Tuesday, April 16, 2024
Home Search

మంత్రివర్గ తీర్మానాన్ని - search results

If you're not happy with the results, please do another search
BJP mukt Bharat

బిజెపి ముక్త్ భారత్

2029 నాటికి దేశాన్ని బిజెపి నుంచి విముక్తం చేస్తాం బిజెపికి మేమే ప్రధాన శత్రువులం అసెంబ్లీలో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ గర్జన విశ్వాస పరీక్షలో నెగ్గిన ఆప్ సర్కార్ న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో...
Caste Census

కులగణనపై త్వరలోనే మేధావులతో వర్క్ షాప్

బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో సమగ్ర కులగణన చేయడానికి ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి కాంగ్రెస్ ప్రభుత్వం బిసిల ఆకాంక్షలను నెరవేర్చి...

2029 నాటికి బిజెపి ముక్త్ భారత్‌: సిఎం కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం విశ్వాస పరీక్షలో నెగ్గారు. బిజెపికి అతిపెద్ద సవాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మారిందని, అందుకే అన్ని వైపుల నుంచి తమ పార్టీపైన, ప్రభుత్వంపైన...

మాల్దీవుల అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం

మాలె : మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జుపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ప్రధాన ప్రతిపక్షంఎండిపి యోచిస్తోందని సోమవారం మీడియా వార్తలు వెల్లడించాయి. మాల్దీవుల పార్లమెంట్‌లో ఎండిపికి ఆధిక్యం ఉంది. చైనా అనుకూల అధ్యక్షుని...
Revanth Reddy

ఢిల్లీలో సిఎం రేవంత్ బిజీబిజీ… ఏఐసిసి అగ్రనేతలతో భేటీ

ఎంపి ఎన్నికలు సహా, ఎమ్మెల్సీ స్థానాల భర్తీ, మంత్రివర్గ విస్తరణ చర్చ ఇరు రాష్ట్రాల విభజన సమస్యల గురించి అధికారులతో సమావేశం తొలిసారిగా ఢిల్లీలోని తన అధికార నివాసాన్ని పరిశీలించిన రేవంత్ మనతెలంగాణ/హైదరాబాద్:  ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి...
BJP shown power in SC and ST seats in Madhya Pradesh

కశ్మీర్‌లో బిజెపి ఓట్ల రాజకీయం!

పాక్ ఆక్రమిత కశ్మీరుకు 24 స్థానాలు పక్కన పెట్టడం బిజెపి ఘనతేమీ కాదు. కశ్మీరు మన దేశంలో విలీనమైనప్పటి నుంచీ వున్నాయి. 1988 వరకు వాటితో సహా అసెంబ్లీలో వంద సీట్లు వున్నాయి....

సిఎం ఎవరనేది ఖర్గేనే నిర్ణయిస్తారు: డికె శివ కుమార్

ఢిల్లీ: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ అగ్ర నాయకులతో డికె శివకుమార్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, వేణుగోపాల్ హాజరయ్యారు. సిఎల్‌పి ఏకవాక్య తీర్మానాన్ని...
Kharge

ఖర్గేదే తుది నిర్ణయం

సిఎం ఎంపికపై ఢిల్లీలో మాణిక్యం ఠాగూర్ ఎఐసిసి పరిశీలకులను ఢిల్లీకి రావాలని ఆదేశించిన అధిష్ఠానం గచ్చిబౌలి హోటల్‌లో ముగిసిన కాంగ్రెస్ సిఎల్‌పి సమావేశం 64మంది ఎంఎల్‌ఎలు హాజరు సుమారు గంటపాటు సాగిన సమావేశం సిఎల్‌పి...
Elections to 5 MLC Seats Soon in AP

అవిశ్వాస తీర్మానంతో పాటుగా..

న్యూఢిల్లీ: లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించడానికి అవిశ్వాస తీర్మానంతో పాటుగా తదుపరి ప్రధాని లేదా, ముఖ్యమంత్రిగా ప్రతిపాదించిన నాయకుడు ప్రతిపాదించే విశ్వాస తీర్మానం కూడా అవసరం అని, అంతేకాదు...

ఆగస్టు 23న నేషనల్ స్పేస్ దినోత్సవం

న్యూఢిల్లీ: చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్3 సురక్షితంగా దిగడాన్ని కొనియాడుతూ కేంద్రమంత్రివర్గం మంగళవారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ మిషన్ ఒక్క ఇస్రోకే కాక ప్రపంచవేదికపై భారత దేశ పురోగతికి,ఎదుగుదలకు నిదర్శనమని ఆ తీర్మానం...
Elders get Relief in Bombay High Court

పెండింగ్ బిల్లులపై సుప్రీంకు

సచివాలయానికి కూత వేటు దూరంలోని రాజ్‌భవన్‌లో బిల్లులు మాసాల తరబడి పెండింగ్‌లో వున్నాయంటే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఎంత కాలం ఓపిక పట్టగలుగుతుంది? అది ప్రజలెన్నుకున్న శాసన సభను అవమానించడమే కదా! అప్పుడెప్పుడో...

నేపాల్ సుప్రీం తీర్పు

  నేపాల్‌లో కథ తల్లకిందులయింది. పాలక నేపాల్ కమ్యూనిస్టు పార్టీ(ఎన్‌సిపి) లో తిరుగుబాటు తట్టుకోలేక ప్రధాని కెపి శర్మ ఓలి గత డిసెంబర్‌లో రద్దు చేయించిన పార్లమెంటు దిగువ సభ (ప్రతినిధుల సభ)కు సుప్రీంకోర్టు...

6 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

  ఉభయసభలను ఉద్దేశించి మొదటి సారి గవర్నర్ తమిళిసై ప్రసంగం 8 లేదా 10న బడ్జెట్? మన తెలంగాణ/హైదరాబాద్: ఈ నెల 6వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శనివారం...

Latest News

Mahesh babu act in Rajamouli direction

పక్కా మాస్..