Home Search
మూడున్నర లక్షల మంది - search results
If you're not happy with the results, please do another search
బరాబర్.. మాది ‘కుటుంబ’ పాలనే
తెలంగాణలో కెసిఆర్ది కుటుంబ పాలన అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై మంత్రి కెటిఆర్ ఘాటుగా స్పందించారు. 4కోట్ల మంది రాష్ట్ర ప్రజలు కెసిఆర్ కుటుంబ సభ్యులేనని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు...
టెట్ వాయిదా కుదరదు
కుదరదంటూ మంత్రి సబిత రిప్లై
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో టెట్ పరీక్ష వాయిదా వేయడం కుదరదని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లాష్ అవ్వకుండానే ఎగ్జామ్ తేదీ...
పర్యావరణం మీద పర్యాటక కత్తి!
కొందరిలో భ్రమణ కాంక్ష అధికంగా ఉంటుంది. రకరకాల ప్రదేశాలు చూడాలనీ, కొత్త మనుషులని కలవాలనీ, సరికొత్త అనుభూతులను పోగుచేసుకోవాలనీ ఒక చోట ఉండలేక ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. లాక్డౌన్ సవరణల తర్వాత ఇన్నాళ్ళూ...
ప్రపంచ కార్మిక దినోత్సవ చరిత్ర
మే డే. ప్రపంచ కార్మిక దినోత్సవం. గత 134 సంవత్సరాలుగా ప్రతి ఏటా శ్రామిక జన సంఘీభావ చిహ్నంగా, వారి సుఖమయ జీవనాన్ని ఆకాంక్షిస్తూ మే డే పండుగను జరుపుకున్నాం, జరుపుకుంటున్నాం. 19వ...
వాంగ్మూలాలే కీలకం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు మాజీ డిఎస్పి దుగ్యాల ప్రణీత్రావు కీలకమైన హార్డ్డిస్క్లను ధ్వంసం చేయడంతో ప్రత్యామ్నాయ ఆ ధారాల సేకరణపై దర్యాప్తు...
అప్రమత్తతే శ్రీరామరక్ష!
అమెరికాలో భారతీయులు, భారతీయ మూలాలున్నవారి అనుమానాస్పద మరణాలు కలవరం కలిగిస్తున్నాయి. ఇలా మృత్యువాత పడుతున్న వారిలో అక్కడి యూనివర్శిటీల్లో సీటు సంపాదించుకుని, భవిష్యత్తుపై కొండంత ఆశతో పరాయి దేశం చేరిన విద్యార్థులే ఎక్కువ...
మన ప్రాజెక్టులపై ఒత్తి’ఢీ’
కృష్ణా జలాల తరలింపునకు వెలిగొండ ప్రాజెక్టును సిద్ధం చేసిన ఎపి
గ్రేటర్ రాయలసీమకు శ్రీశైలం ద్వారా 43 టిఎంసిలు వచ్చే సీజన్ నుంచి నీటి విడుదల ప్రారంభం
తెలంగాణ ప్రాజెక్టులకు తప్పని నీటి...
డిఎస్సి అభ్యర్థుల్లో మెగా ఆశలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిపికేషన్ జారీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క సరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఫి బ్రవరిలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వి డుదల చేస్తామని మంత్రి కోమటిరెడ్డి...
నిరంతరాయంగా 24 గంటల కరెంటు!
గత ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ ఇస్తామని వాగ్దానం చేసినా రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కాలేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ శాఖ రైతులకు రాత్రిపూట విద్యుత్ సరఫరా చేసేది....
55 ఏండ్లలో చేయని పనులను ఒక్క ఛాన్స్ ఇస్తే ఎలా చేస్తారు
మర్పల్లి : దేశంలో 55సంవత్సరాలు (11సార్లు) పాలించేందుకు అవకాశం ఇస్తే చేయని పనులను ఈసారి ఒక్క అవకాశం ఇస్తే ఏలా చేస్తారని,కాంగ్రెసోళ్లు సోయి లేకుండా మాట్లాడుతున్నారని, అప్పట్లో రోజుకు 10గంటల పాటు కరేంట్...
కాంగ్రెస్ వస్తే కొలువులు, కంపెనీలు బెంగళూరుకు…
కర్నాటక డిప్యూటీ సిఎం డి కె శివకుమార్ లేఖతో బట్టబయలు అయిన కాంగ్రెస్ కుట్ర
ఫాక్స్కాన్కు రాసిన లేఖలో కాంగ్రెస్ స్కెచ్ను వివరించిన డికె
తెలంగాణలో వచ్చేది ఫ్రెండ్లీ ప్రభుత్వమే
అక్కడ...
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో తెలంగాణ మోడల్పై ఎంఎల్సి కల్వకుంట్ల కవిత కీలకోపన్యాసం
దేశానికి దిక్సూచి తెలంగాణ మోడల్
అభినవ చాణక్య సిఎం కెసిఆర్
అహింసా మార్గం ద్వారా రాష్ట్రాన్ని సాధించిన గాంధీ సిఎం కెసిఆర్
మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమం కెసిఆర్కు రెండు కళ్ల లాంటివి
ఒకనాడు బీడు భూముల తెలంగాణ..నేడు...
దేశానికి దిక్సూచి తెలంగాణ మోడల్.. కెసిఆర్ అభినవ చాణక్య: ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో కవిత..
దేశానికి దిక్సూచి తెలంగాణ మోడల్.. అభినవ చాణక్య సీఎం కెసిఆర్
అహింసా మార్గం ద్వారా రాష్ట్రాన్ని సాధించిన గాంధీ సీఎం కేసీఆర్
తెలంగాణ కోటి రతనాల వీణ, నేడు కోటి ఎకరాల మాగాణి
మూడోసారి ప్రజల ఆశీర్వదిస్తారని నమ్మకం...
కాంగ్రెస్ కు ఓటు.. కరెంటుకు పోటే!
తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం.. ఇచ్చినమనేందుకు సిగ్గుండాలె
5 గంటలోడు వచ్చి 24గంటలు ఇస్తున్న మాకు సుద్దులు చెప్తుండు
మన తెలంగాణ/కోదాడ/సూర్యాపేట/యాదాద్రి భువనగిరి: గులాబీ జెండా లేకముందు తెలంగాణ పేరు ఎత్తినోడే లేకుండెనని, ఎవడన్నా మాట్లాడితే వాన్ని...
సామాజిక విప్లవకారుడు స్వామినాథన్
డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ భారత దేశంలో హరిత విప్లవానికి నాయకత్వం వహించిన వ్యవసాయ శాస్త్రవేత్తగా ప్రపంచానికి సుపరిచితమయ్యారు. భారతదేశ వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడానికి, ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి ఆయన...
ఆడపడచులకు బతుకమ్మ చీరలు
ఈనెల 14న సద్దుల బతుకమ్మ ప్రారంభం
ఇప్పటికే జిల్లా గోదాములకు చీరలు సరఫరా
10 రంగులు, 25 డిజైన్లు, 240 వెరైటీలు..
ఈసారి మరింత అందంగా బతుకమ్మ చీరలు
పంపిణీ చేసేందుకు స్థానిక అధికారుల ఏర్పాట్లు
మన తెలంగాణ/...
తెలంగాణలోనే నిరంతర విద్యుత్తు
దశాబ్దాల తరబడి రైతులు కరెంట్ గోసలు అనుభవించారు. తెలంగాణ వస్తే ఈ ప్రాంతం అంతా అంధకారం అవుతుందని ఏకంగా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రే శాపనార్థాలు పెట్టారు. కానీ, రైతులకు మంచి చేయాలన్న విజన్...
ప్రగతి పథంలో కోట్ల ఉద్యోగాలు
న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ పురోగామ పథంలో ఉందని, ఆటోమొబైల్, పార్మా, టూరిజం ఇప్పుడు స్పేస్ వంటి రంగాల ద్వారా యువతకు ఉద్యోగాలు దక్కుతాయని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. యువతకు...
ఎవరికి ఓటేసినా..బిజెపికే
నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు
భగ్గుమన్న సొంత పార్టీ నేతలు, విపక్షాలు
మన తెలంగాణ/ హైదరాబాద్/ నిజామాబాద్ సిటీ : ఎవరికి ఓటు వేసినా మాకే ప డుతుంది.. బిజెపినే...
మూడు గంటల కరెంట్ కావాలా?… మూడు పంటలు కావాలా?: కెటిఆర్
నిజామాబాద్: రూ.50 కోట్లతో కళాభారతి నిర్మాణం చేపట్టామని మంత్రి కెటిఆర్ తెలిపారు. తెలంగాణలో ఎటు చూసిన నిందు కుండల్లాంటి చెరువులు, పచ్చటి పంటపొలాలు కనిపిస్తున్నాయన్నారు. నిజామాబాద్ జిల్లాలో మినీ ట్యాంక్బండ్ను మంత్రి కెటిఆర్...