Home Search
మంత్రులకు - search results
If you're not happy with the results, please do another search
సచివాలయంలో మంత్రులకు చాంబర్లు.. ఏ ఫ్లోర్లో ఏ మంత్రి ఉంటారంటే?
రాష్ట్రంలో నూతన ప్రభుత్వ కొలువుదీరడంతో కొత్త మంత్రులకు డా.బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో పలు అంతస్తుల్లో చాంబర్లు కేటాయించారు. ఇప్పటికే మంత్రులు భట్టీ విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జపల్లి కృష్ణారావులు పదవీ బాధ్యతలు చేపట్టారు....
నూతన మంత్రులకు చాంబర్ల కేటాయింపు
సచివాలంలో కొలువుదీరనున్న మంత్రులు
ఇప్పటికే కోమటిరెడ్డి పదవీ బాధ్యతలు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో నూతన ప్రభుత్వ కొలువుదీరడంతో కొత్త మంత్రులకు డా.బిఆర్. అంబేద్కర్ సచివాలయంలో పలు అంతస్తుల్లో చాంబర్లు కేటాయించారు. ఇప్పటికే రోడ్ల, భవనాల శాఖ...
కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు
ఆర్థిక, విద్యుత్ శాఖ డిప్యూటీ సిఎం భట్టి
నీటి పారుదల, పౌరసరఫరాలు ఉత్తమ్కుమార్రెడ్డి
ఐటీ శాఖ, పరిశ్రమలు దుద్దిళ్ల శ్రీదర్బాబు
కీలకమైన హోం, మున్సిపల్, విద్య శాఖలు సిఎం రేవంత్రెడ్డి వద్దే
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ క్యాబినేట్లో కొత్తగా...
మంత్రులకు శాఖల కేటాయింపు.. ఏ మంత్రికి ఏ శాఖ అంటే?
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంతో పాటు మరో 11 మంది మంత్రులు డిసెంబర్ 7వ తేదీ గురువారం ఎల్బీస్టేడియంలో ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రులకు శాఖలను కేటాయించారు.
మంత్రుల శాఖలు
డీప్యూటీ...
నూతన మంత్రులకు శాఖల కేటాయింపు
హైదరాబాద్: ప్రభుత్వంలో కొలువు దీరిన మంత్రులకు సిఎం రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించారు. ఉత్తమ్కుమార్ రెడ్డికి హోంశాఖ కేటాయించగా అలాగే మల్లు భట్టి విక్రమార్కకు రెవెన్యూ, కోమటిరెడ్డి వెంటకరెడ్డికి పురపాలక శాఖ, తుమ్మల...
కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు శాఖలు కేటాయించారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి- హోంశాఖ
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి -మున్సిపల్ శాఖ
శ్రీధర్ బాబు- ఆర్థిక శాఖ
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి - భారీ నీటి పారుదల శాఖ
కొండా సురేఖ...
కంటోన్మెంట్ లో రోడ్ల మూసివేతపై కేంద్ర మంత్రులకు కెటిఆర్ ట్వీట్..
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో రహదారుల మూసివేతపై టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారాకరామారావు కేంద్రాన్ని ప్రశ్నించారు. శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించిన కెటిఆర్.. అక్రమంగా రోడ్ల...
కేంద్రమంత్రులకు కెటిఆర్ లేఖ
హైదరాబాద్: పురపాలకశాఖకు కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పురి, నిర్మాలా సీతారామన్ కు రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ లేఖ రాశారు. హైదరాబాద్ నగర...
తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడో తెలుసా ?
హైదరాబాద్: తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 2024 ఫలితాలు ఏప్రిల్ 24 ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాలను అధికారులు ఒకేసారి ప్రకటించనున్నారు....
తెలంగాణపై మోడీకి చిన్నచూపు
మన తెలంగాణ/హైదరాబాద్ :దక్షిణ భారతం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ద్వితీయ శ్రేణి పౌరుల మాదిరిగా వ్యవహరిస్తు న్నారని, రానున్న రోజుల్లో ఆయన ఇలాగే వ్యవహరిస్తే ఉత్తర, దక్షిణ భారత్ల మధ్య ఘర్షణలు...
నల్గొండ మంత్రులపై జగదీష్ రెడ్డి ఫైర్
సాగర్ నీటిని ఖమ్మం జిల్లాకు తరలించడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా మంత్రులు ఇద్దరు సోయి లేకుండా పడుకున్నారని ఎద్దేవా చేశారు. నల్గొండ జిల్లా...
కవిత అరెస్టు ఎన్నికల స్టంట్
మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్, బిజెపి రాజకీయ ఎత్తుగడలో భాగంగానే కవిత అరెస్ట్ జరిగిందని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్కు ఒక రోజు ముందు కవిత అరెస్ట్ జరగడం తెలంగాణ సమాజం...
అరుణాచల్ ప్రదేశ్ మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు బిజెపి అభ్యర్థుల ఖరారు
అరుణాచల్ ప్రదేశ్ లోని మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ బుధవారం అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో 16 మంది కొత్తవారు కాగా, ముగ్గురు మంత్రులకు టికెట్లు నిరాకరించింది. ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీ...
భట్టి పీట వివాదం
మన తెలంగాణ/హైదరాబాద్ : యాదగిరిగుట్ట లో బ్రహ్మోత్సవాల తొలిపూజ కార్యక్రమం సందర్భంగా డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని విమర్శలు వెల్లువెత్తాయి. సోమవారం యాదగిరిగిగుట్ట బ్రహ్మోత్సవాల తొలిపూజలో సిఎం రేవంత్రెడ్డి సతీసమేతంగా...
యాదగిరిగుట్టకు చేరుకున్న రేవంత్
యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్టకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డలు చేరుకున్నారు. యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర...
ఎన్డిఎ 3.0 రోడ్ మ్యాప్
న్యూఢిల్లీ : మోడీ సర్కారు ఇక ఎన్నికల ప్రత్యక్ష రంగంలోకి దిగేందుకు సంసిద్ధం అయింది. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్కు ముందు కేంద్ర మంత్రి మండలి చిట్టచివరి, సుదీర్ఘ కీలక భేటీ ఇక్కడ జరిగింది....
195మంది ఎంపి అభ్యర్థులతో బిజెపి తొలి జాబితా విడుదల
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బిజెపి ఎంపి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. 195మంది అభ్యర్థుల పేర్లను బిజెపి జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే ప్రకటించారు. వారణాసి నుంచి మరోసారి ప్రధాని మోడీ...
మల్కాజిగిరిలో తేల్చుకుందాం రా
హైదరాబాద్ : తెలంగాణాలో ఒక్క ఎంపీ సీటు అయినా గెలిచి చూపించాలని బిఆర్ఎస్కు సిఎం రేవంత్రెడ్డి విసిరిన సవాల్పై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు కెటిఆర్ స్పందించారు. “నేను సిరిసిల్ల ఎంఎల్ఎ...
మా ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరిగిఉండొచ్చు: కెటిఆర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కెటిఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ది పేమేంట్ కోటా.. డబ్బులిచ్చి పదవి తెచ్చుకున్నారు. నాది మేనేజ్ మెంట్ కోటా ఐతే.. రాహుల్,...
దమ్ముంటే ఒక్క సీటు గెలువు
కెటిఆర్ కు రేవంత్ సవాల్
కార్యకర్తల అండ ఉన్నంత వరకు నా కుర్చీని టచ్ చేయలేరు
మన తెలంగాణ/రంగారెడ్డి ప్రతినిధి: కాంగ్రెస్ కార్యకర్తల అండ ఉన్నంతవరకు నా కుర్చీని కూడా ఎవరూ తాకలేరని ముఖ్యమంత్రి రేవంత్...