Home Search
భారత్ బంద్ - search results
If you're not happy with the results, please do another search
పారిశ్రామిక సమ్మె, గ్రామీణ భారత్ బంద్ను విజయవంతం చేయండి
జై స్వరాజ్ పార్టీ పిలుపు
మన తెలంగాణ / హైదరాబాద్ : బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్, పారిశ్రామిక...
రేపు భారత్ బంద్కు రైతుసంఘాల పిలుపు
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రైతాంగం మళ్లీ ఉద్యమించింది. ఈ నెల 16న గ్రామీణ భారత్ బంద్ కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. బీకేయూ ప్రధాన...
భారత్ బంద్కు ఏఐఎఫ్ఈఈ
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విధానాలను నిరసిస్తూ జాతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 27న నిర్వహించనున్న భారత్ బంద్కు మద్దతు ఇస్తుంది. ఏఐఫ్ఈఈ (ఆల్ ఇండియా...
26న భారత్ బంద్..
మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయ చట్టాల రద్దు చేయాలంటూ ఈ నెల 26న అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటి (ఎఐకెసిసి) చేపట్టిన భారత్ బంద్లో ప్రజలు భాగస్వామ్యం కావాలని తెలంగాణ రైతు...
భారత్ బంద్కు ఆర్టీసి సంఘాల మద్దతు
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన బాట పట్టారు. ఇందులో భాగంగానే నేడు భారత్ బంద్కు పిలుపునిచ్చారు. ఇందుకు రాష్ట్రంలో రాజకీయ పార్టీలతో పాటు.....
8న భారత్ బంద్కు పిలుపు
కేంద్రం మా డిమాండ్లను అంగీకరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం: రైతు సంఘాలు
రైతులను తక్షణం ఖాళీ చేయించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలంటూ రైతుల చేపట్టిన ఆందోళన మరింత...
భారత్బంద్ను విజయవంతం చేయండి
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్రెడ్డి
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం నాడు నిర్వహించ తలపెట్టిన భారత్ బంద్ ను విజయవంతం చేయాలని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్...
భారత్ వ్యాపార్ బంద్లో పాల్గొనని వ్యాపారులు
న్యూఢిల్లీ: వర్తక సంఘాలు పిలుపు ఇచ్చిన భారత్ వ్యాపార్ బంద్ సందర్భంగా శుక్రవారం దేశరాజధానిలోని అన్ని ప్రధాన మార్కెట్లు యధాప్రకారం పనిచేశాయి. ఆందోళనకు దుకాణదారులు మద్దతు ఇచ్చినప్పటికీ నష్టపోకూడదన్న ఉద్దేశంతో వ్యాపారులు తమ...
తెలంగాణలో కొనసాగుతున్న భారత్బంద్
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా భారత్బంద్ మంగళవారం కొనసాగుతోంది. ఈ బంద్ను శాంతియుతంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ జరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీ శివార్లలోకి...
భారత్ బంద్కు బ్యాంక్ ఉద్యోగుల మద్దతు
హైదరాబాద్: రైతు వ్యతిరేక చట్టాల రద్దు డిమాండ్ల సాధనకు రైతు సంఘాల ఐక్యవేదిక రేపు నిర్వహించే భారత్బంద్కు బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆప్ ఇండియా తెలంగాణ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. బ్యాంకు ఉద్యోగులు...
ఫిబ్రవరి 16న రైతుల భారత్ బంద్
ఫిబ్రవరి 16న రైతుల భారత్ బంద్
వ్యాపార, రవాణా సంఘాలు సైతం సమ్మె
బికెయు నాయకుడు రాకేష్ తికాయత్ ప్రకటన
నోయిడ: పంటలకు కనీస మద్దతు ధరను కల్పించే చట్టాన్ని అమలు చేయకపోవడంతోపాటు దేశంలో రైతులు ఎదుర్కొంటున్న...
రేపు భారత్ బంద్
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడింది. బీహార్,యూపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ఉద్యోగార్థులు ఆందోళన చేస్తుండగా.. బీహార్లో ఆందోళన చేస్తున్న యువకుల...
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 25న భారత్ బంద్
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 25న భారత్ బంద్
సంయుక్త కిసాన్ మోర్చ పిలుపు
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చ(ఎస్కెఎం) సెప్టెంబర్ 25న భారత్ బంద్కు శుక్రవారం పిలుపు...
26న భారత్ బంద్
న్యూఢిల్లీ: ఇంధన ధరల పెంపునకు నిరసనగా అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య (సిఎఐటి) శుక్రవారం (ఈనెల 26న) భారత్ బంద్కు పిలుపునిచ్చింది. జిఎస్టి (వస్తు, సేవల పన్ను), పెట్రో ధరల పెంపు, ఇవే...
భారత్ బంద్ ప్రశాంతం
బిజేపియేతర రాష్ట్రాల్లో సంపూర్ణ బంద్
ఢిల్లీలో బంద్ ప్రభావం పాక్షికం
పలు రాష్ట్రాల్లో ప్రతిపక్షాల భారీ ర్యాలీలు
అక్కడక్కడా స్వల్ప ఘర్షణలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం రైతు సంఘాలు తలపెట్టిన...
బంద్కు ఆర్టీసి మద్దతు.. కదలని బస్సులు
హైదరాబాద్: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ అన్నదాతలకు సంఘీభావంగా హైదరాబాద్లో భారత్ బంద్ కొనసాగింది. బంద్కు అధికార పార్టీ టిఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు పలికాయి. మంత్రులు, టిఆర్ఎస్ ఎంఎల్ఎలు...
‘భారత్ బంద్’కు పెరుగుతున్న మద్దతు..
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 8న రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్కు మద్దతు అంతకంతకూ పెరుగుతూ ఉంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్తో పాటుగా వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న...
రైతుల బంద్కు సంపూర్ణ మద్దతు: కెసిఆర్
హైదరాబాద్: ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్కు టిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, సిఎం కెసిఆర్ తెలిపారు. రైతుల పోరాటానికి వెన్నంటే ఉంటామని, టిఆర్ఎస్...
జార్ఖండ్లో రైలు పట్టాలు పేల్చేసిన మావోయిస్టులు
చాయిబసా: నిషేధిత మావోయిస్టు పార్టీ సభ్యులు జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భమ్ జిల్లాలో కొంత మేర రైలు పట్టాలను పేల్చివేశారు. దీంతో కోల్కతాముంబయి మార్గంలో రైలు సర్వీసులకు అనేక గంటలపాటు అంతరాయం ఏర్పడిందని పోలీసులు...
రైతు ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి….
రైతు ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి.
లఖింపూర్ గేలి దోషులను కఠినంగా శిక్షించాలి.
సంయుక్త కిసాన్ మోర్చా నిరసనలో నేతల డిమాండ్
మన తెలంగాణ/హైదరాబాద్: లఖింపూర్ ఖేరీ ఘటనలో ప్రభుత్వ పాత్రపై, రైతుల...