Friday, April 26, 2024
Home Search

యాత్రికులు - search results

If you're not happy with the results, please do another search
Bus fell into a valley in Pakistan

పాకిస్థాన్‌లో లోయలో బస్సు పడి 17మంది యాత్రికులు మృతి

కరాచి: పాకిస్థాన్ లోని సింథ్, బలోచిస్థాన్ ప్రావిన్స్‌ల సరిహద్దులో బుధవారం యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో 17 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. 38 మంది గాయపడ్డారు. కరాచీకి...
Churiyamai temple of Jitpur Simara

నేపాల్‌లో రోడ్డు ప్రమాదం: ఆరుగురు భారత యాత్రికులు మృతి

కాట్మాండూ: నేపాల్‌లోని బారా జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీత్‌పూర్ సిమారాలోని చురియమై దేవాలయం సమీపంలో బస్సు లోయలో పడడంతో ఆరుగురు మృతి చెందగా 20 మంది తీవ్రంగా...
200 Telugu pilgrims trapped in Amarnath Pilgrimage

అమర్‌నాథ్ యాత్రలో చిక్కుకున్న తెలుగు యాత్రికులు

బల్తాల్: భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్ర తీర్థయాత్ర వరుసగా రెండవ రోజు నిలిపివేయబడింది. వాతావరణ పరిస్థితుల మధ్య వేలాది మంది భక్తులు బల్తాల్ వద్ద చిక్కుకున్నారు. పంచతర్ణి ప్రాంతంలో సుమారు 1,500...

పవిత్ర హజ్‌కు బయలుదేరిన 1,950 మంది యాత్రికులు

నాంపల్లి : నాంపల్లి హజ్ హౌస్ హజ్ శిబిరం నుంచి పలు రాష్ట్రాల ముస్లీం యాత్రికుల పవిత్ర హజ్‌కు బయలుదేరే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ సందర్బంగా హజీలతో ఆధ్యాత్మిక వాతారణం...
heavy snowfall in Char Dham yatra to Kedarnath Dham

కేదార్నాథ్లో భారీ హిమపాతం.. మంచులో చిక్కుకున్న తెలుగు యాత్రికులు (వీడియో)

హైదరాబాద్: కేదార్‌నాథ్ ఆలయ ప్రాంతంలో విపరీతమైన మంచు కురుస్తోంది. దీనివల్ల ఆక్సిజన్ స్థాయిలు పడిపోతాయి. వృద్ధ యాత్రికుల ఆరోగ్య ప్రమాదాలు ఉన్నాయి. కేదార్‌నాథ్‌లో ప్రజలు తమ నివాస ప్రాంతాల నుంచి బయటకు రావద్దని...
Helicopter crashed in Kedarnath

కేదార్‌నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలి ఆరుగురు మృతి

ఉత్తరాఖండ్:  ఫటా నుంచి కేదార్‌నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మంగళవారం 11.30 గంటలకు కూలిపోవడంతో ఆరుగురు మరణించారు. చనిపోయినవారిలో ఇద్దరు పైలట్లు కూడా ఉన్నారు. ఆర్యన్ ఏవియేషన్ కు చెందిన ఆ హెలికాప్టర్...
Landslide in Uttarakhand

ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడటంతో చిక్కుకుపోయిన 400 మంది యాత్రికులు

  జైపూర్: కొండచరియలు విరిగిపడిన కారణంగా ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో రాజస్థాన్‌కు చెందిన దాదాపు 400 మంది యాత్రికులు చిక్కుకుపోయారని, ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని సీనియర్ అధికారి ఒకరు...
Limited number of pilgrims back to Mecca

మక్కాకు మళ్లీ పరిమిత సంఖ్యలో యాత్రికులు

  రియాద్ : కరోనా వైరస్ కారణంగా గత కొన్ని నెలలుగా అమలవుతున్న ఆంక్షలను సౌదీ అరేబియా ప్రభుత్వం సడలించడంతో పరిమిత సంఖ్యలో యాత్రికులు మక్కాకు వస్తున్నారు. ఈమేరకు ఆదివారం తెల్లనివస్త్రం కప్పే సంప్రదాయం...
Police to Wear Dhoti-Kurta at Kashi Vishwanath Temple

ధోతీ కుర్తా.. మెడలో రుద్రాక్ష

కాశీ ఆలయం వద్ద ఖాకీ డ్రస్సు ఇదే కొత్త నిబంధన అమలులోకి యోగి సర్కారు నిర్ణయం ఏ మాన్యువల్ ఇదని నిరసనలు యోగి సర్కారు యాగి అన్న అఖిలేష్ వారణాసి : ప్రముఖ పుణ్యక్షేత్రం,...
UP Teen saved herself with Alexa Bark from Monkey

ఇంట్లోకి కోతులు చొరబడితే ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా!

ఆలయాల దగ్గర, యాత్రికులు తిరిగే చోట్ల కోతులు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. చేతిలో ఉన్నవి లాక్కోవడం, అప్పుడప్పుడు మీదపడి రక్కడం వంటివి చేస్తూ ఉంటాయి. వీటిని చూస్తే చాలు చిన్న...
Ooty Trip Just Rs. 13 thousands!

ఊటీ ట్రిప్ కు కేవలం రూ. 13 వేలే !

ఐఆర్సిటిసి టూర్ ప్యాకేజీ హైదరాబాద్: వేసవి వేడిమిని తట్టుకోలేక చాలా మంది వేసవి కాలంలో చల్లని విడుదలకు వెళ్లాలని అనుకుంటారు. పేదలకైతే సాధ్యం కాదు కానీ, కాస్త వెసలుబాటు ఉన్నవారికి ఇది సాధ్యమే. సాధారణంగా...
Chairman Biyabani inspected the Hajj arrangements at Shamshabad Airport

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో హజ్ ఏర్పాట్లను పరిశీలించిన చైర్మన్ బియాబాని

మన తెలంగాణ / హైదరాబాద్ : హజ్ యాత్ర 2024 సందర్భంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో యాత్రికులకు కల్పించాల్సిన సౌకర్యాలను హజ్ కమిటీ చైర్మన్ మౌలానా సయ్యద్ గులాం అఫ్జల్ బియాబాని పరిశీలించారు....
Shoots on Mini bus

బస్సుపై కాల్పులు… బుల్లెట్ దిగినా 30 కిలో మీటర్లు బస్సు నడిపాడు…

ముంబయి: మినీ బస్సుపై మంగళవారం అర్థరాత్రి దోపిడీ దొంగలు కాల్పులు జరపడంతో డ్రైవర్ చేతికి బుల్లెట్ దిగినా కూడా 30 కిలో మీటర్లు ప్రయాణించిన సంఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన...
Uttar Pradesh Haridwar

చెరువులో పడిన ట్రాక్టర్: 15 మంది మృతి

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లో శనివారం ఉదయం ట్రాక్టర్ చెరువులో పడింది. కాస్‌గంజ్ వద్ద యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ చెరువులో పడిపోవడంతో 15 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన...
Konda Surekha

పిసిబిని అభినందించిన మంత్రి కొండా సురేఖ

మేడారం జాతరలో కాలుష్య నివారణకు పిసిబి చర్యలు అభినందించిన మంత్రి కొండా సురేఖ మన తెలంగాణ / హైదరాబాద్ : మేడారం జాతరకు వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ...
Reconstruction of Ram temple in Ayodhya

భక్తి పారిశ్రామికవాడగా అయోధ్య!

నెపోలియన్ సైన్యాన్ని రష్యా నుంచి మొదటి అలెగ్జాండర్ జార్ చక్రవర్తి 1812లో తరిమి వేశాడు. ఈ విజయం సాధించినందుకు కృతజ్ఞతగా క్రీస్తుకు మాస్కోలో గొప్ప దేవాలయాన్ని నిర్మించాలని భావించాడు. రక్షకుడైన క్రీస్తుకు మహత్తరమైన...
Haj Piligrims training

25న హజ్ యాత్రికుల తొలి శిక్షణా శిబిరం

ముఖ్యఅతిథిగా ముహమ్మద్ అలీ షబ్బీర్ మన తెలంగాణ / హైదరాబాద్ : ఈ ఏడాది హజ్‌కు ఉద్దేశించిన హజ్ యాత్రికుల మొదటి హజ్ శిక్షణ శిబిరం ఈ నెల 25న ఆదివారం జరుగనుంది. పాత...

జంతుమేళా మాలేగాం జాతర

తమ తమ వృత్తి పనుల్లో తలమునకలయ్యే శ్రామిక జాతులు, వ్యవసాయ, కూలీ పనులతో తీరిక లేని జనసమూహాలు సేద తీరే చెలిమెలు జాతరలు. జనం మొక్కులు తీర్చుకొనే చిన్న గుడికి ఆనుకొని విశాలమైన...
PM Modi Asks Ministers To Not Visit Ayodhya In February

ఫిబ్రవరిలో అయోధ్యకు వెళ్లకండి

కేంద్ర మంత్రులకు ప్రధాని మోడీ పిలుపు జనం రద్దీపై కేబినెట్‌లో ప్రస్తావన ప్రజలకు అసౌకర్యం కల్గించవద్దని సూచనలు న్యూఢిల్లీ : ఫిబ్రవరిలో కేంద్ర మంత్రులు ఎవరూ కూడా అయోధ్య రామాలయ దర్శనానికి వెళ్లకూడదని...
Three lakh people in Ayodhya are lucky to see Ram Darshan

అయోధ్యలో మూడు లక్షల మందికి రామదర్శన భాగ్యం

అయోధ్య/లక్నో: అయోధ్యలో కొత్తగా ఆవిష్కరించిన రామాలయానికి లక్షలాది మంది తరలివస్తున్నారు. బుధవారం ఉదయం చలిగాలులు ముసురుతున్నా లెక్క చేయకుండా వెచ్చని దుస్తులు ధరించి రామదర్శనం కోసం వేలాది మంది బారులు తీరారు. మధ్యాహ్నం...

Latest News