Home Search
భద్రతాబలగాలు - search results
If you're not happy with the results, please do another search
కశ్మీర్లో 18 గంటల ఎన్కౌంటర్
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు లష్కరే ఉగ్రవాదులు హతులయ్యారు. రాత్రంతా భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య భీకరస్థాయిలో పరస్పర కాల్పులు జరిగాయి. కుల్గాం జిల్లాలో ఈ ఘటన జరిగిందని...
పఠాన్ కోట్ లో పాకిస్థాన్ చొరబాటుదారుడు హతం..
పాకిస్థాన్ చొరబాటుదారుడని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బిఎస్ఎఫ్) హతమార్చారు. పంజాబ్ లోని పఠాన్ కోట్ లో అంతర్జాతీయ బార్డర్ వద్ద చొరబాటుకు యత్నించిన వ్యక్తిని భద్రతా బలగాలు ఎన్ కౌంటర్ చేశారు. పఠాన్ కోట్...
ఛత్తీస్గఢ్ సుక్మాలో ఎన్కౌంటర్..ఆరుగురు నక్సలైట్ల మృతి
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లో నక్సల్స్కు, భద్రతా బలగాలకు మధ్య శనివారం భీకర ఎన్కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో చాలా సేపటివరకూ జరిగిన ఈ ఘటనలో కనీసం నలుగురు లేదా ఆరుగురు నక్సలైట్లు చనిపోవడం...
ఛత్తీస్గఢ్లో ముగ్గురు మావోయిస్టుల అరెస్ట్
బీజపూర్ : ఛత్తీస్గఢ్ బీజపూర్ జిల్లాలో భద్రతా బలగాలు ముగ్గురు మావోయిస్టులను అరెస్ట్ చేసి వారి నుంచి పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం గాలిస్తున్న భద్రతాబలగాలు పుసనూర్ గ్రామం వద్ద...
మణిపూర్ మహిళా మంత్రి ఇంటికి నిప్పు
ఇంఫాల్ : మణిపూర్లో పరిశ్రమల శాఖను నిర్వహించే మహిళా మంత్రి నెంచా కిప్గెన్ ఇంటికి నిరసనకారులు బుధవారం రాత్రి నిప్పుపెట్టారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని లాంఫెల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ...
ఉగ్రవాదులతో పోరాడిన ఆర్మీ వీర జాగిలం “జూమ్” మృతి
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడిన ఆర్మీ వీర జాగిలం జూమ్ మృతి చెందింది. ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న...
మా కొద్దీగాయాల లోయ… వేరే చోటుకు తరలించండి
నిరసనలతో నినదించిన కశ్మీర్ పండిట్లు ..
అడ్డుకున్న భద్రతాబలగాలు పలుచోట్ల ఉద్రిక్తత
భట్ కాల్చివేతపై ఉద్యోగ పండిట్ల ఆక్రందనలు
శ్రీనగర్ : కశ్మీర్లోయలో పలు ప్రాంతాలలో శుక్రవారం కశ్మీర్ పండిట్ల నిరసనలతో ఉద్రిక్తత చెలరేగింది. తమకు...
ఇద్దరు పాక్ జాతీయుల్ని పట్టుకున్న భద్రతా బలగాలు
అమృత్సర్ : భారత్- పాక్ అంతర్జాతీయ సరిహద్దులో శనివారం అనుమానాస్పద పాక్ జాతీయులిద్దర్ని భారత్ భద్రతాబలగాలు పట్టుకున్నాయి. వారిని సోదా చేసి 2.76 కిలోల బరువున్న నిషేధిత వస్తువులను, ఇతర పరికరాలను స్వాధీనం...
బీజాపూర్ లో ఎన్ కౌంటర్: మావోయిస్టు మృతి
రాయ్ పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. జవాన్ రాము హేమ్లా గాయపడ్డాడు....
జమ్మూ కశ్మీర్ లో ఎన్ కౌంటర్: ఐదుగురు తీవ్రవాదులు హతం…
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ లో ఆదివారం ఉదయం రెండు చోట్ల ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ ఐదుగురు త్రీవవాదులతో సహా జెఇఎం కమాండర్ జాహిద్ వాని హతమయ్యాడు. తీవ్రవాదులు సంచరిస్తున్నారని...
స్థానికేతరులపై ఉగ్రతూటాలు
కశ్మీర్లో ఇద్దరు కూలీల బలి
శ్రీనగర్ : కశ్మీర్లో స్థానికేతరులను గురిచేసుకుని ఉగ్రవాదుల ఘాతకాలు సాగుతూనే ఉన్నాయి. కుల్గాం జిల్లాలో ఆదివారం ఉగ్రవాదులు ఇద్దరు స్థానికేతర కూలీలపై కాల్పులు జరిపారు. దీనితో వారు మృతి...
కశ్మీర్ లో భారీ ఎన్కౌంటర్
జైషే చీఫ్ మసూద్ బంధువు లంబూ హతం
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో శనివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో భద్రతా దళాలు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్...
భారీ ఎన్కౌంటర్: ఐదుగురు మావోలు హతం
ముంబయి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లిలో సోమవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకోవడంతో ఐదుగురు మావోలు హతమయ్యారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు ఎదురుపడిన మావోయిస్టులు కాల్పులు జరపడంతో...
ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ లోని షోపియాన్ జిల్లా కనిగామ్ ప్రాంతంలో ఉగ్రవాదుల- భద్రతా దళాలకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. నిర్బంధ తనిఖీలు చేపట్టిన భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు...
జమ్ముకశ్మీర్ లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదుల హతమయ్యారు. సోఫియాన్ జిల్లా షుగాన్ ప్రాంతంలో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. షుగాన్లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు సమాచారం అందుకున్న భద్రతాబలగాలు, కశ్మీర్...
అయోధ్యలో ఉద్రిక్తత
ఐఎస్ఐ సైగలతో ఉగ్రదాడికి పన్నాగం
రామాలయ భూమిపూజ విఘ్నానికి ప్లాన్
ఇంటలిజెన్స్ సమాచారంతో నిఘా తీవ్రం
న్యూఢిల్లీ/అయోధ్య: ఉత్తర ప్రదేశ్లోని రామజన్మభూమి స్థలాన్ని లక్షంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు దిగుతారనే నిఘా సమాచారం అందింది. దీనితో...
భద్రతాదళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్: పుల్వామా జిల్లా బందోజూ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైయ్యారు. బందోజూ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు...
ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
రాంచి: జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భమ్లో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతాబలగాలకు వావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు వావోయిస్టులు మృతి చెందారు. నక్సలైట్లు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతాబలగాలు, స్థానిక పోలీసులు...
హిజ్బుల్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్ హతం..
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రతాబలగాలు గొప్ప విజయం సాధించాయి. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ టాప్ కమాండర్ రియాజ్ నైకూని సైన్యం హతమార్చింది. పుల్వామా జిల్లాలోని...