Home Search
మొండి బకాయి - search results
If you're not happy with the results, please do another search
మొండి బకాయిల్లో ఎవరివి ఎంత!
భారత దేశ వ్యవస్థలన్నీ బడా పెట్టుబడిదారుల, భూస్వాముల, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకు కట్టుబడి పని చేస్తున్నాయి. ఇది వాస్తవం కాదని చెప్పగల ధైర్యం ఎవరికీ లేదు. ఆ వ్యవస్థల్లో బ్యాంకింగ్ రంగం ఒకటి....
సంపాదకీయం: మొండి బకాయిల భయం
సుదీర్ఘ కరోనా లాక్డౌన్ భారం ప్రభుత్వ రంగం బ్యాంకుల మీద అమితంగా పడగలదని, పర్యవసానంగా వాటి మొండి బకాయిలు అపరిమితంగా పెరిగిపోగలవనే హెచ్చరికలు వినవస్తున్నాయి. ప్రస్తుతం 8.5 శాతం వద్ద గల తిరిగిరాని...
బకాయిలు చెల్లించకపోతే నల్లా కనెక్షన్ కట్
నీటి బకాయిలు చెల్లించకపోతే కనెక్షన్ తొలగించాలి
వసూలపైఅధికారులు దృష్టిపెట్టాలని ఎండీ సూచనలు
మన తెలంగాణ,సిటీబ్యూరో: ఏడాది కాలం, ఆపై నుంచి నల్లా బిల్లు చెల్లించని నాన్ డొమెస్టిక్, నాన్ ప్రీ వాటర్ కనెక్షన్ల బకాయిలను వసూలు...
ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన కాంగ్రెస్:నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందని, విచక్షణారహితంగా రెవిన్యూ వ్యయం, భారీ ఎత్తున బడ్జెట్కు వెలుపల అప్పులు చేయడం, బ్యాంకుల్లో మొండి బకాయిలు పెద్ద ఎత్తున...
సమృద్ధిగా ఎరువులు
మనతెలంగాణ/హైదరాబాద్ :రాష్ట్రంలో యాసం గి పంటల సాగుకు సమృద్దిగా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉంచినట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. గు రువారం సచివాలయంలో మంత్రి అధికారులతో ఎరువుల నిల్వల...
బోర్డు చరిత్రలో సుదీర్ఘకాలం పనిచేసిన ఎండీగా రికార్డు… దానకిషోర్ బదిలీ
జలమండలి ఎండీ దానకిషోర్ బదిలీ..
ఆయన హయాంలో బోర్డుకు ప్రత్యేక మార్క్
బోర్డు చరిత్రలో సుదీర్ఘకాలం పనిచేసిన ఎండీగా రికార్డు
కీలక ప్రాజెక్టులు, సంస్కరణలకు శ్రీకారం
ఆయన సారథ్యంలో బోర్డుకు అవార్డుల పంట
జలమండలి నూతన ఎండీ గా సుదర్శన్...
ఐసిఐసిఐ బ్యాంక్ నికర లాభంలో 36 శాతం వృద్ధి
ముంబయి: ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ సెప్టెంబర్ త్రైమాసికం నికర లాభంలో 36 శాతం వృద్ధి నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఐసిఐసిఐ బ్యాంక్ నికర లాభం రూ.7,558 కోట్ల నుంచి...
విద్యుత్ అంతరాయాలు కలగకుండా చూడాలి: ఎన్డిసిఎల్ సిఎండి గోపాలరావు
హైదరాబాద్ : గిరి వికాసం లో దరఖాస్తు చేసుకున్న సర్వీసులను వెంటనే మంజూరు చేయాలని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణా లిమిటెడ్( ఎన్పిడిసిఎల్ ) సిఎండి అన్నమనేని గోపాల్ అధికారులను...
టిఎస్ఐపాస్, హెచ్ టి సర్వీసులను త్వరితగతిన మంజూరు చేయాలి
హన్మకొండ :- టిఎస్ఐపాస్, హెచ్ టి సర్వీసు మంజూరులో జాప్యం లేకుండా రిలీజ్ చేయాలని ఎన్పీడీసీఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అన్నమనేని గోపాల్ రావు అన్నారు. గురువారం హనుమకొండ నక్కలగుట్ట లోని కార్పొరేట్...
ఫైవ్స్టార్ రాజభోగాలు..వ్యక్తి అరెస్టు
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో తన కుటుంబంతో పాటు విలాసవంతమైన ఫైవ్స్టార్ హోటల్లో బస చేసిన వ్యక్తి దాదాపు నాలుగు లక్షల రూపాయల వరకూ బిల్లు చేశాడు. అయితే వీటిని ఎంతకూ...
సబ్సిడీల తగ్గింపు కుట్ర!
మోడీ ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను ఫిబ్రవరి 1 ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్లో ఆహారం, ఎరువులకు ఇచ్చే సబ్సిడీలో రూ. 3.7 లక్షల కోట్ల మేర తగ్గించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలియచేస్తున్నాయి....
ప్రభుత్వరంగ బ్యాంకుల లాభాలు!
ప్రభుత్వరంగ బ్యాంకులు లాభాల బాట పడుతున్నాయని మన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మురిసిపోతూ చెబుతున్నారు. ముఖ్యంగా 2017-18లో రూ. 6,547 కోట్ల నికర నష్టం వచ్చిన దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు...
అంతర్జాతీయ స్ధాయిలో అయిల్ ఫామ్ పంటకు అధిక డిమాండ్: హరీశ్రావు
అయిల్ ఫామ్ సాగుతో రైతులకు అధిక లాభాలు
అంతర్జాతీయ స్ధాయిలో అయిల్ ఫామ్ పంటకు అధిక డిమాండ్
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 50 వేల ఎకరాలలో అయిల్ ఫామ్ సాగే లక్షం
సాగుపై ప్రత్యేక శ్రద్ద...
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ మోసం
రూ.23 వేల కోట్ల ఎబిజి లోన్ స్కామ్
ఈ కుంభకోణం గురించి పూర్తి వివరాలు
న్యూఢిల్లీ : విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారవేత్త నీరవ్ మోడీ స్కామ్ రూ.13 వేల కోట్లు అనేది అందరికీ తెలుసు....
చెన్నైలో 2 ప్రైవేట్ ఫైనాన్సింగ్ సంస్థలపై ఐటి దాడులు
రూ. 300 కోట్ల మేర నల్ల ధనం గుర్తింపు
చెన్నై: రెండు ప్రైవేట్ సిండికేట్ ఫైనాన్సింగ్ గ్రూపులకు చెందిన చెన్నైలోని కార్యాలయాలపై ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడి చేయగా రూ. 300 కోట్లకు...
దుమ్మురేపిన ఎస్బిఐ
క్యూ1లో 55 శాతం పెరిగిన లాభం
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బిఐ జూన్ ముగింపు నాటి త్రైమాసిక ఫలితాల్లో అద్భుతంగా రాణించింది. క్యూ1(ఏప్రిల్జూన్)లో ఎస్బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)...
కెనరా బ్యాంక్ లాభం మూడు రెట్లు
క్యూ1లో రూ.1,177 కోట్ల లాభం
మన తెలంగాణ/ హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) మొదటి త్రైమాసిక ఫలితాల్లో ప్రభుత్వరంగ కెనరా బ్యాంక్ అద్భుతంగా రాణించింది. బ్యాంక్ నికర లాభం రూ.1,177 కోట్లతో...
విద్యుత్ రంగానికి 3.05 లక్షల కోట్లు: నిర్మలా సీతారామన్
ఢిల్లీ: విద్యుత్ రంగానికి 3.05 లక్షల కోట్లు, ఆర్థిక సంస్థల అభివృద్ధికి రూ. 20 వేల కోట్లు కేటాయించామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ...
బ్యాడ్ బ్యాంకు!
పది లక్షల కోట్ల రూపాయలకు చేరిపోయిన దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల ఎగవేత రుణాల, మొండి బకాయిల సమస్య పరిష్కారానికి బ్యాడ్ బ్యాంకు అనే ప్రత్యేక వసూళ్ల బ్యాంకును నెలకొల్పాలని కేంద్ర...
దొందూ దొందే
యెస్ బ్యాంకు దివాలాతో దేశంలో బ్యాంకింగ్ రంగ సంక్షోభ తీవ్రత మరింత నగ్నంగా, భయంకరంగా వెల్లడయింది. పలుకుబడి గల వ్యక్తులు, సంస్థలు బ్యాంకులను దోచుకోడం, భారీగా రుణాలు తీసుకొని ఎగవేయడం, ఆ భారం...