర నర్సయ్యగౌడ్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లంకె బిందెలు ఖాళీ అయ్యి...
ప్రాజెక్టులపై సిఎం సవాల్కు మేము చర్చకు సిద్ధం: హరీశ్రావు
సిటీ బ్యూరో: విషయం లేక బిఆర్ఎస్పై సిఎం రేవంత్రెడ్డి విషం చిమ్ముతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు విరుచుకుపడ్డారు. ప్రాజెక్టులపై సిఎం రేవంత్రెడ్డి సవాల్ను మేం స్వీకరిస్తున్నామని , చర్చకు తాము సిద్ధంగా...
ప్రాజెక్టులు అప్పగించం
మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీపై ఉన్న శ్రీశైలం ,నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణానదీయాజమాన్యబోర్డుకు అప్పగించేది లేదని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదలశాఖ స్పష్టం చేసింది. శుక్రవారం జలసౌధలో నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా తొలుత మీడియాతో...
కృష్ణాబోర్డుకు ప్రాజెక్టులు
మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను అప్పగించేందకు తెలం గాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అంగీకరించాయి. గురువారం జలసౌధలో కృష్ణాబోర్డు సమావేశం జరిగింది. బోర్డు చైర్మన్ శివ్నందన్ కుమార్ అ...
మన ప్రాజెక్టులపై ఒత్తి’ఢీ’
కృష్ణా జలాల తరలింపునకు వెలిగొండ ప్రాజెక్టును సిద్ధం చేసిన ఎపి
గ్రేటర్ రాయలసీమకు శ్రీశైలం ద్వారా 43 టిఎంసిలు వచ్చే సీజన్ నుంచి నీటి విడుదల ప్రారంభం
తెలంగాణ ప్రాజెక్టులకు తప్పని నీటి...
అనుమతి ఉంటేనే ప్రాజెక్టులపైకి…
రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా రివర్ బోర్డు ఆదేశం
ప్రాజెక్టుల నిర్వహణ పనులకూ అనుమతి తీసుకోవాలని స్పష్టీకరణ
మన తెలంగాణ/హైదరాబాద్: రివర్ మేనేజ్మెంట్ బోర్డు రెండు తెలుగు రాష్ట్రాలకు కీలకమై న ఆదేశాలు జారీ...
ఉమ్మడి ప్రాజెక్టులను కెఆర్ఎంబికి అప్పగించే కుట్ర: హరీష్ రావు
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం జరిగింది నీటి కోసమని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ప్రాజెక్టులను కెఆర్ఎంబికి అప్పగించే కుట్ర జరుగుతోందని దుయ్యబట్టారు. కెఆర్ఎంబికి అప్పగిస్తే...
ప్రాజెక్టులపై రాజకీయాలు చేయొద్దు: కెటిఆర్
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేశామని మంత్రి కెటిఆర్ తెలిపారు. తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై మంత్రి కెటిఆర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు, 20 రిజర్వాయర్లు, 20...
కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులన్నీ పటిష్టంగా ఉన్నాయి: భట్టి విక్రమార్క
ఖమ్మం : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసిన నాగార్జునసాగర్, శ్రీరామ్సాగర్ ప్రాజెక్టులు అనేక వరదలు తట్టుకొని నేటికీ చెక్కుచెదరలేదని సిఎల్ పి నేత మల్లు భట్టి విక్రమార్క్ అన్నారు. శనివారం ఖమ్మం...
భారత్ బంగ్లా సంయుక్త ప్రాజెక్టులు.. మోడీ హసీనాలతో ప్రారంభం
అగర్తలా : భారత్ బంగ్లా సంయుక్త ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ, బంగ్లా ప్రధాని షేక్ హసీనా బుధవారం వర్చువల్ పద్ధతిలో ఒకేసారి ప్రారంభించారు. ఇందులో ప్రధానమైనది రైలు అనుసంధాన మార్గం. త్రిపురలోని...
రూ.13,545 కోట్ల విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి
మనతెలంగాణ/ హైదరాబాద్ : నాకు బిఆర్ఎస్ నేతల సర్టిఫికేట్ అవసరం లేదు అని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు....
బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలి
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రభుత్వం సింగూరు ప్రాజెక్టుకు కుడి, ఎడమలైన బసవేశ్వర,సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు...
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద..
నిజామాబాద్: ఎగువన కురిసిన భారీ వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు కొనసాగుతోంది. బుధవారం ప్రాజెక్టులోకి 46 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు ఆరు గేట్లు...