Home Search
మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ - search results
If you're not happy with the results, please do another search
కనక దుర్గమ్మ గుడిని సందర్శించిన మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
మన తెలంగాణ / హైదరాబాద్: కృష్ణా జిల్లాలోని మోపిదేవిలో కొలువుదీరిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని, విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం...
ప్రధానమంత్రి మోడీ ఎన్నికల వరాలు
రాష్ట్రానికి పసుపు బోర్డు,
కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు
మన తెలంగాణ/ హైదరాబాద్/ మహబూబ్నగర్ బ్యూరో : రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు, కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ...
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మహేందర్రెడ్డి
హైదరాబాద్ : సమాచార,భూగర్భ వనరుల, గనుల శాఖ మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం మొదటి అంతస్తులో మంత్రి కార్యాలయంలో కుటుంబ సభ్యులు వికారాబాద్...
ఈనెల 26 నుంచి చేపపిల్లల పంపిణీ: మంత్రి తలసాని
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని మత్స్య కారుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 26న రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నట్టు మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు....
మన సంస్కృతిని, సంప్రదాయాలను చాటి చెప్పేవే పండుగలు : తలసాని
గన్ఫౌండ్రీ ః తెలంగాణాలో పండుగలను గొప్ప జరుపుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తుందని రాష్ట్ర పశుసంవర్థక,మత్స,పాడి పరిశ్రమల అభివృద్ధి,సినిమాటోగ్రఫి శాఖామాత్యులు తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు.మంగళవారం బొగ్గులకుంటలోని దేవాదాయశాఖ కమీషనరేట్ కార్యాలయంలో గోషామహల్...
బేగంబజార్ చేపల మార్కెట్ను సందర్శించి మంత్రి
గోషామహల్: పేద చేపల వ్యాపారులు ఇక్కడి నుంచే వ్యాపారం చేసి ఆర్ధికంగా పురోగతి చెందేందుకు అనుగుణంగా వారికి సకల సౌ కర్యాలు కల్పించామని రాష్ట్ర పశు సంవర్దక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్...
కాంగ్రెస్తో పొత్తు ఎందుకు పెట్టుకుంటాం: తలసాని
హైదరాబాద్: కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం బిఆర్ఎస్ పార్టీకి ఏముందని మంత్రి శ్రీనివాస్యాదవ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆ పార్టీ ఉనికే లేదన్నారు. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన గత్యంతరం గులాబీ పార్టీకి లేదన్నారు....
గవర్నర్ తీరుపై రాష్ట్రపతికి లేఖ రాస్తాం: మంత్రి తలసాని
హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్ర గవర్నర్ తమిళిసై రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినేలా మాట్లాడారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వ్యాఖ్యానించారు. ఈ విషయంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాస్తామన్నారు. గవర్నర్...
బేగంపేట్లో నాలా బ్రిడ్జిని ప్రారంభించిన తలసాని
హైదరాబాద్: బ్రిడ్జి నిర్మాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. బేగంపేట్లో పికెట్ నాలా బ్రిడ్జిని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో...
అర్హులైన వారందరికి పెన్షన్లు మంజూరు: తలసాని
హైదరాబాద్ : నగరంలో అర్హులైన ప్రతి ఒకరికి ఆసరా పెన్షన్లను అందించడం జరుగుతుందని రాష్ట్ర పశుసంవర్దక, మత్స, పాడిపరిశ్రమల అభివృద్ది శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. బుధవారం మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో...
రెండు రోజుల్లో ఆలయాలకు చెక్కుల పంపిణీ : మంత్రి తలసాని
హైదరాబాద్ : నగరంలో బోనాల ఉత్సవాలకు ముందే ఆలయాలకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందజేస్తామని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వెల్లడించారు. మంగళవారం మాసాబ్ ట్యాంక్ లోని మంత్రి కార్యాలయంలో...
17న మహాంకాళి బోనాల వేడుకలు: శ్రీనివాస్యాదవ్
మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలో ఆషాఢ బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. గురువారం మాసాబ్ ట్యాంక్లోని కార్యాలయంలో పాతబస్తీ బోనాల ఉత్సవాల నిర్వహణపై మంత్రి...
కల్యాణం.. కమనీయంగా నిర్వహిద్దాం: మంత్రి తలసాని
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
హైదరాబాద్ : బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని కన్నుల పండుగగా.. అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక,మత్స్య,పాడి పరిశ్రమల అభివృద్ధి,...
లండన్లో మంత్రి తలసాని నిరసన..
మనతెలంగాణ/హైదరాబాద్: అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. లండన్...
జులై 5న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం: తలసాని
మనతెలంగాణ/ హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని జులై 5వ తేదీన వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వెల్లడించారు. మంగళవారం...
విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు బడుల్లో వసతులు: మంత్రి తలసాని
హైదరాబాద్: అందరికి విద్య అందించాలనే లక్షంతో ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు అనేక చర్యలు చేపట్టిందని రాష్ట్ర పశుసంవర్దక, మత్స, పాడిపరిశ్రమల అభివృద్ది శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. బుధవారం సుల్తాన్బజార్లోని...
బోనాల ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్: బోనాల ఉత్సవాలను భక్తులు ఘనంగా జరుపుకునేలా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర పశుసంవర్థకశాఖ,మత్య,పాడిపరిశ్రమల అభివృద్ది, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఈ నెల 25న సికింద్రాబాద్...
మన చేపలకు మార్కెట్లో మంచి డిమాండ్: తలసాని
హైదరాబాద్: కులవృత్తులకు చేయూతనందిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. కోకాపేటలో ముదిరాజ్ ఆత్మగౌరవ భవనానికి మంత్రులు ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్ శంకుస్థాపన చేశారు. ఈ...
10వేల ఆర్థిక సాయం అందజేసిన మంత్రి తలసాని
హైదరాబాద్: భారీవర్షాలతో నష్టపోయిన కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకున్న ఘనత కేవలం మన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు మాత్రమే దక్కుతుందని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ...
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్: నగరంలోని దుర్గం చెరువుపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ శుక్రవారం ప్రారంభించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్,...