Home Search
మోడీ - search results
If you're not happy with the results, please do another search
ప్రధాని మోడీపై తమిళనాడు సిఎం స్టాలిన్ అనుచిత వ్యాఖ్యలు
చెన్నై: ప్రధాని నరేంద్ర మోడీపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ తమ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మంగళవారం ఆయన తూత్తుకుడి కూరగాయల...
చర్చించదగ్గ మోడీ మాటలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల కాలంలో రెండు మాటలు పదేపదే అంటున్నారు. కొన్ని పార్టీలు కులం పేరిట ప్రచారం చేస్తూ సమాజాన్ని విడదీస్తున్నాయనేది వాటిలో ఒకటి. మరి కొన్ని పార్టీలు ప్రాంతాల...
మోడీని 28 పైసల పిఎంగా పిలవాలి: ఉదయనిధి స్టాలిన్
చెన్నై: నిధుల కేటాయింపు విషయంలో బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తమిళనాడు మంత్రి, డిఎంకె నేత ఉదయనిధి స్టాలిన్ తప్పు పట్టారు. రాష్ట్రం పన్నుగా చెల్లించిన మొత్తంలో 28 పైసలను...
ఎన్నికల్లో మోడీ మరోసారి గెలుస్తారని సిఎం రేవంత్రెడ్డికి తెలుసు
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారలోకి వచ్చే ప్రసక్తే లేదని, కూటమి ఏర్పాటు చేసిన రోజుకో పార్టీ దూరమైతుందని మహబూబ్నగర్ ఎంపి అభ్యర్థి డికె. అరుణ ఎద్దేవా చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ...
మోడీ… భయాలు!
స్వతంత్ర భారత దేశ చరిత్రలో మొదటి సారిగా అధికారంలో ఉన్న ఓ ముఖ్యమంత్రిని అవినీతి ఆరోపణలతో ఎన్నికల సమయంలో అరెస్ట్ చేయడంలోని ఔచిత్యమును అటుంచితే ఎన్నికల సమయంలో తిరుగులేని విధంగా వ్యవహరిస్తున్న బిజెపిని...
భూటాన్లో ఆధునిక ఆస్పత్రిని ప్రారంభించిన మోడీ
భూటాన్ రాజధాని థింపులో భారత్ సాయంతో నిర్మించిన అత్యంత ఆధునిక ఆస్పత్రిని భారత ప్రధాని మోడీ శనివారం ప్రారంభించారు. థింఫూలో గ్యాల్ట్సుయెన్ జెట్సన్ పెమ మదర్ అండ్ చైల్డ్ ఆస్పత్రి భూటాన్ భారత్...
మాస్కో ఉగ్ర దాడికి ప్రధాని మోడీ ఖండన
మాస్కోలో జరిగిన ఉగ్ర మారణ కాండను భారత్ తీవ్రంగా గర్హిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం వెల్లడించారు. ఈ విషాద సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు మోడీ సంఘీభావం తెలిపారు. మీడియా వార్తల...
మోడీ ప్రభుత్వ నిరంకుశ ధోరణలకు వ్యతిరేకంగా మార్చి 23న నిరసన
నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయండి : వామపక్ష పార్టీల పిలుపు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వామపక్ష పార్టీల సమావేశం మార్చి 22న సిపిఎం రాష్ట్ర కార్యాలయం ఎంబి భవన్లో సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర...
ప్రధాని మోడీకి అత్యున్నత పౌర పురస్కారం
ప్రధాని నరేంద్ర మోడీకి భూటన్ అత్యున్నత పౌర పురస్కారం వరించింది. భూటాన్ రాజు ప్రధాని మోడీకి ఆర్డర్ ఆఫ్ డ్రుక్ గ్యాల్పోను ప్రధానం చేశారు. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న మొదటి...
దేశ గౌరవం పెరగాలంటే ప్రధాని మోడీ మళ్లీ గెలవాలి
ఆయనతోనే భారత్కు ప్రపంచస్థాయి గుర్తింపు
మేక్ ఇన్ ఇండియాతో చైనా ఉత్పత్తులకు చెక్ పడింది
భారత్ ఎదుగుదలపై చైనా, పాకిస్తాన్లు కుట్రలు
అంతర్జాతీయ స్థాయిలో అనేక శక్తులు మోడీకి వ్యతిరేకంగా పని చేస్తున్నాయి
వాటిని ఓడించాలంటే...
భారత్, రష్యా బంధం పటిష్ఠం: పుతిన్కు ప్రధాని మోడీ అభినందన
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ఫోన్ చేసి అధ్యక్ష పదవికి తిరిగి ఎన్నికైనందుకు అభినందించారు. భారత్, రష్యా ‘ప్రత్యేక, గర్వకారక వ్యూహాత్మక భాగస్వామ్యం’ విస్తరణ దిశగా...
శక్తి నాశనాన్ని కోరేవారు సర్వ నాశనమైపోతారు: మోడీ శాపాలు
సేలం: శక్తికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్ష ఇండియా కూటమి మొత్తానికి ఆపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తమిళనాడులోని సేలంలో బిజెపి...
శక్తిని మీరు నాశనం చేస్తే మేము పూజిస్తాం:మోడీ
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన శక్తి వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దాన్ని నాశనం చేయడానికి ఇండియా కూటమి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. కర్నాటకలోని శివమొగ్గలో సోమవారం...
నా మాటలను మోడీ వక్రీకరిస్తున్నారు: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: శక్తిపై తాను చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోడీ వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ముంబైలో ఆదివారం జరిగిన ఒక ర్యాలీలో శక్తిపై పోరాడాలంటూ తాను ఇచ్చిన పిలుపును...
కుటుంబ పార్టీలు దేశాన్ని దోచుకున్నాయి: మోడీ
హైదరాబాద్: తెలంగాణలో బిజెపికి మద్దతు పెరుగుతోందని కాంగ్రెస్, బిఆర్ఎస్కు తగ్గుతుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయని, బిజెపికి 400పైగా సీట్లు రావడం ఖాయమని, బిజెపికి...
జగిత్యాలకు బయలుదేరిన మోడీ
జగిత్యాల: ప్రధాని నరేంద్ర మోడీ జగిత్యాలకు బయల్దేరారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి నరేంద్ర మోడీ హెలికాప్టర్లో బయల్దేరారు. జగిత్యాల బిజెపి విజయసంకల్ప సభలో మోడీ పాల్గొననున్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా దేశ వ్యాప్తంగా మోడీ...
తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పోరాడారు: ప్రధాని మోడీ
అమరావతి: ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ప్రగతి ఆధారంగానే ఎన్డీయే ముందుకు వెళ్తోందని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. ఎన్నో విద్యాసంస్థల్ని కేంద్రం ఏపీకి కేటాయించిందని గుర్తు చేశారు. తిరుపతి ఐఐటీ, కర్నూలులో ఐఐఐటీ, విశాఖలో...
చంద్రబాబు చేరికతో ఎన్డీయేకు మరింత బలం: ప్రధాని మోడీ
చిలకలూరిపేట: తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేరికతో ఎన్డీయే బలం మరింత బలపడిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. చంద్రబాబు, పవన్ ఆంధ్రప్రదేశ్ కోసం కష్టపడుతున్నారని పేర్కొన్నారు. ఏపీలో...
పొత్తు తర్వాత తొలి సభ.. ప్రధాని మోడీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ
అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. ఆదివారం సాయంత్రం చిలకలూరిపేటకు చేరుకున్నారు. ప్రధానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, మఖ్యనేతలు స్వాగతం పలికారు....
గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీ
అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. చిలకలూరిపేటలో టీడీపీ-బీజేపీ-జనసేన 'ప్రజాగళం' సభ నిర్వహించనున్నారు. సా.5గంటలకు చిలకలూరిపేటలో జరిగే ప్రజాగళం...