Wednesday, April 24, 2024
Home Search

మేఘాలయ - search results

If you're not happy with the results, please do another search

మేఘాలయ 304 ఆలౌట్

హైదరాబాద్: మేఘాలయతో శనివారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైన రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ ఫైనల్ సమరంలో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 25 పరుగులు...
Sangma met KCR

కెసిఆర్‌తో మేఘాలయ సిఎం సంగ్మా భేటీ

మనతెలంగాణ/హైదరాబాద్ : మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా గురువారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రగతి భవన్ చేరుకున్న సిఎం సంగ్మాను ముఖ్యమంత్రి కెసిఆర్...

మేఘాలయలో 1700 గుహలను కనుగొన్న వ్యక్తికి మోడీ ప్రశంసలు

షిల్లాంగ్ : మేఘాలయ రాష్ట్రంలో 1700 గుహలను వెలుగు లోకి తెచ్చిన ఆ రాష్ట్రానికి చెందిన బ్రియాన్ డి ఖర్పరాన్‌ను ఆయన బృందాన్ని ప్రధాని మోడీ ప్రశంసించారు. మన్‌కీబాత్ ప్రసంగంలో ప్రధాని ప్రత్యేకంగా...

మేఘాలయ సిఎం ఆఫీసుపై దాడి: 18 మంది నిందితుల అరెస్టు

షిల్లాంగ్: పశ్చిమ మేఘాలయాలోని తురా పట్టణంలో ముఖ్యమంత్రి కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఇద్దరు బిజెపి మహిళా మోర్చ కార్యకర్తలతోసహా 18 మందిని అరెస్టు చేసినట్లు సీనియర్ అధికారి ఒకరు మంగళవారం తెలిపారు....

మేఘాలయ సిఎం కార్యాలయ ముట్టడి

తురా : మేఘాలయాలో సోమవారం ముఖ్యమంత్రి కొనార్డ్ సంగ్మా కార్యాలయాన్ని ఓ గుంపు ముట్టడించింది. వీరిని అడ్డుకున్న ఐదుగురు భద్రతా సిబ్బందిపై గుంపు దాడికి దిగింది. దీనితో సిబ్బంది గాయపడింది. సిఎం కార్యాలయంలోపల...

మేఘాలయాలో పోలీసు స్టేషన్ మూకల దాడి: వాహనాలకు నిప్పు

షిల్లాంగ్: ఘర్షణపడిన రెండు వర్గాలు తమ ఫిర్యాదులను పోలీసులు నమోదు చేయనందుకు ఆగ్రహిస్తూ మేఘాలయాలోని ఖాసీ హిల్స్ జిల్లాలో ఒక పోలీసు స్టేషన్‌పై దాడిచేయడంతోపాటు పోలీసు స్టేషన్ ఆవరణలో నిలిపి ఉన్న మూడు...
Sangma Meghalaya CM

మేఘాలయ ముఖ్యమంత్రిగా కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం

షిల్లాంగ్: మేఘాలయ ముఖ్యమంత్రిగా రెండో సారి కాన్రాడ్ కె. సంగ్మా మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. షిల్లాంగ్‌లో జరిగిన కార్యక్రమంలో సంగ్మాతో పాటు మరో 11 మంది ఎంఎల్‌ఏలతో గవర్నర్ ఫాగు చౌహాన్ ప్రమాణస్వీకారం...
BJP Announces Candidates for Meghalaya Poll

మేఘాలయ సిఎంపై బిజెపి అభ్యర్థిగా మాజీ ఉగ్రవాది పోటీ

షిల్లాంగ్: మేఘాలయ దక్షిణ తుర నియోజక వర్గం నుంచి ముఖ్యమంత్రి కొన్రాడ్ కె సంగ్మాపై మాజీ ఉగ్రవాది బెర్నాడ్ మారక్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు గురువారం బీజేపీ వెల్లడించింది. మేఘాలయలోని మొత్తం...

త్రిపుర, నాగాల్యాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

  న్యూఢిల్లీ: త్రిపుర, నాగాల్యాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం(సిఇసి) బుధవారం ప్రకటించింది. త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 16న జరుగుతాయని, మేఘాలయ, నాగాల్యాండ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 27న...
BD Mishra sworn in as Governor of Meghalaya

మేఘాలయ గవర్నర్‌గా బిడి మిశ్రా ప్రమాణం

షిల్లాంగ్: మేఘాలయ నూతన గవర్నర్‌గా బిడి మిశ్రా మంగళవారం ఇక్కడి రాజ్‌భవన్‌లో పదవీ స్వీకారం చేశారు. భారత సైన్యంలో బ్రిగేడియర్‌గా పనిచేసి పదవీ విరమణ అనంతరం 2017 నుంచి అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా...
Floods kill 31 in Assam, Meghalaya

అస్సాం, మేఘాలయాలో వరద బీభత్సం… 31 మంది మృతి

  గువాహటి : అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా ఇరు రాష్ట్రాల్లో ఇప్పటికే వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వరదలకు రెండ్రోజుల వ్యవధిలో అస్సాంలో 12 మంది మరణించగా, మేఘాలయలో...
Meghalaya’s living root bridges in UNESCO’s tentative list

మేఘాలయా చెట్ల వేళ్ల వంతెనలకు ప్రపంచ గుర్తింపు

యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు షిల్లాంగ్: ఐక్యరాజ్యసమితి గుర్తించిన ప్రపంచ వారసత్వ సంపదల తాత్కాలిక జాబితాలో మేఘాలయాలోని 70 పైచిలుకు గ్రామాలలో కనిపించే చెట్ల వేళ్లతో తయారుచేసిన వంతెనలకు(లివింగ్ రూట్ బ్రిడ్జీలు)...
Assam CM Himanta Biswa Sarma and Meghalaya CM Conrad Sangma sign an agreement

50 ఏళ్ల సరిహద్దు వివాదం చారిత్రక ఒప్పందంపై అస్సాం, మేఘాలయ  సంతకాలు

న్యూఢిల్లీ:   రెండు ఈశాన్య రాష్ట్రాల మధ్య 50 ఏళ్లుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదానికి ముగింపు పలికేందుకు మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా...
Assam Meghalaya border dispute

అసోం, మేఘాలయ సరిహద్దు వివాదానికి తెర

గువాహటి : అసోం, మేఘాలయ మధ్య 50 ఏళ్లుగా నలుగుతున్న సరిహద్దు వివాదానికి తెర పడింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమక్షంలో ఇరు రాష్ట్రాల మధ్య ఈ అంశంపై ఓ చారిత్రక...
Satyapal

ప్రభుత్వంపై మేఘాలయ గవర్నర్ ధ్వజం

జైపూర్: దేశంలో రైతుల ఆందోళనలో 600 మంది వరకు ఇప్పటి వరకు చనిపోయారు. ఒక్క జంతువు చనిపోయినా ఢిల్లీ నాయకులు సంతాపం తెలుపుతారు, కానీ వారు లోక్‌సభలో 600 మంది రైతుల ప్రతిపాదనను...
Bus fell into a river in Meghalaya

మేఘాలయలో నదిలో పడిన ఆర్టీసీ బస్సు

ఐదుగురి మృతి..16 మందికి గాయాలు గువాహటి: మేఘాలయ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు గురువారం తెల్లవారుజామున నదిలో పడిపోయి ఐదుగురు మరణించగా మరో 16 మంది గాయపడ్డారు. తుర నుంచి రాష్ట్ర...
Prashant Kishor makes key prediction for BJP in Telangana

తెలంగాణలో బిజెపి మెరుగుపడొచ్చు : ప్రశాంత్ కిశోర్

న్యూఢిల్లీ: దక్షిణాదిన, తూర్పు భారత దేశంలో బిజెపి కాస్త బలహీనంగా ఉంది. కర్నాటకలో కాస్తమెరుగ్గా ఉంది. రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిశోర్, పిటిఐ ఎడిటర్లతో మాటామంతీ జరుపుతూ బిజెపి ఆదిపత్యం, అజేయ ప్రధాని...
Elders get Relief in Bombay High Court

అమ్మాయిలు అదుర్స్

ఒకప్పుడు అమ్మాయిలు కాలేజి చదువులు చదవడం అంటే ఎంతో గొప్ప విషయంగా ఉండేది. ఉన్నతస్థాయి కుటుంబాల్లో అది కూడా కొద్ది శాతంలో మాత్రమే అమ్మాయిలు పైచదువులు చదివేవారు. ఆడపిల్లలు ఎక్కువ చదివితే పెళ్లిళ్లు...

త్వరలో కేంద్రానికి జమిలి ఎన్నికలపై నివేదిక

ఒక దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనను అధ్యయనం చేయడానికి నియమించిన మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించే ప్రక్రియలో ఉందని శుక్రవారం వర్గాలు...
People of country are with Congress: Rahul Gandhi

వయనాడ్‌ నుంచే రాహుల్ పోటీ

రానున్న లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయింది. 39 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ శుక్రవారం విడుదల చేశారు. కాంగ్రెస్ అగ్రనేత...

Latest News