Home Search
మారుతి సుజుకి - search results
If you're not happy with the results, please do another search
మారుతి సుజుకి కోహోర్ట్ ను గెలుచుకున్న హాలా మొబిలిటీ…
హైదరాబాద్: టెక్నాలజీలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను ఆహ్వానిస్తూ కొత్త తరాన్ని ప్రోత్సహించేందుకు మారుతి సుజుకి ఎప్పుడూ ముందు ఉంటుంది. అందులో భాగంగానే కొత్త స్టార్టప్ లను ప్రోత్సహించేందుకు మొబిలీట స్టార్టప్స్ కోసం ఒక...
జిమ్నీపై మారుతి భారీ ఆఫర్లు
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి భారీ అంచనాల మధ్య జిమ్నీ కారు మార్కెట్లోకి తెచ్చింది. కానీ కస్టమర్లను ఆకర్షించడంలో వెనుకబడ్డ జిమ్నీ విక్రయాలు పడిపోతున్నాయి. గత జూన్లో...
మారుతి స్విఫ్ట్ 2.2 మిలియన్ల సేల్స్
న్యూఢిల్లీ: మారుతి సుజుకి స్విఫ్ట్ మార్కెట్లోకి 2005 సంవత్సరంలో ప్రవేశించగా, ఇప్పటికి ఈ కారు 15 సంవత్సరాలు పూర్తి చేసింది. ఈ సమయంలో ఈ మోడల్ 2.2 మిలియన్లకు పైగా కార్లను విక్రయించింది....
ఆటో ఎక్స్పో 2020లో సందడి చేసిన మారుతి జిమ్ని
న్యూఢిల్లీ: ఆటో ఎక్స్పో 2020లో దేశీయకార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి తన హవాను చాటుకుంటోంది. నాలుగో తరం జపాన్ మోడల్ వాహనం సుజుకి జిమ్నిని శనివారం ఎక్స్పోలో ప్రదర్శించింది. 1.5 లీటర్...
పట్టణేతర ప్రాంతాల్లో మారుతీ నెక్సా వర్క్షాప్లు
న్యూఢిల్లీ : కంపెనీ కాంపాక్ట్ -ఫార్మాట్ నెక్సా సర్వీస్ వర్క్షాప్లను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు మారుతి సుజుకీ ప్రకటించింది. కంపెనీ ప్రముఖ నెక్సా సర్వీస్ అనుభవాన్ని పట్టణేతర కేంద్రాల్లోని కస్టమర్స్కు కూడా అందించాలని లక్ష్యంగా...
వినియోగించిన కార్లకు డిమాండ్..
హైదరాబాద్: భారతీయ ఆటోమొబైల్ రంగం అభివృద్ధి చెందుతున్న వేళ, ఒక నగరం మాత్రం ప్రీ-ఓన్డ్ (వినియోగించిన ) వాహనాలకు అసాధారణమైన డిమాండ్తో ప్రత్యేకంగా నిలుస్తుంది, ఈ అసాధారణ అంశానికి, భారతదేశంలోని ప్రముఖ ఆటోటెక్...
ఇద్దరు అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల అరెస్ట్
సిరిసిల్ల ః రూ.లు కోటి ఇరవై లక్షల వరకు సైబర్ మోసాలు చేసిన ఇద్దరు అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసినట్లు సిరిసిల్ల ఎస్పి అఖిల్ మహజన్ ఆదివారం సిరిసిల్లలో వెల్లడించారు. సైబర్...
వాహనాల విక్రయాల్లో 10 శాతం వృద్ధి
న్యూఢిల్లీ : గతేడాదితో పోలిస్తే గత నెలలో కార్లతో పాటు టూ వీలర్స్ అమ్మకాల్లో 10 శాతం వృద్ధి నమోదైంది. 2022 జూన్లో 17,01,105 వాహనాలు అమ్ముడైతే, గత నెలలో 18,63,868 యూనిట్లు...
బిఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరు కాలేకపోతున్న మంత్రి కెటిఆర్
హైదరాబాద్ : ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు కే చంద్రశేఖర రావు ప్రత్యేక అనుమతితో ఢిల్లీలోని బిఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి మంత్రి కెటిఆర్ హాజరు కాలేకపోతున్నారు. ముందే నిర్ణయించబడిన రెండు కీలకమైన పెట్టుబడి సమావేశాల...
20న మారుతీ గ్రాండ్ విటారా లాంచ్
న్యూఢిల్లీ : మారుతి సుజుకి సరికొత్త ప్రీమియం ఎస్యువి గ్రాండ్ విటారా బుకింగ్ ప్రారంభించింది. కొత్త ఎస్యువి లాంచ్ జూలై 20న జరగనుంది. విటారాను నెక్సా షోరూమ్ లేదా వెబ్సైట్ ద్వారా ముందస్తుగా...
దేశీ మార్కెట్లో ఫోక్స్వ్యాగన్ విర్టస్ లాంచ్
న్యూఢిల్లీ : భారత్లో ఫోక్స్ వ్యాగన్ తన లేటెస్ట్ విర్టస్ సెడాన్ను లాంచ్ చేసింది. కంఫర్ట్లైన్, హైలైన్, టాప్లైన్ వంటి నాలుగు ట్రిం ఆపన్స్లో లభించే విర్టస్ రూ .11.22 లక్షల నుంచి...
పెరిగిన టాటా మోటార్స్ వాహనాల ధరలు
ముంబయి : ప్రముఖ దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ప్రయాణికుల వాహనాల ధరలను పెంచింది. మోడల్, వేరియంట్ను బట్టి పెరుగుదల గరిష్ఠంగా 1.1 శాతం వరకు ఉన్నట్లు తెలిపింది. కొత్త...
టాప్ 10 బెస్ట్ కార్లు
గత నెలలో మారుతీ కార్ల హవా
ఎక్కువగా విక్రయాలు ఈ కంపెనీకి చెందినవే..
న్యూఢిల్లీ : గత నెలలో చాలా కార్లు సేల్ అవ్వగా, వాటిలో మాత్రం మారుతీ సుజుకీ కార్లు సత్తా చాటాయి. ఎక్కువగా...
సంపాదకీయం: గాడిలో పడినట్టేనా!
ఎన్నాళ్ల కెన్నాళ్లకు! ఏమిటీ వింత కాంతి !! వెలుగు విరుస్తున్నదా, మబ్బులు పటాపంచలవుతున్నాయా, కలయా, నిజామా? ఎనిమిది మాసాల తర్వాత అక్టోబర్ నెల వస్తు, సేవల పన్ను (జిఎస్టి) వసూళ్లు రూ. లక్ష...
చైనాకు బుద్ధి చెప్పడం ఎలా?
జూన్ 15, 2020 తేదీ భారతీయులు చైనాను క్షమించరాని తేదీ. గాల్వాన్ లోయలో భారత సైనికులపై చైనా దాడి చేసి అత్యంత అనాగరికంగా 20 మంది సైనికులను హతమార్చింది. యావత్తు దేశం నిర్ఘాంతపోయింది....