Home Search
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రం నుంచి రాజ్యసభకు ముగ్గురు ఏకగ్రీవం
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
మూడు నామినేషన్ల తిరస్కరణ
బిఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర,
కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ ఎన్నిక
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీలుగా...
మండలి డిప్యూటీ ఛైర్మన్ గా బండ ప్రకాశ్ ఏకగ్రీవం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ గా బండ ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. బండ ప్రకాష్ ఏక గ్రీవంగా ఎన్నికైనట్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి...
కొవిన్ పోర్టల్ డేటా భద్రం
న్యూఢిల్లీ : కొవిడ్ టీకాల నమోదు వేదిక కొవిన్ నుంచి అసంఖ్యాకంగా వ్యక్తుల సమాచారం లీకయిందనే వార్తలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సోమవారం తోసిపుచ్చింది. కొవిన్ పోర్టల్ డేటా పూర్తిగా భద్రంగా ఉందని...
పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం దేశానికి గర్వకారణం: ద్రౌపదీ ముర్ము
న్యూఢిల్లీ : పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవం యావత్ దేశానికి గర్వకారణం, ఆనందాయకం అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఈ భవనాన్ని ఆదివారం ప్రారంభించిన సమయంలో...
గెలుపు మాదే
బిఆర్ఎస్ అభ్యర్థులను రెండు నెలల క్రితమే ప్రకటించాం
మన తెలంగాణ/హైదరాబాద్: గత ఎన్నికల్లో వచ్చిన 88 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె. టి.రామారావు విశ్వాసం వ్యక్తం...
ఎస్ఐ-కానిస్టేబుల్ పరీక్షలో.. ముఖ్యమైన టాపిక్స్
ఎస్ఐ/కానిస్టేబుల్ పరీక్ష రాసే వారికి ఈ కొద్దీ రోజుల ప్రిపరేషన్ చాలా కీలకం. ఎందుకంటే ఆగస్టు 7న ఎస్ఐ పరీక్ష, ఆగస్టు 21న కానిస్టేబుల్ పరీక్ష జరుగనుంది. ఈ పరిక్షలకు కేవలం కొద్దీ...
పార్లమెంట్లో చమురు ధరల సెగ… ప్రతిపక్షాల వాకౌట్
న్యూఢిల్లీ : చమురు, వంట గ్యాస్ ధరల పెంపుపై ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయసభలు మంగళవారం దద్దరిల్లాయి. ఈ ఉదయం ప్రశ్నోత్తరాల గంట పూర్తి కాగానే కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధరి...
ప్రధాని మోడీపై సభాహక్కుల నోటీసు
సమావేశాల బహిష్కరణకు టిఆర్ఎస్ నిర్ణయం
పార్లమెంట్ ఉభయసభల్లోనూ సమర్పణ, తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఆంధ్రప్రదేశ్ విభజన, తెలంగాణ అవతరణపై మోడీ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టిఆర్ఎస్ ఎంపిలు...
కల్నల్ సంతోష్బాబు చిరస్మరణీయుడు
సిఎం కెసిఆర్ సందేశం స్ఫూర్తిదాయకం
ముఖ్యమంత్రి నిర్ణయం దేశానికే ఆదర్శం
మిలటరీ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండ
దివంగత కల్నల్ సంతోష్బాబు విగ్రహాన్ని
ఆవిష్కరించిన మంత్రులు కెటిఆర్, జగదీష్రెడ్డి
విగ్రహం పెట్టాలన్న మా కలను ప్రభుత్వం
సాకారం చేసింది : సంతోష్బాబు...
నేడు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభం
ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్
ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
మన తెలంగాణ/సిటీ బ్యూరో: భాగ్యనగరానికి మరో మణిహారంగా భాసిల్లనున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నేడు ప్రారంభం కానుంది. కేబుల్ బ్రిడ్జితో పాటు...
వ్యవసాయ బిల్లులపై ప్రతిపక్ష ఎంపిల ఆందోళన
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త వ్యవసాయ బిల్లులపై ప్రతిపక్ష పార్టీల ఎంపిలు గాంధీజీ విగ్రహం దగ్గర నిరసన చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలో జరిగిన ఈ ఆందోళనలో టిఆర్ఎస్ ఎంపిలు పాల్గొన్నారు....
8 మంది రాజ్యసభ ఎంపిలపై సస్పెన్షన్
అరాచకం సహించమంటూ వేటు
మూజువాణి తీర్మానంతో వెంకయ్య చర్య
వాయిదా వరకూ సభ్యులు సభలోనే తిష్ట
న్యూఢిల్లీ : ఎనమండుగురు ఎంపిలపై రాజ్యసభ సస్పెన్షన్ వేటు వేసింది. టిఎంసి నేత డెరెక్ ఒ...
సిఎఎపై పార్లమెంట్లో ప్రతిపక్షాల నిరసన, చర్చకు పట్టు
న్యూఢిల్లీ : పౌరచట్టం, ఎన్ఆర్సి సంబంధిత అంశాలపై పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం దద్దరిల్లాయి. ఇతర సభా కార్యక్రమాలన్నింటినీ పక్కకు పెట్టి కా, ఎన్పిఆర్ వంటి వాటిపైనే చర్చ జరగాలని ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు...
హస్తం, కమలం ఔట్
వాటివి దొంగ పొత్తులు,టిఆర్ఎస్కు పోటీ అంటూ ప్రగల్భాలు పలికాయి
ప్రతి హామీని అమలుపరుస్తాం
పట్టణాలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
ఇంతటి విజయం ఇతర ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాదు
ప్రతి డివిజన్/వార్డుకు 4 కమిటీలు
ప్రణాళికబద్ధమైన పట్టణ ప్రగతి...
మేయర్లు, చైర్పర్సన్ల ఎంపికపై సిఎం నజర్
రెండేసి పేర్లను సూచించాలని స్థానిక పార్టీ వర్గాలకు కెటిఆర్ ఆదేశం
అంతిమ జాబితా ఖరారు చేసిన ముఖ్యమంత్రి
భైంసా, జల్పల్లి మినహా మిగతా చోట్ల అధికార పీఠాల కైవసానికి టిఆర్ఎస్ వ్యూహం
స్వతంత్ర, ఎక్స్అఫిషియో ఓట్ల మద్దతుతో...
చైర్మన్ల ఎంపికపై టిఆర్ఎస్ దృష్టి
ఇన్ఛార్జీలకు, ఎంఎల్ఏలకు విప్ జారీచేసే అధికారాలు
ప్రజాప్రతినిధులు కోరుకున్న మున్సిపాలిటీలో ఓటు హక్కు
హైదరాబాద్: నేడు మున్సిపాలిటీ, కార్పోరేషన్ల ఫలితాలు వెలుబడ నున్న నేపథ్యంలో ఛైర్మన్ల ఎంపికపై టిఆర్ఎస్ అధిష్ఠానం దృష్టి సారించింది. గెలిచిన...