Home Search
మందుపాతర - search results
If you're not happy with the results, please do another search
నక్సల్స్ మందుపాతర పేలుడు.. పోలీసు బలి
బీజాపూర్ : చత్తీస్గఢ్లో ఆదివారం నక్సల్స్ అమర్చిన మందుపాతర పేలిన ఘటనలో చత్తీస్గఢ్ సాయుధ బలగాలు (సిఎఎఫ్)కు చెందిన హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. బీజాపూర్ జిల్లాలో నక్సల్స్ ఈ ఐఇడిని అమర్చి...
నక్సల్స్ మందుపాతరకు ఐటిబిపి జవాను బలి
హైదరాబాద్: చత్తీస్గఢ్లోని గరియాబండ్ జిల్ల్లాలో నక్సల్స్ అమర్చిన మందుపతరకు ఐటిబిపి జవాను బలి అయ్యారు. పోలింగ్ సిబ్బందికి ఎస్కార్గ్ వెళ్లిన భద్రతా జవాన్లు పోలింగ్ ముగిసిన తర్వాత తిరిగి వస్తుండగా ఈ ఘటన...
మందుపాతర పేలి ఇద్దరు జావాన్లకు తీవ్రగాయాలు
కాంకేర్: ఛత్తీస్ గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో శిక్షణ కార్యక్రమంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. అటవీప్రాంతాల్లో మందుపాతర్ల వెలికితీయడంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ ఇచ్చేటప్పుడు మందుపాతర పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు...
కఖోవ్కా డ్యాం వరదలో మందుపాతరలు
కీవ్ : దక్షిణ ఖేర్సన్ వద్ద కఖోవ్కా డ్యాం వరద ముంపు ప్రదేశాలు ప్రమాదకరంగా మారాయి. ఇక్కడ ఉక్రెయిన్, రష్యాదళాలు అమర్చిన యాంటీ ట్యాంక్ మైన్లు ( మందుపాతరలు) కొట్టుకుని పోవడంతో అవి...
మందుపాతర పేలి ముగ్గురు సిఆర్పిఎఫ్ జవాన్లకు గాయాలు
రాయిపూర్ : చత్తీస్గఢ్ బీజపూర్ జిల్లాలో నక్సల్స్ అమర్చిన మందుపాతర పేలి సోమవారం ముగ్గురు సిఆర్పిఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధి లోని టేకెమెట్ట కొండ ప్రాంతానికి సమీపంలో...
మావోయిస్టులు అమర్చిన మందుపాతరను నిర్వీర్యం చేసిన పోలీసులు
మన తెలంగాణ/చర్ల: మావోయిస్టులు అమర్చిన మందుతపాతరను పోలీసులు గుర్తించి నిర్వీర్యం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను చర్ల సిఐ అశోక్ వెల్లడించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా చర్ల పోలీసులు, స్పెషల్పార్టీ సిబ్బంది కలిసి...
మందుపాతర పేలి ఇద్దరు పోలీసులకు గాయాలు
నారాయణ్పూర్: ఛత్తీస్గఢ్లోని నారాయణ్పూర్ జిల్లాలో మంగళవారం నక్సల్స్ అమర్చిన మందుపాతరలు పేలి డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు(డిఆర్జి)కు చెందిన ఇద్దరు కానిస్టేబుల్స్ గాయపడ్డారు. కురుస్నర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఉదయం 9.15...
గయా జిల్లాలో మందుపాతర పేల్చిన మావోయిస్టులు…
బిహార్: గయా జిల్లాలో మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో సిఆర్పీఎఫ్ ఆఫీసర్ సహా ఓ జవాన్ తీవ్రంగా గాయపడిన సంఘటన చోటుచేసుకుంది. గయాలోని ఛక్రబంధా అటవీ ప్రాంతంలో సిఆర్పీఎఫ్కు సంబంధించిన కోబ్రా కమాండో దళం...
మందుపాతరలను పసిగట్టే ‘హీరో ఎలుక’ మృతి
నామ్పెన్: మందుపాతరలను పసిగట్టే హీరో ఎలుకగా పేరు పొందిన ‘మగావా’మరణించింది. గత వారం ఆఖరులో మరణించినట్టు బెల్జియంకు చెందిన అంతర్జాతీయ చారిటీ ఏపీఒపిఒ వెల్లడలించింది. ఆఫ్రికా జాతికి చెందిన ఈ భారీ ఎలుక...
నక్సల్స్ మందుపాతర పేలి కానిస్టేబుల్కు గాయాలు
రాయ్పూర్ : చత్తీస్గఢ్ లోని దంతేవాడ జిల్లాలో మంగళవారం నక్సల్స్ అమర్చిన మందుపాతర పేలి డిస్ట్రిక్టు రిజర్వు గార్డు అసిస్టెంట్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. రాయ్పూర్కు 400 కిమీ దూరంలో బొడిలి స్థావరం...
పాక్ సరిహద్దులో మందుపాతర పేలి ఇద్దరు సైనికుల మృతి
శ్రీనగర్: శనివారం జమ్మూకాశ్మీర్లోని నౌషెరాసుందర్బనీ సెక్టార్లో మందుపాతర పేలిన ఘటనలో ఇద్దరు సైనికులు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారని సైనిక వర్గాలు తెలిపాయి. మృతుల్లో ఒకరు సైనికాధికారి కాగా, మరొకరు సాధారణ సైనికుడు....
మందుపాతరతో బొలేరో పేల్చివేసిన నక్సల్స్
ఒకరు మృతి..11 మందికి గాయాలు
రాయపూర్: ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో గురువారం నక్సల్స్ అమర్చిన మందుపాతర పేలి బొలెరోలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మరణించగా మరో 11 మంది గాయపడ్డారు. వాలెవాధి పోలీసు స్టేషన్ పరిధిలోని...
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఇద్దరు నక్సల్స్ మృతి
ఛత్తీస్గఢ్ లోని బీజపూర్ జిల్లాలో భద్రతా దళాలకు, నక్సల్స్ కు మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో ఇద్దరు నక్సల్స్ మృతి చెందారు. గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అడవుల్లో శనివారం ఉదయం 8.30...
పాక్ దాడుల బాధితులకు 22 కృత్రిమ అవయవాల పంపిణీ
జమ్ము : జమ్ముకశ్మీర్ లోని నియంత్రణ రేఖ వద్ద పాక్ దాడుల్లోను, లేదా మందుపాతర పేలుళ్ల లోనూ అవయవాలు కోల్పోయిన బాధితులకు ఆర్మీ సోమవారం 22 కృత్రిమ అవయవాలను పంపిణీ చేసింది. మెంధర్...
దద్దరిల్లిన దండకారణ్యం..
కొత్తగూడెం : గత కొంతకాలంగా తరచూ ఎదురు కాల్పులతో మన్యం ప్రాంతాలు అట్టుడుకుతున్నాయి. మావోయిస్టులు, పోలీసుల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుతో ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు రాష్ట్రాలు నివురుగప్పిన నిప్పులా మారుతున్నాయి....
హౌతీల అంతు చూడగలరా?
అంతర్జాతీయ సరఫరాలపై ఆధారపడి ప్రపంచం మనుగడ సాగిస్తున్నప్పుడు ఏ మూల ఏ సంక్షోభం తలెత్తినా లోక శోకం పెరిగి జనజీవితం మరింత దుర్భరమవుతుంది. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీల దాడుల నేపథ్యంలో...
హిజ్బుల్ టెర్రరిస్టు జావెద్ అరెస్టు
న్యూఢిల్లీ : వాంటెడ్ టెర్రరిస్టు, హిజ్బుల్ ముజాహిద్దిన్ ప్రముఖుడు జావెద్ అహ్మద్ మట్టూను ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం గురువారం అరెస్టు చేసింది. జమ్మూ కశ్మీర్లో పలు ఘటనలకు జావెద్ కారకుడు అనే...
ఇరాన్లో జంట పేలుళ్లు
వంద మందికిపైగా దుర్మరణం
వందలాది మందికి తీవ్రగాయాలు
జనరల్ సులేమానీ సంస్మరణలో ఘటన
ఉగ్రవాద చర్యగా నిర్ధారణ ..దర్యాప్తు
వంద మందికిపైగా దుర్మరణం, వందలాదికి తీవ్రగాయాలు
ఉగ్రవాద చర్యగా నిర్థారణ.. దర్యాప్తు
టెహ్రాన్ : ఇరాన్లో...
ఇరాన్ లో బాంబు పేలుళ్లు.. 103మంది మృతి, 171మందికి తీవ్ర గాయాలు
టెహ్రాన్: ఇరాన్లో బుధవారం జరిగిన జంటపేలుళ్లలో వంద మందికి పైగా దుర్మరణం చెందారు. దేశంలోని ఆగ్నేయ ప్రాంత నగరం కెర్మాన్లో ఈ వరుస పేలుళ్లు రక్తపాతానికి దారితీశాయి. ఇక్కడ ఖననవాటికలో జనరల్ ఖాసీం...
మణిపూర్లో మిలిటెంట్ల దాడి..
ఇంఫాల్ : మణిపూర్ మరోసారి రగులుకుంది. అనుమానిత మిలిటెంట్లు ఈసారి ఏకంగా భద్రతా బలగాలపై దాడికి దిగారు. వీరు జరిపిన దాడిలో ఓ జవాను గాయపడ్డాడు. రాష్ట్రంలోని తెంగనౌపాయ్ జిల్లాలోని మోరేహ్ పట్టణం...