Home Search
భారత జట్టు - search results
If you're not happy with the results, please do another search
మిగిలిన మూడు టెస్టులకు భారత జట్టు ప్రకటన.. అయ్యర్ పై వేటు!
ఇంగ్లండ్-భారత్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ జరుగతుంది. ఇందులో భాగంగా జరిగిన రెండు టెస్టు మ్యాచ్ లో ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. ఈ సిరీస్ కు తొలి...
అలాంటి ఆటగాడు భారత జట్టుకు అవసరం: రోహిత్
బెంగళూరు: ఆఫ్ఘనిస్థాన్తో జరిగిన మూడో టి20లో గెలిచి భారత జట్టు ఈ సిరీస్ను క్వీన్ స్వీప్ చేసింది. 212 పరుగులు ఇరు జట్లు చేయడంతో రెండో సూపర్ ఓవర్ లో భారత జట్టు...
ఇంగ్లండ్తో తొలి రెండు టెస్టులకు భారత జట్టు ప్రకటన.. ఇషాన్ కు షాక్.. పుజారాకు నిరాశ..
స్వదేశంలో ఇంగ్లండ్ జట్టుతో జరగనున్న టెస్టు సిరీస్ కోసం బీసీసీఐ, భారత జట్టును ప్రకటించింది. ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా ముందుగా రెండు టెస్టు మ్యాచ్ లకు జట్టును...
వన్డే ప్రపంచకప్ 2023కు భారత జట్టు ప్రకటన..
ఐసిసి వన్డే ప్రపంచకప్ 2023 మెగా టోర్నమెంటులో పాల్గొనే భారత జట్టును బిసిసిఐ ప్రకటించింది. మంగళవారం భారత సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ శ్రీలంక నుంచి 15 మంది సభ్యులతో కూడిన...
ఆసియాకప్ కు భారత జట్టు ప్రకటన..
ఆసియా కప్ 2023కు బిసిసిఐ భారత జట్టును ప్రకటించింది. హిట్ మాన్ రోహిత్ శర్మ సారధ్యంలోని 17మంది సభ్యులతో కూడిన జట్టును బిసిసిఐ తాజాగా ప్రకటించింది. హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మకు ఆసియా...
ప్రపంచ అథ్లెటిక్స్ పోటీలకు భారత జట్టు ఎంపిక
నీరజ్ చోప్రాకు సారథ్య బాధ్యతలు, హంగేరి వేదికగా మెగా క్రీడలు
న్యూఢిల్లీ: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ పాల్గొనే భారత బృందానికి భారత స్టార్ అథ్లెన్, జావెలిన్ త్రోయర్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్...
విండీస్ టి20 సిరీస్కు భారత జట్టు ప్రకటన.. తిలక్ వర్మకు చోటు
తిలక్ వర్మకు చోటు
రోహిత్, కోహ్లిలకు విశ్రాంతి, హార్దిక్కు కెప్టెన్సీ
విండీస్ టి20 సిరీస్కు టీమిండియా ఎంపిక
ముంబై: వెస్టిండీస్తో జరిగే ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ కోసం బుధవారం టీమిండియాను బిసిసిఐ ప్రకటించింది. తెలుగుతేజం, హైదరాబాదీ...
భారత జట్టుది గొప్ప విజయం : కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించడంపై మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. భారత జట్టుది గొప్ప విజయమని ఆయన...
టీ20 ప్రపంచకప్: భారత జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును బీసిసిఐ ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును బిసిసి ప్రకటించింది. ఇటీవల జరిగిన ఆసియా కప్...
ఆసియాకప్కు భారత జట్టు ఎంపిక.. శ్రేయస్ అయ్యర్ పై వేటు
ముంబై: ఆసియాకప్లో పాల్గొనే టీమిండియాను సోమవారం ఎంపిక చేశారు. ఇటీవల విండీస్తో జరిగిన సిరీస్కు దూరంగా ఉన్న స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తిరిగి జట్టులోకి చేరాడు. అతనితో పాటు కీలక ఆటగాడు...
హాకీ ప్రపంచకప్కు భారత జట్టుకు అలాంటి గోల్ కీపర్ అవసరం: దిలీప్ టిర్కీ
న్యూఢిల్లీ: 2022 ఆసియా కప్లో భారత హాకీ జట్టు ఫైనల్ నుంచి నిష్క్రమించినప్పటికీ, జట్టు ప్రదర్శన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నిజానికి ఈసారి ఆసియా కప్కు భారత్ ఎక్కువ మంది జూనియర్...
భారత జట్టు పూర్తిస్ధాయి కెప్టెన్ గా రోహిత్..
న్యూఢిల్లీ: భారత జట్టు పూర్తిస్థాయి కెప్టెన్ గా రోహిత్ శర్మను బిసిసిఐ అధికారికంగా ప్రకటించింది. దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా పర్యటనకు...
విండీస్ తో వన్డే, టీ20 సిరీస్ లకు భారత జట్టు ప్రకటన..
ముంబై: స్వదేశంలో వెస్టిండీస్ జట్టుతో జరగనున్న వన్డే, టీ20 సిరీస్ లకు బిసిసిఐ భారత జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ లకు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సారథ్యంలో మొత్తం 18 మంది...
మహిళల ఆసియా కప్ హాకీకి భారత జట్టు ఎంపిక
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును బుధవారం ఎంపిక చేశారు. ఈ టోర్నీకి కెప్టెన్ రాణి రాంపాల్ దూరంగా ఉంది. దీంతో జట్టు సారథ్య బాధ్యతలను...
అండర్-19 వరల్డ్ కప్కు భారత జట్టు ఎంపిక
ముంబై: వచ్చే ఏడాది జనవరిలో జరిగే అండ ర్-19 వరల్డ్కప్ టోర్నీకి బిసిసిఐ జట్టును ప్రకటించింది. 17 మంది ప్లేయర్లు, ఐదుగురు స్టా ండ్ బై ప్లేయర్లతో కూడిన జట్టును ప్రకటించింది బోర్డు....
టెస్టు సిరీస్ కు భారత జట్టు ఎంపిక..
న్యూఢిల్లీ: న్యూజిల్యాండ్ జట్టుతో జరగనున్న టెస్టు సిరీస్ కు టీమిండియా జట్టును బిసిసిఐ ప్రకటించింది. అజింక్యా రహానె సారథ్యంలోని 16మంది సభ్యుల జట్టును బిసిసిఐ తాజాగా ప్రకటించింది. భారత స్టార్ బ్యాట్స్ మెన్లు...
టీ20 వరల్డ్కప్కు భారత జట్టు ప్రకటన
అశ్విన్, అక్షర్ పటేల్కు స్థానం
టి20 వరల్డ్కప్కు భారత జట్టు ప్రకటన
కొత్త బాధ్యతల్లో ధోనీ
ముంబయి: వచ్చే అక్టోబర్లో జరగనున్న టి20 వరల్డ కప్ మ్యాచ్లకు టీమిండియా జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) బుధవారం...
ఐదో వికెట్ కోల్పోయిన భారత జట్టు…. 304/5
కెన్నింగ్టన్: ఓవల్ మైదానంలో ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు భారత జట్టు 109 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 304 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది....
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ కు భారత జట్టు ప్రకటన
ముంబై: ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కు బిసిసిఐ భారత జట్టును ప్రకటించింది.ఈ నెల 18 నుంచి ఇంగ్లండ్ లో సౌథాంప్టన్ వేదికగా జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్...
ఇంగ్లండ్ సిరీస్కు భారత జట్టు ఎంపిక
ముంబై: ఇంగ్లండ్తో జరిగే టెస్టు సిరీస్ కోసం టీమిండియాను మంగళవారం ప్రకటించారు. విరాట్ కోహ్లిని తిరిగి కెప్టెన్గా ఎంపిక చేశారు. తొలి రెండు టెస్టుల కోసం జట్టును బిసిసిఐ ప్రకటించింది. గాయాలతో ఆస్ట్రేలియా...