Saturday, April 20, 2024
Home Search

రాజీవ్ శర్మ - search results

If you're not happy with the results, please do another search
Veteran Congress leader Captain Satish Sharma passes away

మాజీ కేంద్ర మంత్రి సతీశ్ శర్మ కన్నుమూత

  పనాజీ : మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కెప్టెన్‌ సతీశ్‌ శర్మ (73) కన్నుమూశాడు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సతీశ్ తుదిశ్వాస విడిచారని...
Rohit Sharma nominated for Rajiv Khel Ratna

రాజీవ్ ఖేల్ రత్నకు రోహిత్ నామినేట్

న్యూఢిల్లీ: క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర అవార్డుకు టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ పేరును క్రీడా మంత్రిత్వ శాఖ కేంద్రానికి సిఫార్సు చేసింది. రోహిత్‌తోపాటు రెజ్లర్ వినేశ్ ఫొగట్,...
Revanth sacks all advisors appointed by KCR govt

ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రేవంత్‌రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొదటి రోజు ఆరు గ్యారంటీలపై క్యాబినేట్ సమావేశం ఏర్పాటు చేసి రెండు గ్యారెంటీల ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు....
cancellation of appointment of advisors in telangana

సిఎం కీలక నిర్ణయం.. సలహాదారుల నియామకాలు రద్దు

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన ఏడుగురు సలహాదారులను తొలగిస్తూ నూతనంగా ఎన్నికైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 9 శనివారం...
Use of plastic should be banned outright

ప్లాస్టిక్ వినియోగం స్వచ్ఛం దంగా నిషేధించాలి

వాటి స్థానంలో పింగాణి వస్తువులను వాడాలి: సిఎస్  శాంతికుమారి మన తెలంగాణ/హైదరాబాద్: పర్యావరణానికి ప్రమాదంగా మారిన సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని స్వచ్ఛందంగా నిషేదించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పిలుపునిచ్చారు....
Retired IAS officers at Secretariat

విశ్రాంత ఐఎఎస్ అధికారులతో సిఎస్ శాంతికుమారి

అద్భుతం... అభినందనీయం సచివాలయ భవనాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు గురైన విశ్రాంత ఐఎఎస్ అధికారులు మనతెలంగాణ/ హైదరాబాద్: కొద్ది సమయంలో అద్భుతంగా న భూతో నభవిష్యతి అనే విధంగా సచివాలయ నిర్మాణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
Net Zero Summit 2023 Empowering

భారతీయ పరిశ్రమలను బలోపేతం చేయడానికి నెట్ జీరో సమ్మిట్ 2023

హైదరాబాద్: దేశంలోని ప్రముఖ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్‌మెంట్ ప్రొవైడర్ GEAR భాగస్వామ్యంతో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (IMT), హైదరాబాద్, నెట్ జీరో సమ్మిట్ మొదటి ఎడిషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. "నెట్-జీరో 2023:...
Abolition of VRS system

విఆర్ఎస్ వ్యవస్థ రద్దు

మనతెలంగాణ/హైదరాబాద్ : నీరటి, మస్కూరు, లష్కర్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలువబడుతూ, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన విఆర్‌ఎ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు....
Regularization of Panchayat Secretaries

పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ

ప్రొబేషన్ పీరియడ్‌లో పనితీరుపై పరిశీలన నిర్దేశించిన లక్షాల్లో మూడింట రెండొంతులు చేరుకున్న వారిని రెగ్యులరైజ్ విఆర్‌ఎల సర్దుబాటుకు మంత్రి కెటిఆర్ నేతృత్వంలో ఉపసంఘం అభిప్రాయాల సేకరణకు వారితో నేటి నుంచి చర్చలు సచివాలయంలో...
Capacity building program in Hyderabad over

ముగిసిన సిబిపి కార్యక్రమం

ఉద్యోగులకు సర్టిఫికెట్ల ప్రదానం హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధనా సంస్థ (ఈపిటిఆర్‌ఐ ) భారత ప్రభుత్వం ఈ మేరకు వారం పాటు నిర్వహించిన కెపాసిటీ బిల్డింగ్ ప్రొగ్రామ్ ( సిబిపి) శనివారం...

మళ్లీ దీవించండి

మన రా ష్ట్రంలో కొనసాగుతున్న ప్రగతి ఇదే విధంగా కొనసాగాలంటే తమ ప్రభుత్వాన్ని మళ్లీ దీవించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రజలను కోరా రు. నిన్నా మొన్న 20 రోజుల నుంచి ఎలా కార్యక్రమాలు...
CM KCR lay foundation stone to Hospital in Sangareddy

ఐటీ కంపెనీలు వచ్చే ఏర్పాట్లు చేస్తాం..

పటాన్‌చెరుకు పరిశ్రమలు బాగా నడుస్తున్నయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన సిఎం కెసిఆర్ పటాన్‌ చెరులో రూ.183 కోట్లతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి భూమిపూజ...
KCR comments on MLA Mahipal Reddy's performance

ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పనితీరుపై కెసిఆర్ కామెంట్స్

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరులో ముఖ్యమంత్రి కెసిఆర్ రూ. 183 కోట్లతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి భూమిపూజ చేశారు. సంగారెడ్డి జిల్లాలోని ఒక్కో మున్సిపాలిటీకి రూ.30 కోట్లు...

పైసలు పోయినా.. పంట బతకాలె

మన తెలంగాణ: వ్యవసాయాన్ని, రైతాంగాన్ని కాపాడుకోవడమే తమ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని ము ఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించా రు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంట సా గుకు అంతరాయం లేకుండా సాగునీటి...
Government rice mills near farmers

రైతుల చెంతకు సర్కారీ రైస్ మిల్లులు

హైదరాబాద్ : వరి ధాన్యాన్ని బియ్యం, నూనె వంటి పలు రకాల ఉత్పత్తులుగా మార్చే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను జిల్లాల వారీగా ఏర్పాటు చేస్తామని, వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నెంబర్‌వన్ స్థానానికి...
KTR Participate in Pattana Pragathi Dinotsavam

మహానగరానికి సమృద్ధిగా తాగునీటి వసతి

మహానగరానికి సమృద్ధిగా తాగునీటి వసతి భవిష్యత్తులో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు త్వరలో వందశాతం మురుగునీటి శుద్ది నగరంగా చరిత్రకెక్కుతుంది దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పట్టణ ప్రగతిలో మంత్రి కెటిఆర్ వెల్లడి మన తెలంగాణ/ హైదరాబాద్:...
KCR

వైద్యానికి పెద్దపీట

భవిష్యుత్తులో కరోనాను మించిన విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేలా వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నాం వైద్యానికి మానవ జీవితానికి ఎడతెగని సంబంధం ఉంది ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలనే ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల నిర్మాణం వైద్యారోగ్య...
KCR Inaugurates Brahmana Parishath Bhavan in Medak

విప్రహిత.. సకల జనహిత

వేద పండితుల గౌరవభృతి రూ.5వేలకు పెంపు అర్హత వయస్సు 75 నుంచి 65ఏళ్లకు తగ్గింపు ధూపదీప నైవేద్యం మొత్తాన్ని రూ.6వేల నుంచి రూ.10వేలకు పెంపు మరో 2,796 దేవాలయాలకు పథకం వర్తింపు ప్రతిష్ఠాత్మక సంస్థల్లో...

‘లక్ష’ణంగా ఆదుకుంటాం

మన కుల వృత్తులకు చేయూత నిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సిఎం పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని బిసి, ఎంబిసి కులాలు కుల వృత్తులే ఆ ధారంగా జీవించే రజక, నాయి బ్రాహ్మణ, పూస...
Telangana Decennial Celebrations

దశాబ్ది ఉత్సవాల షెడ్యూల్ ఖరారు

జూన్ 2 నుంచి 22 వరకు 21 రోజులపాటు ఘనంగా దశాబ్ది ఉత్సవాల నిర్వహణ జూన్ 2న దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించనున్న సిఎం కెసిఆర్ జూన్ 22న నూతనంగా నిర్మించిన అమరుల స్మారకాన్ని...

Latest News