Home Search
భారత బంద్ - search results
If you're not happy with the results, please do another search
పారిశ్రామిక సమ్మె, గ్రామీణ భారత్ బంద్ను విజయవంతం చేయండి
జై స్వరాజ్ పార్టీ పిలుపు
మన తెలంగాణ / హైదరాబాద్ : బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్, పారిశ్రామిక...
రేపు భారత్ బంద్కు రైతుసంఘాల పిలుపు
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రైతాంగం మళ్లీ ఉద్యమించింది. ఈ నెల 16న గ్రామీణ భారత్ బంద్ కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. బీకేయూ ప్రధాన...
ఫిబ్రవరి 16న రైతుల భారత్ బంద్
ఫిబ్రవరి 16న రైతుల భారత్ బంద్
వ్యాపార, రవాణా సంఘాలు సైతం సమ్మె
బికెయు నాయకుడు రాకేష్ తికాయత్ ప్రకటన
నోయిడ: పంటలకు కనీస మద్దతు ధరను కల్పించే చట్టాన్ని అమలు చేయకపోవడంతోపాటు దేశంలో రైతులు ఎదుర్కొంటున్న...
భారత్ బంద్ కు మావోయిస్టుల పిలుపు….. ఏజెన్సీల్లో హై అలర్ట్
భద్రాద్రి: మావోయిస్టులు భారత్ బంద్ కు పిలుపునివ్వడంతో ఏజెన్సీల్లో హై అలర్ట్ ప్రకటించారు. మన్యంలో గాలింపు చర్యలు, వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు జల్లెడ పడుతున్నారు. వెంకటాపురం,...
రేపు భారత్ బంద్
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడింది. బీహార్,యూపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ఉద్యోగార్థులు ఆందోళన చేస్తుండగా.. బీహార్లో ఆందోళన చేస్తున్న యువకుల...
28,29 తేదీల్లో భారత్ బంద్!
న్యూఢిల్లీ: కార్మికులు, రైతులు మరియు సామాన్య ప్రజలను ప్రభావితం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మార్చి 28 మరియు 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్...
‘భారత్ బంద్’ పుకారే
సోషల్ మీడియా ప్రచారంపై కేంద్రం క్లారిటీ
న్యూఢిల్లీ : డిసెంబర్ 31 వరకు కేంద్ర ప్రభుత్వం భారత్ బంద్ ప్రకటించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తపై కేంద్రం స్పందించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో...
భారత్ బంద్ మిశ్రమ ప్రభావం
న్యూఢిల్లీ: కేంద్రం తెచ్చిన మూడు సేద్యపు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సంవంత్సరంపాటుగా నిరసనలు తెలుపుతున్నారు. ఆ మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 27న ఉదయం 6 నుంచి సాయంత్రం 4 వరకు...
భారత్బంద్ను విజయవంతం చేయండి
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్రెడ్డి
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం నాడు నిర్వహించ తలపెట్టిన భారత్ బంద్ ను విజయవంతం చేయాలని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్...
భారత్ బంద్కు ఏఐఎఫ్ఈఈ
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విధానాలను నిరసిస్తూ జాతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 27న నిర్వహించనున్న భారత్ బంద్కు మద్దతు ఇస్తుంది. ఏఐఫ్ఈఈ (ఆల్ ఇండియా...
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 25న భారత్ బంద్
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 25న భారత్ బంద్
సంయుక్త కిసాన్ మోర్చ పిలుపు
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చ(ఎస్కెఎం) సెప్టెంబర్ 25న భారత్ బంద్కు శుక్రవారం పిలుపు...
26న భారత్ బంద్..
మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయ చట్టాల రద్దు చేయాలంటూ ఈ నెల 26న అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటి (ఎఐకెసిసి) చేపట్టిన భారత్ బంద్లో ప్రజలు భాగస్వామ్యం కావాలని తెలంగాణ రైతు...
26న భారత్ బంద్: రైతు సంఘాల ప్రకటన
న్యూఢిల్లీ: ఈనెల 26న పూర్తి స్థాయి భారత్ బంద్ చేపట్టనున్నట్టు రైతు సంఘాలు ప్రకటించాయి. వ్యవసాయ చట్టాలపై తాము సాగిస్తున్న ఆందోళన ఆ తేదీ నాటికి నాలుగు నెలలు పూర్తికావస్తున్నందున భారత్ బంద్...
భారత్ వ్యాపార్ బంద్లో పాల్గొనని వ్యాపారులు
న్యూఢిల్లీ: వర్తక సంఘాలు పిలుపు ఇచ్చిన భారత్ వ్యాపార్ బంద్ సందర్భంగా శుక్రవారం దేశరాజధానిలోని అన్ని ప్రధాన మార్కెట్లు యధాప్రకారం పనిచేశాయి. ఆందోళనకు దుకాణదారులు మద్దతు ఇచ్చినప్పటికీ నష్టపోకూడదన్న ఉద్దేశంతో వ్యాపారులు తమ...
26న భారత్ బంద్
న్యూఢిల్లీ: ఇంధన ధరల పెంపునకు నిరసనగా అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య (సిఎఐటి) శుక్రవారం (ఈనెల 26న) భారత్ బంద్కు పిలుపునిచ్చింది. జిఎస్టి (వస్తు, సేవల పన్ను), పెట్రో ధరల పెంపు, ఇవే...
భారత్ బంద్ ప్రశాంతం
బిజేపియేతర రాష్ట్రాల్లో సంపూర్ణ బంద్
ఢిల్లీలో బంద్ ప్రభావం పాక్షికం
పలు రాష్ట్రాల్లో ప్రతిపక్షాల భారీ ర్యాలీలు
అక్కడక్కడా స్వల్ప ఘర్షణలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం రైతు సంఘాలు తలపెట్టిన...
విజయవంతంగా ముగిసిన భారత్ బంద్
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ విజయవంతంగా ముగిసింది. రైతు సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఈ ఉదయం 11గంటల నుంచి 3 గంటల వరకు...
భారత్ బంద్ నిరసనలో ప్రమాదం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండలంలో మంగళవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. భారత్ బంద్ లో భాగంగా నిరసన చేస్తున్న కార్యకర్తలు బాణాసంచా పెల్చారు. బాణాసంచా పేల్చడంతో నిప్పురవ్వలు కారుపై పడి...
తెలంగాణలో కొనసాగుతున్న భారత్బంద్
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా భారత్బంద్ మంగళవారం కొనసాగుతోంది. ఈ బంద్ను శాంతియుతంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ జరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీ శివార్లలోకి...
భారత్ బంద్కు ఆర్టీసి సంఘాల మద్దతు
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన బాట పట్టారు. ఇందులో భాగంగానే నేడు భారత్ బంద్కు పిలుపునిచ్చారు. ఇందుకు రాష్ట్రంలో రాజకీయ పార్టీలతో పాటు.....