Home Search
యోగక్షేమాలను - search results
If you're not happy with the results, please do another search
చట్ట సభల గళం కామ్రేడ్ ఓంకార్
భారత మార్చిస్టు కమ్యూనిస్టు పార్టి (ఐక్య) ఎంసిపిఐ(యు) వ్యవస్థాపక నేత, మాజీ శాసనసభ్యులు, వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, అమరజీవి కామేడ్ మద్దికాయల ఓంకార్ గారు అమరులై తేది 17.10.2023...
ముంపు ప్రాంతాల్లో విస్తృత పర్యటన
మంథని: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి, మానేరు నదులు ఉదృతంగా ప్రవహిస్తూ మంథనికి వరద ముంపు పొంచి ఉండటంతో మున్సిపల్ చైర్మెన్ పుట్ట శైలజ అప్రమత్తంగా వ్యవహరించారు. గురువారం ప్రాజెఉక్ట ద్వారా...
సిఎం కెసిఆర్ కలిసిన ఎంఎల్ఎ రోహిత్ రెడ్డి
తాండూరు: తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని సిఎం కెసిఆర్ ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్కు ఆహ్వానించారు. శనివారం కర్ణాటకకు వెళుతుండగా కారు ప్రమాద సంఘటన గురించి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని సీఎం...
దిగ్విజయంగా వర్ధిల్లుతున్న సర్వమత సమానత్వం
ఖమ్మం : మనిషి తనలోకి తాను పయనించడానికి, జీవిత పరమార్థం తెలుసుకోవడానికి ఆధ్మాత్మికతను మించిన మరో మార్గం లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర...
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
కొల్లాపూర్ : సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఎన్మన్బెట్ల గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం అనంతరం బుధవారం ఉదయం మీ కోసం మీ...
నాది అభివృద్ధి, సంక్షేమ బలం
మాక్లూర్: నాది అభివృద్ధి, సంక్షేమ బలం, కాంగ్రెస్, బిజెపిలది క్షుద్ర రాజకీయాలని పియుసి ఛైర్మన్, ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. నమస్తే నవనాథపురం కార్యక్రమంలో భాగంగా ఆదివారం...
విప్రహిత.. సకల జనహిత
వేద పండితుల గౌరవభృతి రూ.5వేలకు పెంపు
అర్హత వయస్సు 75 నుంచి 65ఏళ్లకు తగ్గింపు
ధూపదీప నైవేద్యం మొత్తాన్ని రూ.6వేల నుంచి రూ.10వేలకు పెంపు
మరో 2,796 దేవాలయాలకు పథకం వర్తింపు
ప్రతిష్ఠాత్మక సంస్థల్లో...
తల్లి వెంట హైదరాబాద్కు అవినాష్ రెడ్డి
కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి తల్లిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించడంలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. తన తల్లి ఆరోగ్యం క్షీణించడంతో అవినాష్ రెడ్డి ఈరోజు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్...
క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే సండ్ర
మన తెలంగాణ/కల్లూరు: మంగళవారం ఏన్కూరు వద్ద జరిగిన ఆటో ప్రమాదంలో గాయపడ్డ అంబేద్కర్ నగర్ కు చెందిన 11 మంది క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ దవఖానాలో చికిత్స నిమిత్తం చేర్పించగా చికిత్స పొందుతున్న...
పంత్ను పరామర్శించిన టీమిండియా మాజీ క్రికెటర్లు
హైదరాబాద్ : వికెట్ కీపర్ రిషబ్ పంత్ను టీమిండియా మాజీ క్రికెటర్లు పరామర్శించారు. సురేశ్రైనా, హర్భజన్ సింగ్, శ్రీశాంత్ రిషబ్ ఇంటి కెళ్లి అతని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కాసేపు అతనితో సరదాగా...
పిసి కుటుంబానికి ఆర్థిక సాయం
మనతెలంగాణ, హైదరాబాద్ : బ్రెయిన్ స్ట్రోక్తో మృతిచెందిన కానిస్టేబుల్ కుటుంబానికి రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఆర్థిక సాయం అందజేశారు. నేరెడ్మెట్లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్లో శుక్రవారం కానిస్టేబుల్ భార్యకు రూ.8లక్షల...
ఎల్లారెడ్డిపేటలో వృద్ధుల కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణలో తొలిసారి వృద్ధుల కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి వృద్ధుల కేంద్రం ఏర్పాటు చేశారు. ఎల్లారెడ్డిపేటలో రాష్ట్ర ఐటి,పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ వృద్ధుల...
పాంపర్స్ ఇట్ టేక్స్ 2 క్యాంపెయిన్కు అనిత దంపతుల మద్దతు
ముంబై: టెలివిజన్ అభిమాన జంట రోహిత్ రెడ్డి, అనితా హస్సానందానీలు ఎప్పుడూ కూడా తమ కుమారుడు అరవ్ కు సమానమైన తల్లిదండ్రులుగా సరైన ఉదాహరణగా నిలుస్తుంటారు. ఈ జంట పాంపర్స్ ఇట్ టేక్స్...
కల్యాణలక్ష్మి వైభోగమే
మనతెలంగాణ/హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరంలో కల్యాణ లక్ష్మిపథకం అమలుకు రూ.1850 కోట్ల నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు శనివారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బి. వెంకటేశం...
ఆడ శిశువును ‘అమ్మే’సింది
మనతెలంగాణ/హైదరాబాద్ : మూడో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టిందని ఆవేశంతో తల్లిదండ్రులు రూ. 80వేలకు పసికందును విక్రయించిన ఘటన సోమవారం నాడు వనస్థలిపురం పోలీస్స్టేషన్లో చోటుచేసుకుంది. మనువరాలి యోగక్షేమాలను తెలుసుకునేందుకు వెళ్లిన అమ్మమ్మకు పసికందును...
అనాథ బాలలకు త్వరలో సమగ్ర విధానం
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో అనాధ బాలల పూర్తి సంరక్షణ భాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడించారు. సోమవారం పార్టీ ప్లీనరి సమావేశాల సందర్బంగా సంక్షేమ తెలంగాణ సాకారం అంశంపై స్త్రీ...
చిన్న సాయమైనా మిన్నదే
దివ్యాంగులపై మానవతా దృక్పథం
చూపాలి అర్భాటాలకు వృథా ఖర్చు
చేయొద్దని నా పుట్టినరోజు సందర్భంగా
పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చాను
స్పందించిన మంత్రులు, టిఆర్ఎస్
ఎంపిలు, ఎంఎల్ఎలు తదితరులు
దివ్యాంగులను ఆదుకోవడానికి
ముందుకొచ్చారు వారందరికీ...
మీకు మేమున్నాం..
అధైర్య పడొద్దు.. అందరినీ ఆదుకొని తీరుతాం
ఇంటింటికీ వెళ్లి వరద బాధితులకు రూ. 10వేలు నగదు అందజేత
ఇది తాత్కాలిక, తక్షణ సహాయమే, అవసరమైతే మరింత పెంపు
భవిష్యత్లో ముంపు ముప్పు రాకుండా శాశ్వత చర్యలు
బాధితులకు మంత్రి...
గవర్నర్ తమిళిసైతో సిఎం కెసిఆర్ భేటీ
గవర్నర్ తమిళిసైతో సిఎం కెసిఆర్ భేటీ
పలు అంశాలపై చర్చ, గవర్నర్ బాబాయి మృతిపై ఆరా
తమిళిసై తండ్రి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి
పరామర్శించడానికి వచ్చిన సిఎంకు ట్విట్టర్ వేదికగా గవర్నర్ ధన్యవాదాలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్...
రిజర్వేషన్ల పితామహుడు సాహు మహారాజ్
భారతదేశ చరిత్రలో బహుజనులను(బీసీ,ఎస్సి,ఎస్టీ మరియు మైనారిటీలు) బ్రాహ్మణ భావజాల,సిద్ధాంత పెత్తనం నుండి విముక్తి చేయటానికి సైద్ధాంతికంగా, పాలనపరంగా మహాత్మ జ్యోతిబాపూలే ఛత్రపతి శివాజీ మహారాజ్ ల వారసుడిగా కృషి చేసి భవిష్యత్ భారతానికి...