Home Search
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి - search results
If you're not happy with the results, please do another search
నేటి నుంచి యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు
స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి రేవంత్ దంపతులు
21న శతఘటాభిషేకంతో ఉత్సవాలకు ముగింపు
మనతెలంగాణ/యాదాద్రి: తెలంగాణలో ప్రముఖ క్షేత్రం శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ఆలయం యాదా ద్రి క్షేత్రంలో నేటి నుంచి...
యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ
యాదాద్రి: శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ స్వామివారి దర్శనం కోసం ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. తెల్లవారుజామునే...
భక్తజన సంద్రం యాదాద్రి క్షేత్రం..
యాదాద్రి ః శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శనార్ధం భారీగా తరలివచ్చిన భక్తులతో యాదాద్రి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. వరుస సెలవులతో వివిధ ప్రాంతాల నుంచి శ్రీలక్ష్మీనరసింహుని దర్శనార్ధం తరలివచ్చిన భక్తులతో యాదాద్రి కిటకిటలాడుతోంది....
భక్తులతో కిటకిటలాడిన యాదాద్రి
యాదాద్రి ః కార్తీక మాసం మహాపుణ్యమాసం కావడంతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కొండంతా భక్తులతో నిండిపోయింది. కార్తీకమాసం చివరి రోజులు కావడంతో యాదాద్రీశుడి దర్శనానికి భక్తజనులు తరలివచ్చారు. యాదాద్రీశా నమోఃనమ అంటూ తరలివచ్చిన...
యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ
యాదాద్రి: శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. కోద్ది రోజులుగా సాదరాణముగా భక్తుల రాక ఉండగా దసరా సెలవుల నేపథ్యంలో స్వామి వారి దర్శనార్ధం తరలివచ్చె భక్తుల రద్దీ పెరిగింది. శనివారం...
యాదాద్రి ఆలయ హుండీ ఆదాయం రూ.కోటి 69 లక్షలు
యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ హుండీ లెక్కింపు నిర్వహించారు. శనివారం 24 రోజుల హుండీ లెక్కింపులో రూ.1,69,83,021 (కోటి 69 లక్షల, 83 వేల, 021) రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ...
యాదాద్రిలో భక్తుల సందడి
యాదాద్రి : శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం యాదాద్రిలో భక్తజనుల సందడి నెలకొంది. ఆదివారం, సోమవారం సెలవు దినాలు కావడంతో శ్రీ లక్ష్మీన రసింహస్వామి వారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. ఆదివారం శ్రీలక్ష్మీనరసింహుని దర్శనార్ధం భక్తులు...
యాదాద్రికి పోటెత్తిన భక్తులు
యాదాద్రి: తెలంగాణ ప్రసిద్ధి క్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం కావడంతో ఆదివారం స్వామి వారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కుటుంబ సభ్యులు, పిల్లాపాపలతో కలిసి అధిక సంఖ్యలో...
యాదాద్రి నిత్యపూజలో భక్తులు
యాదాద్రి భువనగిరి:శ్రావణమాసం ప్రారంభం కావడంతో శ్రీలక్ష్మీనరసింహుని దర్శనానాకి తరలి వచ్చిన భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకుని ఆలయ నిత్యపూజలలో భక్తులు పాల్గొన్నారు. గురువారం శ్రావణ మాసం మొదిటి రోజున తెల్లవారు జామున ఆలయం...
యాదాద్రి ఆలయ హుండీ ఆదాయం రూ.కోటి 89 లక్షలు
యాదాద్రిభువనగరి:యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ హుండీ లెక్కింపు నిర్వహించారు. బుధవారం 21 రోజుల హు ండీ లెక్కింపులో రూ.1,89,04,607 (1 కోటి 89 లక్ష ల, 04 వేల, 607) రూపాయలు ఆదాయం...
యాదాద్రిలో శివుడికి ప్రత్యేక పూజలు
యాదాద్రి భువనగిరి: శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం యా దాద్రి కొండపైన కొలువుదీరిన శ్రీ పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు...
యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ
యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనార్ధం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో స్వామివారి...
యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ
యాదాద్రి భువనగిరి:యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ పెరిగింది. రెండో శనివారం, ఆదివారం రెండు రోజులు వరుస సెలవులు కావడంతో శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శనార్ధం భక్తులు తరలివస్తున్నారు. శ్రీవారి దర్శనానికి...
యాదాద్రి ఆలయ నిత్యరాబడి రూ.12.70 లక్షలు
యాదాద్రి ః శ్రీలక్ష్మీనరసింహ స్వామి యాదాద్రి క్షేత్రంలో అండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ మహోత్సవాన్ని ఆలయ అర్చకులు వేడుకగా నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఉదయం అభిషేకం, సాయంత్రం ఆలయ...
యాదాద్రిలో భక్తుల రద్దీ
యాదాద్రి భువనగిరి: తెలంగాణ ప్రసిద్ధి క్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో సందడిగా మారింది. ఆదివారం సేలవు కావడంతో స్వామివారి దర్శనార్ధం కుటుంబ సభ్యులు, పిల్లాపాపలతో కలిసి భారీగా భక్తులు తరలివచ్చారు. ఆదివారం...
యాదాద్రి నిత్యపూజలో భక్తులు
యాదాద్రి భువనగిరి:యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శించుకున్న భక్తులు ఆలయంలో జరిగిన నిత్యపూజలలో పాల్గొన్నారు. బుధవారం తెల్లవారుజామున సుప్రభాత సేవతో ఆలయాన్ని తెరిచిన అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, అభిషేకం, అర్చన, సుదర్శన నారసింహ...
యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ
యాదాద్రి భువనగిరి:తెలంగాణ ప్రసిద్ధి క్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ స్వామి వారి దర్శనార్ధం కొద్ది రోజులుగా భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగినప్పటికీ ఆదివారం కుటుంబ సభ్యులు,...
యాదాద్రిలో వైభవంగా ఏకాదశి లక్ష పుష్పార్చన
యాదాద్రి భువనగిరి:శ్రీలక్ష్మీనరసింహస్వామి యాదాద్రి క్షే త్రంలో ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని శ్రీ స్వామిఅమ్మవార్లకు వైభవంగా లక్ష పుష్పార్చన పూజను నిర్వహించారు. శనివారం ఉదయం ఆలయంలో సుప్రభాత సేవ, అర్చన, అభిషేకం, సుదర్శన నారసింహ...
యాదాద్రిలో స్వాతి నక్షత్ర పూజలు
యాదాద్రి భువనగిరి:యాదాద్రి క్షేత్రంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్ర పూజలను వైభవంగా నిర్వహి ంచారు. బుధవారం స్వామివారి జన్మనక్షత్రం స్వాతిని పురస్కరించుకొని ఆలయంలో అర్చకులు శాస్త్రోక్తంగా పూజలను చేపట్టారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో...
యాదాద్రి క్ష్రేతపాలకుడికి ఆకుపూజ
యాదాద్రి భువనగిరి: శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రపాలకుడైన శ్రీఆంజనేయస్వామికి విశేషం గా ఆకుపూజను అర్చకులు నిర్వహించారు.మంగళవారం శ్రీఆంజనేయస్వామికి విశేషమైన రోజు కావడంతో ఉదయం శ్రీఅంజనేయస్వామి వారికి సింధూర క్షేపణం నిర్వహించి లక్ష తమలపాకులతో నాగవల్లి...