Home Search
ముసాయిదా - search results
If you're not happy with the results, please do another search
కొత్త ప్రభుత్వం తొలి 100 రోజులకు రోడ్మ్యాప్ ముసాయిదా
కొత్త ప్రభుత్వం కోసం తొలి 100 రోజులకు, వచ్చే ఐదు సంవత్సరాలకు ఒక రోడ్మ్యాప్ రూపొందించవలసిందని మంత్రులను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం కోరారు. ఆదివారం ఉదయం మంత్రివర్గ సమావేశానికి ప్రధాని మోడీ...
ఫార్మసీ విద్య ఇక క్రమబద్ధం.. కమిషన్ బిల్లు ముసాయిదా వెల్లడి
న్యూఢిల్లీ : కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సోమవారం ‘నేషనల్ ఫార్మసీ కమిషన్ బిల్లు’ ముసాయిదాను వెలువరించింది. 75 సంవత్సరాలుగా అమలులో ఉన్న ఇప్పటి ఫార్మసీ యాక్ట్ స్థానంలో ఈ చట్టం రూపొందించేందుకు రంగం...
మాస్టర్ ప్లాన్ ముసాయిదా ప్రక్రియను నిలిపివేత
మాస్టర్ ప్లాన్ ప్రక్రియను నిలిపివేస్తామని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఆయన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా స్థానిక...
దగాకోరు ‘ముసాయిదా’
మన తెలంగాణ/హైదరాబాద్: నియమించిన రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసి) నివేదిక రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగేలా ఉందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆ నివేదికను అమల్లోకి తేకుండా నిలిపివేయాలని బోర్డు చైర్మన్ను కోరింది....
నేను గోవా ఎన్నికల ప్రచారంలో లేను: కైలాశ్ గహ్లోత్
న్యూఢిల్లీ: ఆప్ మంత్రి కైలాశ్ గహ్లోత్ ఈడీ విచారణ తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. “నన్ను అడిగిన ప్రవ్నలకు సమాధానం ఇచ్చాను. ప్రభుత్వం సివిల్ లేన్స్లో నాకు బంగ్లాను...
పాంచ్ న్యాయ్… పాశుపతాస్త్రం
న్యూఢిల్లీ: దేశం మార్పును కోరుకుంటోందని కాంగ్రెస్ వర్కింగ్ క మిటీ (సిడబ్లుసి) స్పష్టం చేసింది. ఐదు న్యాయ స్తంభాల ప్రాతిపదికన ప్రజలకు న్యాయం జరిగే లా లోక్సభ ఎన్నికల కోసం కాం గ్రెస్...
గేమ్ చేంజర్గా మారనున్న కాంగ్రెస్ మేనిఫెస్టో
న్యూఢిల్లీ: దేశం మార్పును కోరుకుంటోందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సిడబ్లుసి) స్పష్టం చేసింది. ఐదు న్యాయ స్తంభాల ప్రాతిపదికన ప్రజలకు న్యాయం జరిగేలా లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో దృష్టి సారిస్తుందని సిడబ్లుసి...
మోడీ ‘వారంటీ’ ముగిసింది: జైరామ్ రమేష్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ‘మోడీ గ్యారంటీ’పై ఆయన‘నిరంతరాయంగా సాగిస్తున్న ప్రచారం’ వాస్తవాన్ని మార్చజాలదని, ఎన్నికలలో విజయానికి తనకు అవసరమైనదంతా ఆయన చెబుతుంటారని కాంగ్రెస్...
యుఎఇ అధ్యక్షుడితో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు
దైపాక్షిక పెట్టుబడితోసహా 8 ఒప్పందాలపై సంతకాలు
న్యూఢిల్లీ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఎఇ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్తో భారత ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు....
పార్లమెంటు ఎన్నికల ఓటర్ల జాబితా విడుదల
3.30 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఎన్నికల కమిషన్ వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్: త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ గురువారం విడుదల చేసింది. రాష్ట్రంలో...
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఉమ్మడి పౌరస్మృ తి బిల్లు
ప్రతిపక్షాల నిరసనల మధ్య ప్రవేశ పెట్టిన సిఎం ధామి
గిరిజనులకు మినహాయింపు
సహజీవనాన్ని డిక్లేర్ చేయాలి
డెహ్రాడూన్ : ఉమ్మడి పౌరస్మృతి(యుసిసి) దిశగా ఉత్తరాఖండ్లో మరో అడుగు పడింది.ఈ యుసిసి బిల్లును మంగళవారం...
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ‘ఉమ్మడి పౌరస్మృతి’ బిల్లు
డెహ్రాడూన్: ఉమ్మడి పౌరస్మృతి(యుసిసి) దిశగా ఉత్తరాఖండ్లో మరో అడుగు పడింది.ఈ యుసిసి బిల్లును మంగళవారం శాసనసభ ముందుకు వచ్చింది. విపక్షాల ఆందోళన నడుమ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి దీన్ని సభలో ప్రవేశపెట్టారు.ఈ...
రిజర్వేషన్ల పేరుతో బిజెపి మహిళలను మోసం చేస్తోంది
భారత జాతీయ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి అన్నీ రాజా
మన తెలంగాణ/హైదరాబాద్ : చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ఆమోదించి వెంటనే అమలు చేయకుండా బిజెపి మహిళలను మోసం చేస్తోందని...
రాజ్యాంగానికి వజ్రోత్సవం
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు అయిన సందర్భంగా ఇటీవల స్వాతంత్య్ర అమృత మహోత్సవాల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఘనంగా వజ్రోత్సవాలు నిర్వహించింది. సుప్రీం కోర్టు ఏర్పడి 75 ఏళ్లు అయిన సందర్భంగా...
అస్సాంలో బహు భార్యత్వంపై నిషేధం దిశగా అడుగులు..
గువాహటి: రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని అంతం చేసేందుకు రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఒక బిల్లును అస్సాం ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శుక్రవారం వెల్లడించారు. బిల్లు ముసాయిదాను న్యాయ శాఖ...
రిజర్వ్డ్ ఉద్యోగాలు వేటిలోనూ రిజర్వేషన్ రద్దు చేయలేదు
న్యూఢిల్లీ : రిజర్వ్ చేసిన ఉద్యోగాలు వేటిలోను రిజర్వేషన్ రద్దు చేయలేదని కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ (ఎంఒఇ) ఆదివారం స్పష్టం చేసింది. ఎస్సి, ఎస్టి, ఒబిసి కేటగరీల నుంచి తగినంత మంది అభ్యర్థులు...
సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఎక్కడ?
భారత దేశ చరిత్రలో జనవరి 26, 1950వ సంవత్సరం భారతీయులందరం గుర్తు పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. 200 సంవత్సరాల పాటు బ్రిటీష్ వారి పరిపాలనలో మగ్గిన మన దేశానికి ఆగస్టు 15,...
భారత గణతంత్ర దినోత్సవ విశిష్టతలు
దాదాపు 200 సంవత్సరాల బ్రిటిష్ వలసవాద పాలన తరువాత 15 ఆగస్టు 1947న మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినప్పటికీ 1935లో బ్రిటిష్ పాలనలో రూపొందిన భారత ప్రభుత్వ చట్టమే అమలులో ఉండేది. కాగా...
జనవరి 26 జాతీయ పండగేనా!
26 జనవరి అనగానే పిల్లల్లో ఒక ఆనందం. చక్కని స్కూలు డ్రెస్లు వేసుకొని ఉదయం 5 గం॥లకే తయారై స్కూలుకు పరిగెత్తాలని ఉత్సాహం. స్కూలు నుండి రెండు వరుసలుగా బారులు తీరి జెండాలు...
స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి ఎక్కడ?
ఒకనాడు బాబ్రీమసీదు ఉన్నచోటనే నేడు రామాలయాన్ని ప్రారంభిస్తున్న సందర్భం ఇది. భారత దేశం అధిక సంఖ్యాకుల విశ్వాసాలవైపు చాలా వేగంగా ప్రయాణిస్తోంది. ఈ సందర్భంగా స్వాతంత్య్ర పోరాటం నుంచి మనం ప్రయాణించి వచ్చిన...