Home Search
భార్యాభర్తల - search results
If you're not happy with the results, please do another search
బట్టలు ఆరవేస్తుండగా విద్యుత్ షాక్.. భార్యాభర్తలు మృతి
దౌల్తాబాద్: ఉతికిన బట్టలు ఆరవేస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై భార్యాభర్తలు మృతి చెందిన విషాదకర సంఘటన వికారాబాద్ జిల్లా, బొంరాస్పేట్ మండల పరిధిలోని బురాన్పూర్లో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...బురాన్పూర్...
భార్యాభర్తల గొడవ… పటాన్ చెరులో ఇద్దరు మహిళలు అదృశ్యం
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలో ఇద్దరు మహిళలు అదృశ్యం అయ్యారు. ఈనెల 19న భార్య వర్షతో భర్త గొడవపడ్డాడు. దీంతో లోకేష్ కుమార్, వదిన పావని దంపతులకు సర్ది చెప్పారు. మరుసటి...
నాగర్కర్నూల్ లో విషాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని భార్యాభర్తలు మృతి
ఆర్టీసీ బస్సు ఢీకొని భార్యాభర్తలు మృతి చెందారు. ఈ విషాద సంఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. బుధవారం జిల్లా కేంద్రంలో అనారోగ్యం కారణంగా భార్యభర్తలు.. ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని తిరిగి బైక్ పై...
ఆటోను ఢీకొట్టిన ఆర్టిసి బస్సు..భార్యాభర్తలు మృతి
పెద్దకొత్తపల్లి: ఆటోను ఆర్టిసి బస్సు ఢీకొట్టిన సంఘటనలో భార్యాభర్తలు మృతి చెందిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల పరిధిలో వావిల్లబాయి గ్రామం వద్ద సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల...
భార్యాభర్తల కీచులాటతో ఢిల్లీకి విమానం తరలింపు
న్యూఢిల్లీ : స్విట్జర్లాండ్ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న లుఫ్తాన్సా విమానంలో ప్రయాణిస్తున్న భార్యాభర్తల మధ్య కీచులాటతో ఆ విమానాన్ని ఢిల్లీకి మళ్లించిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. విమానం బయలు దేరిన కొద్ది...
భార్యాభర్తల దాడితో రైలు ప్రమాదానికి బలైన యువకుడు
ముంబై : ముంబై రైల్వే స్టేషన్లో భార్యాభర్తలతో ఘర్షణ పడిన 26 ఏళ్ల యువకుడు అదుపు తప్పి రైలు కింద పడడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి 9. 15...
భూవివాదంతో భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం..
జనగామ : భూవివాదం వల్ల భార్యాభర్తలు మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన జనగామ జిల్లా నర్మెట మండలం సూర్యతండాలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..నర్మెట మండలం సూర్యతండాకు చెందిన భూక్య...
కుటుంబ కలహాలతో భార్యాభర్తల ఆత్మహత్య.. అనాథలుగా మారిన చిన్నారులు
వెల్దుర్తి: కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్యహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కాశమైన హేమలత...
విద్యుత్ షాక్తో భార్యాభర్తల మృతి
అనాథలైన ఇద్దరు పిల్లలు
ఝరాసంగం: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి భార్యాభర్తలు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని బిడేకన్న గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన...
గ్యాస్ సిలిండర్ లీకేజీ.. భార్యాభర్తలకు గాయాలు
తాడూరు : నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలో గ్యాస్ సిలిండర్ లీకేజి కావడంతో భార్యాభర్తలు గాయపడిన సంఘటన చోటు చేసుకుంది. మండల కేంద్రంలో శనివార ం ఇంట్లో వంట చేస్తుండగా సిలిండర్...
దైవ దర్శనానికి వెళ్తూ భార్యాభర్తలు మృతి
కౌడిపల్లి: తునికి నల్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్న భార్యాభర్తలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం అంతారం అటవీప్రాంతంలోని హానుమాన్ టెంపుల్ వద్ద గురువారం చోటు...
రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి
ఇల్లందు : లలితాపురం గ్రామసమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం పాలైన సంఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన దంపతులు నెడికొండ సుబ్బారావు, లలితమ్మలు...
ఆర్ టిసి బస్సు- ఆటో ఢీ: భార్యాభర్తల దుర్మరణం
కౌడిపల్లి: ముందుగా వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టెక్ చేయబోయి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును టాటా ఏసి ఆటో బలంగా ఢీకొనడంతో 765 డి జాతీయ రహదారి రక్తసిక్తమైంది. ఈ ఘోర రోడ్డు...
భార్యాభర్తలిద్దరికీ పిఎం కిసాన్ సాయం.. కేంద్ర ప్రభుత్వం స్పష్టత
హైదరాబాద్: ఆర్ధికంగా చితికిన రైతన్నలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా ఆర్థిక సాయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా రైతులు ఏడాదిలో...
భార్యాభర్తలకు ఐదేళ్లలో రూ. 25 లక్షలు..
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్స్ లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఒకటి. ఈ పథకంలో చేరడం వల్ల అధిక వడ్డీ లభిస్తుంది. మోడీ ప్రభుత్వం ఇటివలే చిన్న సేవింగ్ స్కీమ్...
రైలు ఢీకొని భార్యాభర్తలు మృతి
హైదరాబాద్: రైలు ఢీకొన్ని భార్యాభర్తలు మృతిచెందిన సంఘటన లింగంపల్లి రైల్వే స్టేషన్లో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...ఎపిలోని ఈస్ట్గోదావరి జిల్లాకు చెందిన భార్యాభర్తలు లింగంపల్లి రైల్వే స్టేషన్లో రైలు దిగి...
రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తులుగా భార్యాభర్తలు
జైపూర్: రాజస్థాన్ హైకోర్టులో మొట్టమొదటిసారి ఒక భార్యాభర్తల జంట న్యాయమూర్తులుగా కొనసాగనున్నది. జస్టిస్ శుభా మెహతా, జస్టిస్ కుల్దీప్ మెహతాలను రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తులుగా కేంద్ర న్యాయ శాఖ ఈనెల 3వ తేదీన...
కారును డీకొట్టిన లారీ.. భార్యాభర్తలు దుర్మరణం
పశ్చిమ గోదావరి: జిల్లాలోని గోపాలపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం గోపాలపురం వద్ద రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన...
భార్యాభర్తల వివాదం బిడ్డను బాదపెట్టకూడదు: సుప్రీం
న్యూఢిల్లీ : భార్యాభర్తల మధ్యనున్న వివాదం వారి బిడ్డను బాధపెట్టేలా ఉండకూడదని, ఆర్మీ ఆఫీసర్ దంపతుల వివాదంపై విచారిస్తున్న కేసులో సుప్రీం కోర్టు హితవుల పలికింది. తన 13 ఏళ్ల కుమారుడు మైనార్టీ...
భార్యాభర్తల గొడవ.. 9వ అంతస్థు నుంచి దూకిన భార్య
ఘజియాబాద్ : భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ పెద్ద హైడ్రామాకు దారి తీసింది. 9వ అంతస్తు నుంచి కిందకు దూకిన ఆమెను భర్త గట్టిగా పట్టుకొని కాపాడటానికి ప్రయత్నించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని...