Friday, April 26, 2024
Home Search

బంగ్లాదేశ్ సరిహద్దు - search results

If you're not happy with the results, please do another search
Smugglers arrested with gold biscuits at Bangladesh border

బంగ్లాదేశ్ సరిహద్దులో బంగారు బిస్కెట్లతో స్మగ్లర్లు

కోల్‌కతా: బంగ్లాదేశ్ సరిహద్దులో బిఎస్ఎఫ్, డిఆర్ఐ సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. ఈ తనిఖీల్లో 106 బంగారు బిస్కెట్లతో ఇద్దరు స్మగ్లర్లు పట్టుబడ్డారు. పట్టుబడిన బంగారం బరువు 14.296 కిలోలు అని, భారత మార్కెట్‌లో...
2 BSF Personnel Arrested for raping Woman in Bengal

బంగ్లాదేశ్ సరిహద్దులో మహిళపై అత్యాచారం..

కోల్‌కతా: భారత్-బంగ్లాదేశ్ సమీపాన ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలకు గురైన ఇద్దరు సరిహద్దు భద్రతాదళ సిబ్బందిని అరెస్టు చేసినట్టు పారామిలిటరీ ఆర్గనైజేషన్ సీనియర్ అధికారి శనివారం తెలిపారు. నిందితులను సస్పెండ్ చేసి...
mobile-services

భారత్‌-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మొబైల్ సర్వీస్‌ల రద్దు

ఢాకా : భద్రతా కారణాల దృష్టా భారత్‌బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మొబైల్ సర్వీస్‌లను బంగ్లాదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. దీనివల్ల 10 మిలియన్ సబ్‌స్ర్కైబర్లకు అసౌకర్యం కలుగుతుందని మీడియా కథనాలు మంగళవారం వెల్లడించాయి. 2000...
Centre govt to fence Myanmar border soon

మయన్మార్ సరిహద్దులో త్వరలో కంచె

భారత్‌లోకి రాకపోకలు కట్టడి హోమ్ మంత్రి అమిత్ షా ప్రకటన గువాహటి : భారత్, మయన్మార్ సరిహద్దులో కంచెను కేంద్రం త్వరలో ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా శనివారం ప్రకటించారు....
Kuwaiti woman disappeared in Bengal

కోల్ కతాలో అదృశ్యం… బంగ్లాదేశ్‌లో ప్రత్యక్షం… కువైటీ మహిళ మిస్సింగ్ మిస్టరీ

  న్యూస్‌డెస్క్: చికిత్స కోసం కోల్‌కతా వచ్చిన ఒక కువైటీ మహిళ అదృశ్యమై ఆ తర్వాత బంగ్లాదేశ్‌లో ప్రత్యక్షమైంది. ఆమె ఆచూకీ కనిపెట్టేందుకు పశ్చిమె బెంగాల్ పోలీసులు తీవ్రంగా శ్రమించారు. జనవరి 20వ తేదీన...
Bangladesh man killed lover

సరిహద్దులు దాటిన ప్రేమపెళ్లి… అనుమానంతో చంపాడు.. బార్డర్ లో అరెస్టు

బెంగళూరు: బంగ్లాదేశ్ కు చెందిన యవకుడు బెంగళూరు యువతిని పెళ్లి చేసుకున్నాడు. గర్భవతి చేసి అనుమానంతో ఆమెను చంపేసి పారిపోతుండగా భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన...
India and Bangladesh sign 7 key MoUs

కుషియారా నదీజలాలపై భారత్‌-బంగ్లాదేశ్ మధ్య కీలక ఒప్పందం

న్యూఢిల్లీ : కుషియారా నదీజలాల పంపిణీ విషయంలో భారత్‌-బంగ్లాదేశ్ మధ్య ఒప్పందం కుదిరినట్టు ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని...
Amit Shah

మోడీ ప్రభుత్వం ఉండగా చైనా అంగుళం కూడా ఆక్రమించబోదు: అమిత్ షా

గౌహతి: నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండగా చైనా అంగుళం ప్రదేశమైన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లో ఆక్రమించబోదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఆయన అస్సాంలోని లఖీంపూర్ ర్యాలీలో ప్రసంగిస్తూ...

మట్టిలో కప్పి ఉంచిన 106 బంగారం బిస్కెట్లు స్వాధీనం

కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లో భారీగా బంగారం పట్టుబడింది. భారత్‌బంగ్లాదేశ్ సరిహద్దు లోని ఓ గ్రామం సమీపంలో సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్), డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) అధికారులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో...
Mamata Banerjee meets Prime Minister Narendra Modi

మోదీతో మమత భేటీ

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) అధికార పరిధి విస్తరణపై చర్చించారు....
Pankaj Kumar Singh took over as the new DG of the BSF

బిఎస్‌ఎఫ్ డిజిగా పంకజ్‌కుమార్‌సింగ్ బాధ్యతలు

ఐటిబిపి డిజిగా సంజయ్‌అరోరా బాధ్యతలు న్యూఢిల్లీ: బిఎస్‌ఎఫ్ నూతన డైరెక్టర్ జనరల్(డిజి)గా పంకజ్‌కుమార్‌సింగ్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఐటిబిపి నూతన డైరెక్టర్ జనరల్(డిజి)గా సంజయ్‌అరోరా కూడా అదేరోజు బాధ్యతలు చేపట్టారు. వీరిద్దరూ 1988బ్యాచ్ ఐపిఎస్...
Indian army and Pakistan Rangers exchange sweets

బక్రీద్ సందర్భంగా మిఠాయిలు పంచుకున్న భారత్-పాక్ సైనికాధికారులు

  ఢిల్లీ: భారత్-పాకిస్థాన్ సైనికాధికారుల మధ్య సమావేశం జరిగింది. జమ్ము కశ్మీర్‌లోని కమన్‌అమాన్ సేతు దగ్గర సమావేశం నిర్వహించారు. కాల్పుల విరమణ ఒప్పందం అమలుపై చర్చ జరిగింది. బక్రీద్ సందర్భంగా ఇరుదేశాల అధికారులు మిఠాయిలు...
Freight loading at a record level this time

ఈసారి రికార్డు స్థాయిలో సరుకు లోడింగ్

హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే, హైదరాబాద్ డివిజన్ ప్రస్తుత సంవత్సరం సరుకు లోడింగ్‌లో గణనీయమైన వృద్ధిని నమోదు చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం కన్నా ఈ సారి సరుకు లోడింగ్‌లో అధిక...

గతి లేకే కచ్చాతీవు ప్రస్తావన

శ్రీలంకకు కచ్చాతీవును ఇందిరా గాంధీ ఇచ్చివేయడంపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఆరోపణను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఖండించారు. మోడీ తన పది సంవత్సరాల పాలనలో ఆ దీవిని వెనుకకు తీసుకోవడానికి...

ఇజ్రాయెల్‌లో జర్నలిస్టులు జైలుకి!

మధ్య ఆసియాలో ప్రజాస్వామ్య దేశంగా, స్వేచ్ఛ స్వాతంత్య్రాలకు నెలవుగా పేరొందిన ఇజ్రాయెల్ ఓ దేశంగా ఆవిర్భవించిన తర్వాత మొదటిసారిగా హమాస్ తీవ్రవాదుల నుండి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొంటూ, దారుణమైన యుద్ధంలో చిక్కుకొంది. ఈ...

భారత్ మయన్మార్ మధ్య కంచె నిర్మాణం : అమిత్‌షా

న్యూఢిల్లీ : బంగ్లాదేశ్ నుంచి వలసలను ఆపినట్టే మయన్మార్ నుంచి వచ్చే వారికి అడ్డుకట్ట వేయడానికి భారత్ మయన్మార్ మధ్య కంచె వేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా శనివారం వెల్లడించారు....

విదేశాంగ విధానం వివేకమైనదేనా?

నేడు యుద్ధ భయ పరిస్థితుల మధ్య ప్రపంచ ప్రజలు జీవిస్తున్నారు. అమెరికా -రష్యాల మధ్య ప్రపంచ ఆధిపత్య పోరాటం, అందులో భాగంగా ఉత్పన్నమైన ఉక్రెయిన్ -రష్యా యుద్ధం, అందులో అమెరికా జోక్యం, ఉత్తర-...
Food quality control system in India

మిజోరంలో కొత్త గాలి!

ఈశాన్య రాష్ట్రం మిజోరంలో ప్రతిపక్ష జోరం పీపుల్స్ మూమెంట్ (జెడ్‌పిఎం) సాధించిన విశేష విజయం ఆ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కాంక్షను పుష్కలంగా ప్రతిబింబిస్తున్నది. మిజో జాతీయ వాదంపై అతిగా ఆధారపడి పోటీ...

ఇంకా రగులుతున్న మణిపూర్

మణిపూర్‌లో హింస 90 శాతం అదుపులోకొచ్చిందని ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రకటించారు. ఆరు నెలలుగా జాతి విద్వేషాలు నిరాటంకంగా ఇప్పటికీ సాగుతూ, అప్పుడప్పుడూ మంటలు చెలరేగుతునే వున్నాయి. దేశ విభజన...
The first round of polling was peaceful

తొలి విడత పోలింగ్ ప్రశాంతం

మిజోరాంలో 77% పోలింగ్ చత్తీస్‌గఢ్‌లో 70.87% అక్కడక్కడా మావోయిస్టుల హింసాకాండ సుక్మా జిల్లాలో ఎన్‌కౌంటర్ నలుగురు జవాన్లకు గాయాలు మిజో సిఎం ఓటుకోసం రెండోసారి ఇవిఎం మొరాయింపులతో సమస్య ఐజ్వాల్ : మిజోరంలో మంగళవారం అసెంబ్లీ ఎన్నికలలో...

Latest News