Home Search
మసూద్ - search results
If you're not happy with the results, please do another search
మసూద్ అజహర్ మృతి?
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో గత కొన్ని రోజుల నుంచి ఉగ్రవాదులను గుర్తు తెలియన వ్యక్తులు చంపేస్తున్నారు. జైషే మహ్మద్ చీఫ్, పుల్వామా దాడి ప్రధాని సూత్రదారిపై బాంబు దాడి జరగడంతో అతడు మృతి చెందినట్టు...
కాందహార్ హైజాకర్ మసూద్ అజర్ హతం
ఇంటర్నెట్లో వీడియోలు వైరల్
న్యూఢిల్లీ: కరడుగట్టిన ఉగ్రవాదిగా ముద్రపడిన మసూద్ అజర్ పాకిస్తాన్లో జరిగిన బాంబు పేలుడులో మరణించాడా? అవుననే అంటున్నాయి సోసల్ మీడియా వేదికలు. గుర్తు తెలియని వ్యక్తులు అమర్చిన బాంబు పేలుడులో...
పాక్లో జైషే చీఫ్ మసూద్ అజార్ అనుచరుడి హతం
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో జైషే మహ్మద్ అధినేత మౌలానా మసూద్ అజార్ సన్నిహిత అనుచరుడు రహీమ్ ఉల్లా తారిఖ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. కరాచీలో మతపరమైన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా,...
తాలిబన్లతో మసూద్ అజహర్ భేటీ
కాశ్మీర్లో ఉగ్ర చర్యలకు మద్దతు కోరిన జైషేమహ్మద్ అధినేత
న్యూఢిల్లీ: జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ ఇటీవల అఫ్ఘానిస్థాన్లోని తాలిబన్ నేతలతో సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది. జమ్మూకాశ్మీర్లో తాము నిర్వహించే ఉగ్రవాద చర్యలకు...
సర్ సయ్యద్ రాస్ మసూద్ ఒయు ప్రప్రథమ ప్రిన్సిపాల్
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి గుండెకాయ అనదగింది ఆర్ట్స్ కళాశాల. ఆర్ట్స్ కళాశాల ప్రస్తుత ప్రధానాచార్యులు ఆచార్య డి. రవీందర్. సమర్థుడైన పాలనాధికారి. హాస్టల్ బకాయిలను వసూలు చేయడంలో, పరీక్షలు సక్రమంగా నిర్వహించడంలో, విద్యాత్మక, పాలనాత్మక...
టైలర్ షాపును దహనం చేసిన కస్టమర్
హదరాబాద్: తక్కువ ధరకు దుస్తులు కుట్టేందుకు దర్జి నిరాకరించడంతో ఆగ్రహం చెందిన కస్టమర్ టైలర్ షాపును దహనం చేసిన సంఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...లక్ష్మినగర్లో...
కష్టాల్లో పాకిస్థాన్
సిడ్నీ: ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో, చివరి టెస్టులో పాకిస్థాన్ కష్టాల్లో చిక్కుకుంది. శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్లో 68 పరుగులకే ఏడు వికెట్లు...
పాక్ ఎన్నికల్లో హిందూ మహిళ
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అక్కడ జాతీయ అసెంబ్లీతో పాటు ప్రావిన్షియల్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తొలిసారి ఓ హిందూ...
ఇమ్రాన్కు చుక్కెదురు
లాహోర్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు పాకిస్తాన్ అత్యున్నత ఎన్నికల కమిషన్ నుంచి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఫిబ్రవరి 8న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందుగా పంజాబ్ ప్రావిన్స్లోని రెండు...
ఆస్ట్రేలియాకు సిరీస్
మెల్బోర్న్: పాకిస్థాన్తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 79 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా మరో టెస్టు మిగిలివుండగానే 20 తేడాతో సిరీస్ను సొంతం చేసుకుంది. అనూహ్య...
పాక్ లో మరో ఉగ్రవాది కాల్చివేత
పాకిస్తాన్ లో మరో ఉగ్రవాదిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. జైషే మహ్మద్ టాప్ కమాండర్ మసూద్ అజార్ అనుచరుడు రహీముల్లా తారిఖ్ ను కరాచీలోని ఓరంగి టౌన్ అనే ప్రాంతంలో...
పాక్లో మరో లష్కరే కమాండర్ కాల్చివేత
ఇస్లామాబాద్: పాక్లో ఉగ్రవాదులు వరసగా హతమై పోతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు వీరిని మట్టుబెడుతున్నారు. గత 20 నెలల్లో 19 మంది కీలక ఉగ్ర కమాండర్లు ఇలా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా లష్కరే...
అస్థిర పరిచే శక్తులకు బుద్ధి చెప్పండి
రూ. 50 లక్షలతో పట్టుబడిన నేతను నాపై పోటీకి నిలబెట్టిండ్రు
పుట్టుక నుంచి కామారెడ్డితో అనుబంధం కెసిఆర్ ఒక్కడే రాడు.. వెంబడి చాలా వస్తయ్
నియోజకవర్గ రూపురేఖలే మారిపోతయి రెండేళ్లలో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు...
వివరణలు చూడకుండానే తీర్పా?
మనతెలంగాణ/హైదరాబాద్ :కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్బాగమైన మేడిగడ్డ బ్యారేజీ పియర్ల పునరుధ్దరణకు సహకరించాలని రాష్ట్రప్రభుత్వం జాతీయ డ్యామ్సేఫ్టీ అథారిటీని కోరింది. డ్యామ్సేఫ్టీ అథారిటీ అందచేసిన నివేదికలో లేవనెత్తిన అంశాలపైనశనివారం రాష్ట్ర ప్రభుత్వం ధీటుగా బదులిచ్చింది....
పాక్లో గుర్తు తెలియని వ్యక్తుల కాల్పులు.. ఉగ్రవాది దావూద్ మాలిక్ హతం
ఇస్లామాబాద్ : మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాది మసూద్ అజార్కు అత్యంత సన్నిహితుడు, లష్కర్ ఏ జబ్బార్ వ్యవస్థాపకుడు దావూద్ మాలిక్ హత్యకు గురయ్యాడు. పాకిస్థాన్ లోని ఉత్తర...
పరువు హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
మనతెలంగాణ, సిటిబ్యూరోః తన సోదరి మతాంతర ప్రేమ వివాహం చేసుకుందని ఆగ్రహం చెందిన యువకుడు చెల్లి భర్తను హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి కోర్టు జడ్జి ఎండి...
హుక్కా ఫ్లేవర్స్ దొంగల అరెస్ట్
మనతెలంగాణ, సిటిబ్యూరోః హుక్కా పార్లర్లో ఫ్లేవర్లను దొంగిలించి విక్రయిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అబిడ్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి దొంగిలించిన రూ.2.30లక్షల విలువైన హుక్కా ఫ్లేవర్లు, ఆటో,...
మట్టిలో కప్పి ఉంచిన 106 బంగారం బిస్కెట్లు స్వాధీనం
కోల్కతా : పశ్చిమబెంగాల్లో భారీగా బంగారం పట్టుబడింది. భారత్బంగ్లాదేశ్ సరిహద్దు లోని ఓ గ్రామం సమీపంలో సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్), డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) అధికారులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో...
గిరిజన సంక్షేమ శాఖలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి
హైదరాబాద్ : ప్రొఫెసర్ జయశంకర్ కలలను సాకారం చేయుటకు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు సిబ్బంది పునరంకితం కావాలని ఆ శాఖ అడిషనల్ డైరెక్టర్ వి. సర్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ మాసబ్...
పాక్ ప్రధాని చర్చల మాట
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మళ్ళీ చర్చల ఊసు తెచ్చారు. ఇండియా పేరెత్తకుండా పొరుగు దేశమంటూ ఈ ప్రస్తావన చేశారు. రెండు దేశాల మధ్య గల తీవ్ర వివాదాస్పద సమస్యలను శాంతియుతమైన, అర్థవంతమైన...