Saturday, April 20, 2024
Home Search

భారత్ ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search
Assam Government most corrupt in India Says Rahul Gandhi

భారత్‌లో అత్యంత అవినీతికరమైంది అస్సాం ప్రభుత్వం

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపణ అస్సాంలోకి ప్రవేశించిన భారత్ జోడో న్యాయ్ యాత్ర పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగం బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లపై కాంగ్రెస్ నేత తీవ్ర విమర్శలు శివసాగర్ (అస్సాం) : ‘భారత్‌లో అత్యంత...
Asaduddin Owaisi

భారత్ కు కావలసింది బలహీన ప్రధాని, కిచిడీ ప్రభుత్వం: ఓవైసీ

అహ్మదాబాద్: శక్తిమంతుడైన ప్రధాని కేవలం శక్తిమంతులకే తోడ్పడతాడు. కనుక బలహీన ప్రధాని దేశానికి అవసరం. ఎందుకంటే బలహీన ప్రధానే బలహీనులకు సాయపడగలడు’ అని మజ్లీస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. వచ్చే...
Americans to leave India: Biden Govt

భారత్‌కు ప్రయాణించవద్దు: బైడెన్ ప్రభుత్వం

భారత్‌కు ప్రయాణించవద్దు సురక్షితం కాదనుకుంటే వెంటనే వచ్చేయండి అమెరికన్ పౌరులకు బైడెన్ ప్రభుత్వం సూచనలు భారత్‌లో కొవిడ్-19 పరిస్థితిపై అమెరికా ఆందోళన వాషింగ్టన్: అమెరికన్ పౌరులెవరూ భారతదేశానికి ప్రయాణించవద్దని, అలాగే భారతదేశంలోని అమెరికన్ పౌరులతోపాటు తమ దౌత్య కార్యాలయాలలో...
Elon Musk to meet PM Modi on India visit

భారత్‌లో మస్క్ పర్యటన

 ప్రధాని మోడీతో భేటీ న్యూఢిల్లీ: అమెరికా ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా సిఇఒ ఎలాన్ మస్క్ ఈ నెలాఖరున భారత్‌లో పర్యటించి, ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఆయన...
India does not interfere in Canadian elections

కెనడా ఎన్నికలలో భారత్ జోక్యం లేదు

న్యూఢిల్లీ: కెనడా రాజకీయాలలో జోక్యం చేసుకోవడానికి భారత్ ప్రయత్నించలేదని కెనడా ఎన్నికలలో విదేశీ జోక్యం ఆరోపణలపై విచారణ జరుపుతున్న అధికారిక కమిషన్ స్పష్టం చేసింది. 2021లో జరిగిన కెనడా ఎన్నికలలో విదేశీ జోక్యం...
US Ambassador Eric Garcetti praised on India

భవిష్యత్తును చూడాలంటే భారత్‌కు రండి: అమెరికా రాయబారి

న్యూఢిల్లీ/వాషింగ్టన్: మనదేశ అభివృద్ధి ప్రయాణంపై అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ప్రశంసలు కురిపించారు. ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఆసక్తికర...
Amit Shah

మోడీ ప్రభుత్వం ఉండగా చైనా అంగుళం కూడా ఆక్రమించబోదు: అమిత్ షా

గౌహతి: నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండగా చైనా అంగుళం ప్రదేశమైన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లో ఆక్రమించబోదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఆయన అస్సాంలోని లఖీంపూర్ ర్యాలీలో ప్రసంగిస్తూ...

370 కోట్లతో మయన్మార్ సరిహద్దులో కంచె భారత్ యోచన

అక్రమ రవాణా, ఇతర అక్రమ కార్యకలాపాల నిరోధానికి మయన్మార్‌తో సరిహద్దులో ఒక దశాబ్దంలోగా రూ. 370 కోట్లతో కంచె నిర్మించాలని భారత్ యోచిస్తోందని ఒక ప్రతినిధి తెలిపారు. 1610 కిలో మీటర్ల నిడివి...

రష్యా అణుదాడి నివారణలో భారత్ చైనా కీలక పాత్ర?

ఉక్రెయిన్‌పై రష్యా అణుదాడి జరుగకుండా చేయడంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ కీలక పాత్ర పోషించారని సిఎన్‌ఎన్ నివేదికలో వెల్లడైంది. ఓ అమెరికా అధికారి చెప్పిన వివరాల మేరకు సిఎన్‌ఎన్ తన నివేదిక...
Etela Rajender

హామీలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: బిజెపి నేత ఈటెల

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక శ్వేతపత్రం ప్రవేశపెట్టిందంటే మా దగ్గర ఏమీ లేదనే అంశం ఆపార్టీ నాయకులు చెప్పారని బిజెపి సీనియర్ నాయకులు ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. శుక్రవారం ఎల్బీనగర్‌లో...
Our Government Brought Self-Reliance In Defence

భారత్‌పై ఎవరు కన్ను వేసినా శిక్ష తప్పదు

సాయుధ బలగాలు మరింత శక్తిమంతం భారత్‌పై ఎవరు కన్ను వేసినా శిక్ష తప్పదు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ న్యూఢిల్లీ : మన సాయుధ బలగాలు మరింత శక్తిమంతం అయ్యాయని, భారత్‌పై ఎవరు కన్ను వేసినా గట్టి...
India declared LeT member Mohammad Qasim Gujjar as terrorist

లష్కరే తోయిబా వ్యూహకర్త గుజ్జర్ ను ఉగ్రవాదిగా ప్రకటించిన భారత్

న్యూఢిల్లీ: దేశంలో అనేక ఉగ్ర దాడులకు, బాంబు పేలుళ్లకు సూత్రధారి, నిషిద్ధ ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా వ్యూహకర్త మొహమ్మద్ ఖాసీం గుజ్జర్‌ను ఉగ్రవాదిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం గురువారం అధికారికంగా ప్రకటించింది....

ఈ-స్మార్ట్ క్లినిక్ ను ప్రారంభించిన లార్డ్స్ మార్క్ ఇండస్ట్రీస్, ఉన్నత్ భారత్

ముంబై: IIT ఢిల్లీకి చెందిన FITT (ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్), భారత ప్రభుత్వంచే ప్రారంభించబడిన జాతీయ కార్యక్రమం అయిన ఉన్నత్ భారత్ అభియాన్ సహకారంతో IVD ఉత్పత్తుల, ప్రముఖ...
Kishan Reddy

కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానానికి ప్రాధాన్యత

సైన్సు సిటీని అభివృద్ది చేయడమే తమ లక్ష్యం: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్:  దేశంలో నూతన విద్యావిధానానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, సైంటిఫిక్ టెంపర్ పెరగాల్సిన అవసరం ఎంతో ఉందని కేంద్ర...
PM Modi speech in Adillabad meeting

బిజెపిలో ప్రభుత్వంలో ఆదివాసీలను గౌరవించుకున్నాం: మోడీ

ఆదిలాబాద్: తెలంగాణ ప్రజలు వికసిత్ భారత్ కోసం రావడం సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, 15 రోజుల్లోనే ఐదు ఎయిమ్స్ సంస్థలను ప్రారంభించామన్నారు....

భారత్‌తో మాల్దీవుల సంబంధాలను చెడగొట్టలేం

మాలే : మాల్దీవుల కొత్త ప్రభుత్వం విదేశీ విధానంలో మార్పులు తీసుకొచ్చినప్పటికీ, భారత్‌తో సంబంధాలను చెడగొట్టలేమని ప్రఖ్యాత మాల్దీవుల రాజనీతిజ్ఞుడు, మాల్దీవుల విపక్ష నూతన నాయకుడు అబ్దుల్లా షహీద్ వెల్లడించారు. సన్‌ఆన్‌లైన్ అనే...
PM Modi

సమాజంపై నా లక్ష్యం వేరు: భారత్ టెక్స్ సదస్సులో మోడీ

ప్రభుత్వ జోక్యం కనీస మాత్రంగా ఉండే సమాజం కావాలి ప్రజల సౌభాగ్యానికి అది దోహదకారి మధ్య తరగతి జీవితాల్లో జోక్యం నాకు అయిష్టం ‘భారత్ టెక్స్’ సదస్సులో ప్రధాని మోడీ న్యూఢిల్లీ :...
BJP mukt Bharat

బిజెపి ముక్త్ భారత్

2029 నాటికి దేశాన్ని బిజెపి నుంచి విముక్తం చేస్తాం బిజెపికి మేమే ప్రధాన శత్రువులం అసెంబ్లీలో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ గర్జన విశ్వాస పరీక్షలో నెగ్గిన ఆప్ సర్కార్ న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో...

2029 నాటికి బిజెపి ముక్త్ భారత్‌: సిఎం కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం విశ్వాస పరీక్షలో నెగ్గారు. బిజెపికి అతిపెద్ద సవాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మారిందని, అందుకే అన్ని వైపుల నుంచి తమ పార్టీపైన, ప్రభుత్వంపైన...
Algo Bharat expands partnership with T-Hub

టి హబ్ తో భాగస్వామ్యాన్ని విస్తరించిన అల్గో భారత్

హైదరాబాద్: అల్గోరాండ్ ఫౌండేషన్ యొక్క భారతదేశ-కేంద్రీకృత కార్యక్రమం, అల్గోభారత్, భారతదేశంలోని ప్రముఖ ఇంక్యుబేటర్‌లలో ఒకటైన టి-హబ్‌లో తమ స్టార్టప్ ల్యాబ్ ప్రోగ్రామ్‌ను అధికారికంగా ప్రారంభించినట్లు ఈరోజు ప్రకటించింది. స్టార్టప్ ల్యాబ్ అనేది ఒక...

Latest News