Tuesday, April 16, 2024
Home Search

మృతదేహాల - search results

If you're not happy with the results, please do another search
Car Burnt in Bengaluru

కారులో కాలిన స్థితిలో మూడు మృతదేహాలు

బెంగలూరు: కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఓ కారులో కాలిపోయిన స్థితిలో మూడు మృతదేహాలు కనిపించడం కలకలం రేపింది. పోలీస్‌లు, దర్యాప్తు బృందాలు కీలకమైన ఆధారాలు సేకరించారు. మృతులు మంగళూరులోని బెల్తంగడి తాలూకాకు చెందిన...
2 Trekkers Ends Life in Himachal Pradesh

హిమాచల్‌లో ఇద్దరు ట్రెక్కర్ల మృతి.. మృతదేహాలకు శునకం కాపలా

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని బీర్ బిల్లింగ్‌లో ఒక మహిళతో సహా ఇద్దరు మృత్యువాత పడ్డారు. రెండు రోజుల పాటు వారి ఆచూకీ తెలియలేదు. అయితే వారి మృతదేహాలను పోలీసులు గుర్తించేంత వరకు 48...
Two dead bodies found on railway track in old city

రైల్వే ట్రాక్‌పై రెండు మృతదేహాలు

హైదరాబాద్ పాతబస్తీలోని రైల్వే ట్రాక్‌పై రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తలాబ్ కట్టా భవానీ నగర్‌లోని రైల్వే ట్రాక్‌పై బాధితులైన ఆరిఫ్‌ పటేల్‌, సయ్యద్‌ ఇమ్రాన్‌ల మధ్య ఘర్షణ...

మణిపూర్ ఘర్షణల్లో మరణించిన 87 మంది మృతదేహాలకు అంత్యక్రియలు

ఇంఫాల్ : మణిపూర్‌లో జాతుల మధ్య జరిగిన ఘర్షణల్లో మరణించిన 87 మంది మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. మైతీ, కుకీల మధ్య...
Kharar Harlalpur village

అన్న, వదిన, కుమారుడిని చంపేసి… మృతదేహాలను కాలువలో పడేశాడు…

ఛండీగఢ్: డ్రగ్స్ బానిసగా మారిన ఓ వ్యక్తి అన్న కుటుంబాన్ని హత్య చేసిన సంఘటన పంజాబ్‌లోని మొహాలీ ప్రాంతం ఖరర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... హర్లల్‌పూర్ గ్రామంలోనే గ్లోబల్ సిటీ...

ఒడిశా రైళ్ల విషాదం..ఎవరూ గుర్తించని 28 మృతదేహాలకు అంత్యక్రియలు

భువనేశ్వర్ : ఒడిశా బాలసోర్ జిల్లాలో నాలుగు నెలల క్రితం సంభవించిన మూడు రైళ్ల ప్రమాదంలో మృతులైన వారిలో ఇంకా ఎవరూ గుర్తించని 28 మృతదేహాలకు బుధవారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. భువనేశ్వర్‌లో మంగళవారం...

సిమ్లా శివాలయ శిథిలాల నుంచి మరో రెండు మృతదేహాల వెలికితీత

సిమ్లా : సిమ్లా లో కూలిపోయిన శివాలయం శిథిలాల నుంచి మరో రెండు మృతదేహాలను మంగళవారం వెలికి తీశారు. దీంతో ఇప్పటివరకు బయటపడిన మృతదేహాల సంఖ్య 16 కు చేరింది. ఆదివారం రాత్రి...

మోరంచవాగులో రెండు మృతదేహాలు లభ్యం

జయశంకర్ భూపాలపల్లి: నేరాలు చేస్తే లాఠీలు చేత పట్టుకొని కఠినంగా వ్యవహరించడం మాత్రమే కాకుండా ఆపత్కాల సమయంలో మేమున్నామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు యంత్రాంగం భరోసా కల్పించింది. ఇటీవల జయశంకర్ భూపాలపల్లి...
Morancha vagu Jaya shankar bhupalpally

మోరంచ వాగులో రెండు మృతదేహాలు గుర్తింపు

భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గల్లంతైన వారికోసం మోరంచ వాగు పరిసర ప్రాంతంలో డ్రోన్ కెమెరాతో పోలీసులు సెర్చ్ చేశారు. గొర్రె ఓదిరెడ్డి, గొర్రె వజ్రమ్మల మృతదేహంగా గుర్తించారు. గొర్రె ఒదిరెడ్డి, వజ్రమ్మ...
Jampanna vagu flood

జంపన్నవాగులో ఏడుగురు గల్లంతు.. నాలుగు మృతదేహాలు లభ్యం

ములుగు: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగలు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. నదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. ములుగు జిల్లాలో జంపన్నవాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో కొండాయి, మల్యాల గ్రామాలను వాగు ముంచెత్తింది. ఈ...

సొరంగం లోకి వరద … 9 మృతదేహాలు వెలికితీత

సియోల్ : దక్షిణ కొరియాలో గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అనేక ప్రమాదాలు సంభవించి మరణాలు పెరుగుతున్నాయి. ఆస్తులు ధ్వంసమవుతున్నాయి. చెంగ్జూలో నాలుగు లైన్ల రహదారి కింద ఉన్న గంగ్‌పోంగ్ సొరంగం...

నేపాల్‌లో కూలిన హెలికాప్టర్: ఐదు మృతదేహాలు లభ్యం

కట్మాండు: తూర్పు నేపాల్‌లోని పర్వత శ్రేణులలో మంగళవారం ఉదయం ఆరుగురు ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేట్ వాణిజ్య హెలికాప్టర్ కూలిపోయింది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఐదు మృతదేహాలు లభించినట్లు వార్తాసంస్థలు తెలిపాయి. మంగళవారం ఉదయం 10.04...
missing helicopter and 5 bodies recovered in Nepal

హెలికాప్టర్ అదృశ్య ఘటన విషాదాంతం.. ఐదుగురి మృతదేహాలు లభ్యం

నేపాల్ లో హెలికాప్టర్ తప్పిపోయిన ఘటన విషాదాంతమైంది. ఆరుగురు వ్యక్తులతో నేపాల్‌లోని నొలుఖుంబు నుంచి ఖట్మాండు వెళుతున్న హెలికాప్టర్‌ ఉదయం 10 గంటల ప్రాంతంలో తప్పిపోయినట్లు గుర్తించిన అధికారులు సెర్చ్ టీమ్ ను...
Jawans found swept away in a sudden flood

వరదలో కొట్టుకు పోయిన జవాన్లు…మృతదేహాలు లభ్యం

జమ్ము : జమ్ములో భారీ వర్షాలకు ముంచుకొచ్చిన వరదలో ఇద్దరు జవాన్లు కొట్టుకుపోగా వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. పూంచ్ జిల్లా సురన్ కోటె లోని డోగ్రా నల్లాను శనివారం ఆర్మీజవాన్లు ఇద్దరూ దాటుతుండగా...

24 మృతదేహాలకు సామూహిక దహనం

బుల్ధానా ( మహారాష్ట్ర): మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో ప్రైవేట్ బస్సుకు అగ్ని ప్రమాదం సంభవించి 25 మంది సజీవ దహనం అయిన సంఘటన తెలిసిందే అయితే ఈ 25 మృతదేహాల్లో 24 మృతదేహాలకు...

బాలసోర్ రైలు ప్రమాదం..మరో 13 మృతదేహాలు కుటుంబాలకు అప్పగింత

భువనేశ్వర్ : గతనెల జూన్ 2న బాలసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతులైన వారిలో మరో 13 మృతదేహాలను వారి కుటుంబీకులకు అప్పగించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు భువనేశ్వర్ లోని...

బాలాసోర్ ప్రమాదం: 29 మృతదేహాల గుర్తింపు పూర్తి

భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనలో మరణించిన ప్రయాణికులలో 81 మృతదేహాలను భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లో భద్రపరచగా వీటిలో 29 మృతదేహాల గుర్తింపు పూర్తయినట్లు భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్(బిఎంసి) శుక్రవారం...

మృతదేహాల గుర్తింపునకు డిఎన్‌ఎ శాంప్లింగ్ ప్రారంభం

భువనేశ్వర్: బాలాసోర్ రైలు ప్రమాద ఘటనకు సంబంధించి వివిధ ఆసుపత్రులలో ఇప్పటికీ 100 మందికి పైగా ప్రయాణికుల మృతదేహాలు గుర్తింపునకు నోచుకోకపోవడంతో భువనేశ్వర్‌లోని ఎయిమ్స్ వైద్యులు డిఎన్‌ఎ శాంప్లింగ్ ప్రక్రియను మొదలుపెట్టినట్లు మంగళవారం...

రైలు పట్టాలపై ఇద్దరి మృతదేహాలు..

మహబూబాబాద్‌:రైలు పట్టాలపై ఇద్దరు విగతజీవులుగా మారిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..రైల్వే పోలీసుల కథనం ప్రకారం శనివారం ఉదయం ఆర్.యూ.బి కింద 437/31...
Parents put padlock on daughter's grave in Pakistan

సామాధులను తవ్వి.. మృతదేహాలపై అత్యాచారాలు

పాక్ లో మహిళల మృతదేహాలపై అత్యాచారాలు ఇస్లామాబాద్: మహిళల మృతదేహాలపై అత్యాచారాలకు పాల్పడుతున్న దారుణ సంఘటన పాకిస్తాన్ లో వెలుగుచూసింది. కామాంధులు శవాలను సైతం వదలడం లేదని అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు....

Latest News